Tuesday, July 29, 2025
spot_img

Aadab Desk

స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో బ‌రితెగించిన ఏడీ, డీఐలు

(త‌ప్పుడు రిపోర్ట్‌తో సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి క‌బ్జా) కబ్జాచేసిఅక్ర‌మంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి గ‌తంలోనే సర్కారు భూమిగా స‌ర్వే చేసి, తేల్చిన అప్ప‌టి ఏడీ ఎం. రామ్‌చంద‌ర్‌, ఏడీ శ్రీనివాస్‌లు, డీఐ గంగాధ‌ర్‌ ముడుపులు తీసుకొని త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీఐ స‌త్తెమ్మ‌, ఏడీ శ్రీనివాసులు ఏడీ దాఖ‌లు చేసిన త‌ప్పుడు రిపోర్ట్‌ను మేడ్చ‌ల్...

డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్‎గా బూసాని వేంకటేశ్వర రావు

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వేంకటేశ్వర రావుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డెడికేటెడ్ కమిషన్ నెల రోజుల్లోగా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సొసైటీ కార్య‌ద‌ర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్)...

గ్రీన్‌ బెల్ట్‌ను మింగేస్తున్న గద్దలు

భవిష్యత్తులో జీవ వైవిధ్యానికి విఘాతం బడంగ్‌ పేట్‌ మున్సిపాలిటీలో మితిమీరిన అవినీతి.. వక్రమార్గంలో అక్రమ అనుమతులు.. దృష్టిసారించని కలెక్టర్‌.. సల్మాన్‌ గూడా గ్రీన్‌ జోన్‌ ను కొల్లగొడుతున్న రాబందులు పాత గ్రామ పంచాయతీ ఫోర్జరీ దస్తావేజులతో అనుమతులు కొత్త మున్సిపాలిటీలో వేల నిర్మాణాలకు అసెస్మెంట్‌ లు, రిజిస్ట్రేషన్లు ఒక గృహ నిర్మాణానికి సుమారు రూ.5 లక్షల లంచం.. వ్రాతపూర్వక ఫిర్యాదులను తొక్కి పెడుతున్న ప్రభుత్వ...

టీకా ద్వారా నివారించగల వ్యాధికి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాల్సివుంది

కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ పోలియో అనేది సుదూర జ్ఞాపకంగా అనిపించవచ్చు, కానీ అనుసంధానిత ప్రపంచంలో ముప్పు మిగిలే ఉందని కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఇన్‌యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపివి) ఇప్పటికీ మనకు అత్యంత శక్తివంతమైన రక్షణగా ఉందని, పిల్లల భవిష్యత్తును నాశనం చేసే వైరస్‌కు వ్యతిరేకంగా క్లిష్టమైన రక్షణను అందిస్తుందని అన్నారు....

అవినీతి మత్తులో బడంగ్‌పేట్ మున్సిపాలిటీ

మున్సిపల్ నిధులన్నీ సొంత జేబుల్లోకి మ‌ళ్లిస్తున్న పాలకవర్గం.. నాళాలు, గ్రీన్ బెల్టులు పార్కులు ఓపెన్ స్పేస్లు, అన్నీ స్వాహా అవినీతి అక్రమాలపై వ్రాతపూర్వక ఫిర్యాదులకు స్పందన కరువు..! అల్మాస్‌గూడ గ్రీన్ బెల్ట్ లో వేల‌ల్లో అక్రమ నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయం టీ.పి.ఓ లాలప్ప అధికార దుర్వినియోగం..! ఐదు సంవత్సరాల్లో జ‌రిగిన జరిగిన అభివృద్ధి నాసిరకమే బ‌డంగ్‌పేట్ బిజెపి అధ్యక్షులు చెరుకుపల్లి...

ప్రగతినగర్‌వాసులపై కాలుష్య పంజా

కంపెనీల కాలుష్యంతో స్థానికుల గగ్గొలు వ్యర్థాలు నేరుగా మైనింగ్‌ గుంతలోకి గంటలోపే 40 ఫిర్యాదులు గతంలో కంప్లెంట్‌ చేసిన చర్యలు శూన్యం పరిశ్రమల యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కు ఎన్నాళ్ళు ఈ కాలుష్య బతుకులంటున్న స్థానికులు పీసీబీ రివ్యూలు టీ బిస్కెట్ల కోసమేనా అని మండిపాటు కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై విమర్శలు కూకట్‌ పల్లి పరిధిలోని ప్రగతినగర్‌ లో అసోసియేషన్‌ లేడి ఎంటర్యూరినర్స్‌ ఆఫ్‌ ఇండియాకు...

మిషన్ విక్షిత్ భారత్ @2047: యువత కీలక పాత్ర

భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే లక్ష్యంతో గణనీయమైన పరివర్తనకు అంచున ఉంది. మిషన్ విక్షిత్ భారత్ @2047 అనేది సమగ్ర అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు మరియు అందరికీ సామాజిక న్యాయాన్ని పెంపొందించే లక్ష్యంతో కూడిన సమగ్ర కార్యక్రమం. ఇది భారతదేశాన్ని స్వావలంబన, సాంకేతికంగా...

హెచ్‎డీఎఫ్‎సీ ఖాతాదారులకు అలర్ట్

యూపీఐ పేమెంట్స్ పై హెచ్‎డీ‎ఎఫ్‎సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 05, 23 తేదీల్లో సిస్టమ్ నిర్వహణ కోసం యూపీఐ పేమెంట్స్ సేవలు అందుబాటులో ఉండదని ప్రకటించింది. బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, అవసరమైన సిస్టమ్ నిర్వహణను నిర్వహిస్తున్నామని బ్యాంక్ పేర్కొంది.

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినందుకు బీసీ సంఘాలు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపాయి.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి...

నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి

ఏపీలో శాంతిభద్రతలపై మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి బాద్యతను తాను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, ఈ విషయంలో...

About Me

3661 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

T-Hubలో గజరాం విజయ్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, కుంకనూరు గ్రామానికి చెందిన శివ సాయి ప్యూరిఫైడ్ డ్రింక్ వాటర్ (ఆర్‌ఓ వాటర్) వ్యాపార స్థాపకుడు గజరాం విజయ్ కుమార్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS