అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఫన్-ఫిల్డ్ & థ్రిల్లింగ్ ట్రైలర్
విక్టరీ వెంకటేష్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి, సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు...
పి.సి.బిలో సమర్ధుడైన అధికారిని పెట్టండి
కాలుష్య పరిశ్రమలకు కొమ్ముకాస్తున్న అధికారులు
కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులకు హైకోర్టు
దివిస్ కాలుష్య బాధిత రైతుల ఘోష
నల్గొండ ఈఈ అరాచకాలు భరించలేకపోతున్నాం
అవినీతి అధికారిపై చర్యలేవి
మేము కాలుష్యంతో చస్తుంటే మీరు ఏసీ గదుల్లో ఉంటారా.?
పేరు మార్చితే మూడు లక్షలు డిమాండ్
ఉన్నతాధికారులకు వాటాలంటూ వసూళ్ల దందా
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పనితీరు...
ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఎస్ఈ: 532850, ఎన్ఎస్ఈ: ఎంఐసిఈఎల్), ఎల్ఈడి వీడియో డిస్ప్లేల రూపకల్పన, అభివృద్ధి, తయారీలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సంస్థ, తాజాగా రూఫ్ మౌంటెడ్ ఏసి ప్యాకేజ్ యూనిట్స్ కోసం మైక్రోప్రాసెసర్ కంట్రోలర్ పై కంపెనీకి కాపాసిటీ కమ్ కేపబిలిటీ అసెస్మెంట్ (సిసిఏ) అనుమతి లభించినట్లు ప్రకటించింది. ఈ పరికరం ఎల్ హెచ్ బి కోచ్లు...
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సి సమర్పించిన హైదరాబాద్ సూపర్ లీగ్ యూత్ కప్, లియో 11 వేదికపై ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో విజయవంతంగా ముగిసింది. నవంబర్ 11 నుండి డిసెంబర్ 29 వరకు, అండర్ 13 విభాగంలో నాలుగు జట్లు, అండర్ 19 విభాగంలో ఎనిమిది జట్లు అద్భుతమైన 7-ఎ-సైడ్ ఫార్మాట్లో పోటీ పడ్డాయి. అసాధారణ ప్రతిభను...
ఓయూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన 2కె రన్
పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రముఖులు
డ్రగ్స్ రహిత తెలంగాణే తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మేడ...
ముఖ్య అతిధిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి
మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఏస్ కె ఎం ఉన్నత పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా 2కె రన్ పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్...
హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన హైదరబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో సావిత్రీ బాయి పులే 194 వ జయంతి వేడుకలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సావిత్రీ పులే ఎక్సలెన్స్ నేషనల్ అవార్డులు ప్రధానం చేసి సత్కరించింది. వరంగల్ నగరానికి చెందిన...
కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే..
ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత
సంత మాటున జరిగే అక్రమాలలో అందరు భాగస్వాములే
చూసిచునట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
మూగజీవాలను గోవదకు తరలించకుండ కాపాడాలని కోరుతున్న జంతువు ప్రేమికులు
దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం పరిధిలో గత కొన్ని ఏండ్లుగా రైతుల కోసం ఏర్పాటు...
ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం
తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేద్దాం
భాషా,సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిందే
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో జస్టిస్ ఎన్వీరమణ పిలుపు
‘తెలుగు భాషను కాపాడుకుందాం. ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు‘ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న...
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే గట్టిగా బుద్ది చెబుతాం
ఇది వైకాపా రాజ్యం అనుకుంటున్నారా?
గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుకు పరామర్శ
దాడి గురించి ఆరా తీసిన పవన్ కళ్యాణ్
అహంకారంతో వైకాపా నేతలకు కళ్లు నెత్తికెక్కాయని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఘాటుగగా హెచ్చరించారు. ఇది కూటమి ప్రభుత్వం.. వైకాపా రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్. ఇష్టారాజ్యంగా చేయలేరు. విూ అహంకారం ఎలా...
ప్రజలకు కడప జిల్లా పోలీసులు భద్రత
ఓటమి భయంతో వైకాపా నేతలు దిగజారుడు ఆరోపణలు
ఉప ఎన్నికలపై మంత్రి డోల వీరాంజనేయ స్వామి
పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పులివెందల,...