Tuesday, July 29, 2025
spot_img

Aadab Desk

పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్..ఆదేశించిన హైకోర్టు

వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో భారాస మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. చర్లపల్లి జైలులో తనకు ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు విచారించిన...

చెట్లను పెంచుద్దాం.. కాలుష్యాన్ని తగ్గిద్దాం

దేశ రాజధాని కాలుష్యంతో అల్లాడిపోతోంది, వాహనాల ద్వారా వచ్చే పొగ, చెత్తను కాల్చడం ద్వారా వచ్చే పొగ వలన, పరిశ్రమలు వదులుతున్న పొగ వలన వాతావరణంలో ఉండాల్సిన ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. నీళ్లు కలుషితం అవుతున్నాయి. ప్రజలు అనేక రోగాలబారిన పడుతున్నారు. చెట్లను నరకడం వలన వాతావరణంలో మరింత మార్పులు సంభవిస్తున్నాయి. కరువు...

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని మోదీ భేటీ

జీ 20 సమ్మిట్ లో భాగంగా బ్రెజిల్ వెళ్ళిన ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుదేశాల నేతలు ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్...

లగచర్ల ఘటన..పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక నిందితుడు సురేష్

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసులో ఏ02గా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల మందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న భోగమోని సురేష్ నేడు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్‎ను పోలీసులు ఏ02గా చేర్చారు. ఏ01గా...

విచారణకు హాజరుకాలేను..పోలీసులకు వర్మ మెసేజ్

రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. గతవారం ప్రకాశం జిల్లా ముద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ , నారా బ్రహ్మణీలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో...

ప్రచారానికి తెర..రేపే మహారాష్ట్ర ఎన్నికలు

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రేపు మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,136 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది ఓటర్లు ఉండగా వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ బూత్‎లను కేంద్ర ఎన్నికల సంఘం...

నేడు వరంగల్‎లో సీఎం పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్‎లో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభకు అయిన హాజరుకానున్నారు. కాళోజీ కళాక్షేత్రం సహ పలు అభివృద్ది పనులకు ప్రారంభిస్తారు. హన్మకొండ, వరంగల్, కాజీపేటల అభివృద్దికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 4962. 47 కోట్లు కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో...

బన్సల్ బరితెగింపు..!

ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యాసంస్థలకు ప్రైవేట్ లిమిటెడ్ ఎలా సాధ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు ఇంటర్ బోర్డు అనుమతి అసలే లేదు బొక్క బోర్లా పడ్డ స్టూడెంట్స్ పేరెంట్స్ అధికారుల కనుసన్నల్లోనే అంతా కనీస వసతులు, జాగ్రత్తలు కరవు డీఐఈఓ ఎంక్యా నాయ‌క్ అండతోనే యవ్వారం విద్యార్థులు, తల్లిదండ్రులను నమ్మించిన బన్సల్ క్లాసెస్ యాజమాన్యం విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సీజేఎస్ అధ్యక్షుడు...

వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే అడ్డుపడుతున్నారు

తాము మహబూబ్‎నగర్ వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం అయిన మహబూబ్‎నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సంధర్బంగా కురుమూర్తి స్వామిని దర్శించుకొని..కొండకు వెళ్ళే ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కురుమూర్తి స్వామి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానని, తెలంగాణ రాష్ట్ర...

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన సర్వే : కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే తెలంగాణలో కులగణన సర్వే చేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేసిందని, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఎన్నికల్లో...

About Me

3678 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

T-Hubలో శిరీష పోడిశెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

హైదరాబాద్, బీరంగూడకు చెందిన గృహిణి శిరీష పోడిశెట్టి, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS