Sunday, August 10, 2025
spot_img

Aadab Desk

రేవంత్‌ రెడ్డితో నేడు టాలీవుడ్‌ ప్రముఖుల భేటీ

కమాండ్‌ కంట్రోల్‌ వేదికగా సమావేశం చిరంజీవి తదితరులు హాజరు కానున్నట్లు సమాచారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy))తో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సమావేశానికి అపాయింట్‌మెంట్‌ ఖరారు అయింది. గురువారం ఉదయం 10.00 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ ప్రముఖులు సమావేశం కానున్నారు. టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ...

వందేభారత్‌లో స్వీపర్‌ కోచ్‌ రన్‌ విజయవంతం

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వందేభారత్‌ స్లీపర్‌ (Sweeper coach) రైలు పట్టాలెక్కింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్‌ ట్రెయిన్‌ను విజయవంతంగా పరీక్షించారు. మధ్యప్రదేశ్‌లోని కజురహో-ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం చైన్నై ఐసీఎఫ్‌ నుంచి కజురహో చేరిన వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. శనివారం అక్కడి నుంచి...

8న వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లుపై తొలిసారి సమావేశం

‘వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌’(One Nation.. One Election) బిల్లుపై ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల 8న తొలిసారి సమావేశం కానుంది. కమిటీ ఛైరపర్సన్‌తోపాటు సభ్యులు అంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేవం అజెండాకు సంబంధించిన వివరాలను కేంద్ర న్యాయ శాఖ కమిటీ సభ్యులకు తెలియజేయనుంది. జనవరి 8న ఉదయం...

హిమాచల్‌లో భారీగా కురుస్తున్న మంచు

ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్‌ ప్రదేశ్‌(Himachalpradesh)లో భారీగా మంచు(Snowfall) కురుస్తోంది. అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత...

శ్యామ్‌ బెనగల్‌ మృతికి కేసీఆర్‌ సంతాపం

భారతీయ సినిమా దర్శక దిగ్గజం, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మ భూషణ్‌ శ్యామ్‌ బెనగల్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR) సంతాపం ప్రకటించారు. విస్మరించబడిన మనుషుల సామాజిక నేపథ్యాలకు సినీమా రంగంలో సమాంతర స్థానం కల్పించి, సామాన్యుల జీవన ఇతివృత్తాలకు వెండితెర గౌరవం కల్పించిన గొప్ప దర్శకుడని, భరత మాత కన్న...

సెకనుకు రెండు బిర్యానీలు..

97 లక్షలకు పైగా ఆర్డర్‌ చేసిన హైదరాబాదీలు అది పార్టీ అయినా.. సందర్భం ఏదైనా అందరికీ మొదట గుర్తుకు వచ్చేది బిర్యాని(Biryani)యే. ఈ వంటకం భారతీయులకు ఇష్టమైన ఎంపికగా నిలిచింది. ఈ క్రమంలో ఆన్‌లైఫుడ్‌ ఫుడ్‌ డెలివరీ రంగంలోనే బిర్యానీనే టాప్‌ ప్లేస్‌లో నిలుస్తూ వస్తున్నది. తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది స్విగ్గి. వరుసగా...

అసలు రైతులకే రైతుభరోసా వర్తింపు

పంటలు వేసిన వారి ఆధారంగా చెల్లింపులు మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు అసలుసిసలు రైతులకే పథకం అంటూ..రైతు భరోసా స్కీమ్‌పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పంట వేసే రైతులకే రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని తెలిపారు. 2024, డిసెంబర్‌ 24న ఏటూరు నాగారం, కన్నాయిగూడెం మండలాల్లో పర్యటించిన...

పోలీసు విచారణకు హాజరైన అల్లుఅర్జున్‌

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు పీఎస్‌కు చేరుకున్న బన్నిని తొక్కిసలాట ఘటన.. అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు విచారిస్తున్నారు. గంటన్నర్నకుపైగా విచారణ కొనసాగుతోంది. అడ్వొకేట్‌ అశోక్‌ రెడ్డి, ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ సమక్షంలో...

పరిటాల రవి హత్య కేసులో నిందితుడు విడుదల

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ జైలు నుంచి ఒకరు విడుదల అయ్యారు. కడప జైలు నుంచి పండుగ నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, వడ్డే కొండ, బజన రంగనాయకులు విడుదల కాగా.. విశాఖ...

కేటీఆర్‌పై కేసు న‌మోదు

ఫార్ములా ఈ కార్ రేస్‌ వ్యవహారంలో కేసు ఏ1గా కేటీఆర్, ఐఏఎస్ అరవింద్‌ కుమార్ ఏ2 రూ.55 కోట్ల అవకతవకలు జరిగాయన్న‌ సర్కార్ విదేశీ కంపెనీలకు పర్మిషన్ లేకుండా భారీ మొత్తంలో నిధుల మళ్లింపు అసెంబ్లీలో స్పందించిన ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై సభలో చర్చించాలని స్పీకర్ కు రిక్వెస్ట్ బండ్లు ఓడలు అవుతాయి… ఓడలు బండ్లు అవుతాయి...

About Me

3804 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

బోడుప్పల్ మున్సిపల్ ను… అమ్మేస్తారా..?

అనుమతులు లేకుండా అక్ర‌మ‌నిర్మాణాలు యథేచ్ఛగా గృహ, కమర్షియల్ షెడ్లు, సెల్లార్ల కట్ట‌డాలు ప్రభుత్వ ఆదాయానికి గండీకొడ‌తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజ‌ర్‌ క‌మీషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీఎస్‌, చైన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS