Sunday, August 17, 2025
spot_img

Aadab Desk

పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే

4 పథకాలు, ఒక గ్రామాన్ని యూనిట్‌గా చేయడం సరికాదు ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలి కాంగ్రెస్‌, బీజేపీల నైజం ప్రజలకు అర్ధమైంది మీడియాతో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి నాలుగు పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి(Guntakandla Jagadish Reddy) అన్నారు. ప్రజా పాలన పథకాల్లో మండలానికి ఒక గ్రామం...

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి సంజయ్‌ హెచ్చరిక ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ’ఇందిరమ్మ’ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర...

అనర్హులకు చోటు దక్కొద్దు

అర్హుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు.. రేప‌టి నుంచే ఆ నాలుగు పథకాలకు శ్రీకారం దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక పథకాల అమలుపై సిఎం రేవంత్‌ సవిూక్ష గ్రామానికో అధికారి చొప్పున అమలుకు ఆదేశాలు రేషన్‌ కార్డుల విషయంలో ఆందోళనలు వ‌ద్దు మార్చి 31 లోపు వంద‌శాతం అమ‌లు జ‌ర‌గాలి గతంలో హావిూ ఇచ్చిన విధంగా ఆదివారం నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తామని...

కులాల జాబితాను వెంటనే వర్గీకరించి, అమలులోకి తెండి

కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయండి త్వరలో చేపట్టే కులగణనలో బిసిల గణనను చేపట్టండి నాన్‌క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 15 లక్షలకు పెంచాలి. బిసిల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు డిమాండ్‌ డిమాండ్ల సాధనకు జాతీయ ఉద్యమ నిర్మాణానికి త్వరలో కార్యాచరణ - దుండ్ర కుమారస్వామి జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ నివేదిక మేరకు...

భక్తుల రాకతో కేస్లాపూర్‌ కిటకిట

వైభవంగా నాగోబా జాతర ఈనెల 10వ తేదీన కేస్లాపూర్‌ నుంచి గంగాజల పాదయాత్ర ఆదివాసీల ఆరాధ్య దైవం, మెస్రం వంశీయుల కులదైవమైన కేస్లాపూర్‌ నాగోబా(Nagoba Jatara) భక్తుల పూజలు అందుకొనున్నాడు. వారం రోజులపాటు భక్తుల రాకతో కేస్లాపూర్‌ కిటకిటలాడనుంది. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబా అభిషేకం తర్వాత మహాపూజ ప్రారంభించి నాగోబా జాతర...

బాబు బృందానికి దారి ఖర్చులు కూడా రాలేదు

హింసాత్మక ఘటనలతో పెట్టుబడులకు వెనుకంజ అక్రమ కేసులుపెట్టి వేధిస్తుంటే ఎవరు వ‌స్తారు.. వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఎద్దేవా దావోస్‌ పర్యటన చేసిన చంద్రబాబు(CHANDRA BABU) బృందానికి దారి ఖర్చులు కూడా దండగే అయ్యాయంటూ వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా(RK ROJA) ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రాలు లక్షల కోట్ల పెట్టుబడులతో తిరిగి వస్తే…చంద్రబాబు ఉత్తచేతులతో ఇంటిముఖం పట్టారని...

వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు

విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్‌ జగన్‌తోనే మాట్లాడకే నిర్ణయం తీసుకున్నా : విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు(Jagdeep Dhankhar) విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy) తన రాజీనామా పత్రం సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. చెప్పినట్లుగానే శనివారం నాడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా,...

అదనపు న్యాయమూర్తులుగా నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు(Judges) ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ రేణుకా యారా, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్‌ ఇ.తిరుమలదేవి, జస్టిస్‌ బి.ఆర్‌.మధుసూదన్‌రావుతో హైకోర్టు సీజే జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ ప్రమాణం చేయించారు. ఇంతకుముందు రేణుక యారా సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, నందికొండ నర్సింగ్‌రావు సిటీ స్మాల్‌ కాజెస్‌...

వ్యాపారులు చేస్తున్నప్పుడు ఐటీ దాడులు సహజమే

18 ఏళ్ల తరువాత తమ సంస్థపై దాడులు దాడులపై అబద్ధపు ప్రచారాలు మాత్రం చేయకండి కార్యాలయాల్లో రూ.20లక్షల లోపే నగదు : దిల్‌రాజ్‌ టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు(DIL RAJU) నివాసంలో, ఆఫీసుల్లో నాలుగు రోజుల పాటు ఐటీ రెయిడ్స్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులపై నిర్మాత దిల్‌ రాజు శనివారం మీడియాతో మాట్లాడారు. వ్యాపారాలు...

12మందికి పోలీస్‌ విశిష్ట సేవా మెడల్స్‌

స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ యేటా రెండు సార్లు పోలీసు(Police) పతకాలను ప్రకటిస్తుందనే విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని తాజాగా పోలీసు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 942 మంది ఇలా గ్యాలంట్రీ/సర్వీసు పతకాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం అవార్డుల జాబితాను ప్రకటించింది. ఇందులో 746...

About Me

3879 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS