బిఎఎసిలో స్పీకర్ నిర్ణయం
వాకౌట్ చేసిన బిఆర్ఎస్, ఎంఐఎం
బిస్కట్ అండ్ చాయ్గా సమావేశం అంటూ హరీష్ విమర్శలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ(BAC)లో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశమైంది. అయితే బీఏసీ...
రాష్ట్రంలో 9 మంది అడిషనల్ డీసీపీ(ADDITIONAL DCP)లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే ముగ్గురు డీసీపీలను బదిలీ చేసింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) పి.కరుణాకర్ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని...
హైదరాబాద్ పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం
తప్పుడు ప్రచారం జరగడం వల్ల హైడ్రాపై ప్రజల ఆందోళనలు
బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలని పొంగులేటి హితబోధ
రాష్ట్ర అప్పులు రూ.7.20 లక్షల కోట్లు ఉన్నాయని మంత్రి వెల్లడి
అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం
సమావేశాన్ని వాకౌట్ చేసిన బీఆర్ఎస్, ఎంఐఎం
బీఏసీ మీటింగ్ లో బీఆర్ఎస్ తీరు సరిగ్గా లేదు
అసెంబ్లీ ఎన్ని రోజులు...
ఉద్యోగాల ఖాళీల అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జాబ్ కేలండర్ ఆధారంగా ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా...
సమస్యలపై చర్చించాలంటే పారిపోతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ వద్ద సరైన లెక్కలు కూడా లేవు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Governament) వద్ద స్కూళ్లపై సరైన లెక్కలు కూడా లేవని, స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్పై చర్చించాలని కోరామని, విద్యాలయాలపై తమ ప్రశ్నను చర్చకు అనుమతించలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురుకులాలు అంటే ఈ ప్రభుత్వానికి...
రుణాలపై తప్పులు నివేదిక సమర్పించిన కాంగ్రెస్
రూ.3.89 లక్షల కోట్లు ఉందని ఆర్బీఐ చెబితే రూ.7 లక్షల చూపి తప్పుదోవ
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్పై తప్పుడు నివేదికలు వెల్లడిరచిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ’’హ్యాండ్ బుక్ ఆఫ్...
నాగారం మున్సిపాలిటీలో స.నెం. 291/4లోని కోట్ల రూపాయల భూమి మాయం
ఎమ్మార్వో అండదండలతో ఆక్రమణలు
జీవో 59 సహాయంతో చౌకగా కొట్టేసిన అక్రమార్కులు
దోచిపెట్టిన అప్పటి ఎమ్మార్వో గౌరీ వత్సల, ఆర్ఐ కిషోర్
నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని కమిషనర్కి ఎమ్మార్వో అశోక్ లేఖ
రాత్రికి రాత్రే అక్రమాన్ని సక్రమం చేసే దిశగా కబ్జాదారులు
గత జనవరిలోనే ఆదాబ్ హైదరాబాద్లో వరుస కథనాలు
ఇప్పటివరకు ఆ...
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా, కంక్రేజ్ తాలూకాలోని యూఎన్ గ్రామం వద్ద స్థలాన్ని లీజు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్కు గుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (జి.ఈ.డి.ఏ) నుండి ప్రొవిజనల్ అనుమతి పొందగా,...
ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు...
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి. ఈ దాడిలో 19 మంది మరణించారు.మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 08 మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శిబిరంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు.
అయితే ఈ దాడికి...
నేటి డిజిటల్ యుగంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. ఇందులో భాగంగా, మెద్చల్...