ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులతో సమావేశమైన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలి
పార్టీలో క్రమశిక్షణ చాలా కీలకం
నియోజకవర్గ ఇంచార్జీలు అందరినీ కలుపుకొని పోవాలి : మహేష్ కుమార్ గౌడ్
నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు....
కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ క్యాట్ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులపై క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ వాకాటీ కరుణ, ఆమ్రపాలి, ఏ.వాణి ప్రసాద్ , డీ రోనాల్డ్ రాస్, జీ.సృజన కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ ను ఆశ్రయించారు.
డీవోపీటీ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్...
దీపావళి సంధర్బంగా డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే ప్రమాద బీమాను పరిచయం చేసింది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తో కలిపి కేవలం 09 రూపాయలకే రూ.25 వేల వరకు ఇన్సూరెన్స్ కల్పించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 25 నుండి మొదలవుతుందని తెలిపింది. దీపావళి సంధర్బంగా పటాకులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే...
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించింది. తెలంగాణ నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు బాద్యతలు అప్పగించారు. జార్ఖండ్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో...
మహారాష్ట్ర , జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
నవంబర్ 20న మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్ లో అసెంబ్లీ ఎన్నికలు
జార్ఖండ్ లో రెండు విడతాల్లో ఎన్నికలు
నవంబర్ 13న తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు
నవంబర్ 23న రెండు రాష్ట్రాల కౌంటింగ్
దేశంలోని రెండు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది....
శ్రీ మాతాజీ యొక్క ఆధ్యాత్మిక రంగంలో చేసిన సేవలు అపూర్వమైనవని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో, ప్రపంచానికి ఆత్మ సాక్షాత్కారం అనుభవం ఇచ్చిన పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి జన్మ శతాబ్దికి స్మారక నాణెంను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్...
వీఎల్ఎఫ్ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం
కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో...
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్రమంత్రులు బండిసంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , నేవీ...
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కేంద్రంతో పాటు ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తకోడళ్ళపై అత్యాచారనికి పాల్పడిన నిందితులను పోలీసులు 48 గంటల్లోనే పట్టుకున్నారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ...
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వరకు వసూలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...