Wednesday, July 23, 2025
spot_img

Aadab Desk

చేతులను కడుగు, రోగాలను తరుము

ప్రతి ఒక్కరి చేతిలో సాధారణంగా ఒక కోటికి పైగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయనేది అధ్యయనాలు చెబుతున్న నిజాలు. సగటు మనిషి చేతిలో 150 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చేతులపై మూడు గంటలపాటు జీవించగలవు. ఇవి మన చేతుల్లోకి వివిధ మార్గాలలో వస్తాయి. తలుపుల హండిల్స్, కీబోర్డులు, సెల్ ఫోన్‌లు, లిఫ్ట్ బటన్‌లు, షాపింగ్...

మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది. సోమవారం అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్‎నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో...

అమ్మవారి విగ్రహం ధ్వంసం, కుమ్మరిగూడలో ఉద్రిక్తత

సికింద్రాబాద్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలో శబ్ధం రావడంతో, అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయం...

ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్‎గా మహేల జయవర్ధనే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‎కి సంబంధించి ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ కోచ్‎గా శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్ధనేను నియమించింది. గతంలో కూడా మహేల జయవర్ధనే ఈ పదవిలో కొనసాగారు. మహేల జయవర్ధనే కోచింగ్ లో ముంబయి ఇండియన్స్ 2017, 2019 ,2020 సంవత్సరాల్లో ట్రోఫీని గెలుచుకుంది.

గ్రూప్ 01 మెయిన్స్ హాల్‎టికెట్లు విడుదల

ఈ నెల 21 నుండి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష కొరకు హాల్‎టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్‎టికెట్లను అధికారిక వెబ్‎సైట్ లో టీజీపీఎస్సీ పొందుపరిచింది. ఈ నెల 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ కి అర్హత...

నూతన గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.1377.66 కోట్లు మంజూరు

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 92 నియోజకవర్గలో 641 పనులకు,1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి రూ.1377.66 కోట్లు నిధులు మంజూరు చేసింది.

గాజాపై ఇజ్రాయెల్ దాడి, ముగ్గురు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం తెల్లవారుజామున గాజాలోని స్త్రీవ్ నగరం డిర్ అల్-బాలాహ్‎లోని అల్-ఆక్స ఆసుపత్రిలో పాలస్తీనియన్ల గూడరాలపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‎లో హిందూ దేవాలయలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని అయిన పరిశీలించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, కొంతమంది మతోన్మాద శక్తులు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ పండుగల నేపథ్యంలో డీజే సౌండ్ సిస్టమ్ పెడితే...

కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్, తదుపరి విచారణ 18కి వాయిదా

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధాఖలు చేసిన పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 18న కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్...

About Me

3571 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

‘హరిహర వీరమల్లు’: నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్‌కు సీబీఎఫ్‌సీ సభ్యులు అక్కల సుధాకర్ అభినందనలు

తెలుగునాట సినిమా, రాజకీయం ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు, అది ఒక ప్రభంజనం అవుతుంది. ప్రస్తుతం ఆ ప్రభంజనానికి కేంద్ర బిందువుగా...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS