Wednesday, August 13, 2025
spot_img

Aadab Desk

ఉద్యోగుల పనితీరుపై నిఘా ఉండాల్సిందే

అత్యుత్తమ పనితీరుకు ఇది దోహద పడుతుంది డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయం ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్‌ ఉండాలని.. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శినిలా పని చేస్తుందన్నారు. ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్‌ కేసులు,...

వలసదారుల పడవ బోల్తా

50మంది గల్లంతయినట్లు అంచనా స్పెయిన్‌కు వెళ్లాలనుకున్న 86 మంది వలసదారుల పడవ మొరాకో వద్ద బోల్తా కొట్టిందని అధికారులు తెలిపారు. వారిలో 50 మంది వలసదారులు మునిగిపోయి ఉంటారని వలసదారుల హక్కుల గ్రూప్‌ ’వాకింగ్‌ బార్డర్స్‌’ గురువారం తెలిపింది. కాగా మొరాకో అధికారులు 36 మందిని కాపాడారు. 66 మంది పాకిస్థానీలతో మొత్తం 86 మంది...

నకిలీ ఇన్సూరెన్స్‌ ముఠా అరెస్ట్‌

శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ ఇన్సూరెన్స్‌ లు తయారుచేస్తున్న ముఠా సభ్యులను ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా సభ్యులు విస్తృతంగా నకిలీ ఇన్సూరెన్స్‌ పాలసీలు తయారుచేసి అవి సరైన ధృవీకరణ లేకుండా అమాయకులకు విక్రయించి, భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఓటి పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ...

దేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విస్తరణకు చర్యలు

జీవ ఇంధనాల అభివృద్ధిపై భారతదేశం దృష్టి భారత్‌ మొబిలిటీ ఎక్స్‌ పో 2025’ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ దేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్‌ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్‌ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారతదేశం దృష్టిసారిస్తోందన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్‌ టాటా, ఒసాము సుజుకీ...

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు

పారదర్శకంగా గ్రామసభల్లో లబ్దిదారుల ఎంపిక త్వరలో సర్వేయర్ల, గ్రామాధికారుల నియామకం రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర పక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇండ్ల...

శబరిమల అయ్యప్ప ఆభరణాలే, పెరునాడు అయ్యప్పకి కూడా

శబరిమల వెళ్ళలేని మంజుమాతలు (మహిళా భక్తులు) కోసం అనాదిగా వస్తున్న ప్రత్యేక ఆచారం ప్రతి సంవత్సరం జనవరి 21న ఇక్కడ అవే తిరువాభరణాలను అలంకరిస్తారు శబరిమల నుండి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఒక రోజు జాతర ముగిసిన తర్వాతనే పందలం చేరుకుంటాయి "ఆదాబ్" కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన శబరిమల ఆచార సంరక్షణ సమితి సెక్రటరీ జి పృథ్వీపాల్ అన్ని...

ఏసీబీ వలలో ఆర్ఐ

డిండి అర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. దిండి మండలం పడమటి తండాకు చెందిన పాండు నాయక్ తన కూతురుకు సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు. కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో రూ. 10,000 డిమాండ్ చేసిన శ్యామ్ నాయక్. రూ. 5000 ఇస్తుండగా...

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు....

మజాకా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో...

మాజీ ఎంపీ జగన్నాథం కన్నుమూత

గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన మంద నాగర్‌ కర్నూల్‌ ఎంపీగా వరుసగా 4సార్లు ఎన్నిక మందా జగన్నాథం మృతిపట్ల రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి మంత్రులు, పలువురు ప్రముఖుల సంతాపం మాజీ ఎంపీ, సీనియర్‌ నేత డాక్టర్‌ మందా జగన్నాథం (73) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతేడాది డిసెంబర్‌ చివరి...

About Me

3834 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

కాలిఫోర్నియా హిందూ ఆలయంపై దాడి

అమెరికాలో మరోసారి ఖలిస్థానీ మద్దతుదారుల రెచ్చగొట్టింపు చ‌ర్య‌లు కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలోని ప్రముఖ శ్రీ స్వామినారాయణ్ హిందూ ఆలయం ఖలిస్థానీ మద్దతుదారుల లక్ష్యంగా మారింది. ఆలయం వెలుపలి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS