Saturday, July 26, 2025
spot_img

Aadab Desk

కాశ్మీర్‎లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, వలస కార్మికుడిపై కాల్పులు

దక్షిణ కాశ్మీర్‎లోని పూల్వమా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కార్మికుడిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితుడి చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం అయిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడిని బిజ్నోర్ కు చెందిన శుభంగా గుర్తించారు. ఇదిలా ఉండగా గతవారం రోజుల్లో కాశ్మీర్‎లో కార్మికులపై దాడి జరగడం ఇది మూడోసారి.

ఏపీపీఎస్సీ ఛైర్మన్‎గా బాద్యతలు స్వీకరించిన అనురాధ

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ ) ఛైర్మన్‎గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాధ బాద్యతలు స్వీకరించారు. గురువారం విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ని ఛాంబర్‎లో బాద్యతలు స్వీకరించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆమెతో పదవి ప్రమాణస్వీకారం చేయించారు.

వరంగల్‎లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‎లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్‎కుమార్ తో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా కిషన్‎రెడ్డి మాట్లాడుతూ,గతంలో ఎప్పుడులేని విధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‎ను పెంచామని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్...

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‎కు బెయిల్ మంజూరు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‎కు బెయిల్ మంజూరు అయింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు జానీమాస్టర్ పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. విచారించిన కోర్టు రిమాండ్ విధించడంతో జానీమాస్టర్‎ను చంచల్‎గూడ జైలుకు పంపించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు...

ప‌ర‌మాత్మునికే పంగ‌నామాలు..

(శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గ‌మ‌ర్న‌మెంట్‌) రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్ ఎండోమెంట్‌ చట్టాలు తుంగలో తొక్కిన గత సర్కార్ డివిజన్‌ బెంచ్‌ తీర్పు.. మళ్లీ సింగిల్‌ బెంచ్‌ ముందుకు రిట్‌ పిటిషన్‌ పిటిష‌న్ దారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇండస్ట్రీయ‌ల్‌కు భూములు అప్ప‌గించిన బీఆర్ఎస్ స‌ర్కార్‌ భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న...

ప్రజల ఏకాగ్రతను పాడుచేసే హక్కు ఎవరిచ్చారు వీరికి..

మన దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు,పర్సనల్ లోన్ అంటూ పలు రకాల స్పామ్ కాల్స్ సంఖ్య పెరగడంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి..ట్రాయ్ నిబంధనలకు దాటవేస్తూ కొత్త దారుల్లో కంపెనీలు,కాల్ సెంటర్లు..దేశంలో చట్టవిరుద్ధమైన కాల్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుత్తుకొస్తున్నాయి..బిజీగా ఉండే ప్రజలతో మైండ్ గేమ్..టెలికాం గోప్యత దారి తప్పుతోంది..నియంత్రణ,నిబంధనలకు దాటేస్తున్న వారిపై పాలకులు...

ఎకరం పేరుతో ఎకరాల భూమికి ఎసరు..

111 జీ. ఓ పరిధిలో వెలిసిన అక్రమ లే అవుట్.. పంచాయితీ రాజ్ చట్టం 2018 నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం.. కాసులకు కక్కుర్తి పడి ఆ వైపు కన్నెత్తి చూడని హిమాయత్ నగర్ పంచాయితీ కార్యదర్శి.. నాలా కన్వర్షన్ లేదు.. డిటిసిపి అనుమతి లేదు.. చట్టాలతో శశాంక్ యాదవ్ కి పనిలేదు.. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.. సర్వే నెంబర్...

బొల్లారంలో ‘అక్రమ’ విల్లాలు

మున్సిపాలిటీలో యధేచ్చగా వెలుస్తున్న వెంచర్లు సర్వే నెం. 75లో అనుమతులు లేకుండా 17 విల్లాల నిర్మాణం సర్కార్ ఆదాయానికి భారీగా గండి గత ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని యంత్రాంగం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కట్టడాలు కంటిన్యూ అక్రమ నిర్మాణాలకు రైట్ రైట్ చెబుతున్న మున్సిపల్, రెవెన్యూ అధికారులు అమ్యామ్యాలకు అమ్ముడుపోతున్న ఆఫీసర్లు..? జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ తెలంగాణలో అక్రమ...

సీఎం రేవంత్ రెడ్డికు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ

కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్ 01 అభ్యర్థులు చివరి క్షణం వరకు ఆందోళన చేస్తున్నారని, పంతానికి పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలిపారు. 5003 మంది ఎస్సీ, ఎస్టీ,...

About Me

3613 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిజి ఈసెట్‌, లాసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణలో పిజి ఈసెట్‌, లాసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 26న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్‌ 1నుండి 9 వరకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS