Wednesday, July 23, 2025
spot_img

Aadab Desk

భారత్ నాయకత్వం పాలస్తీనియన్లకు అత్యంత అవసరం

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఒల్మేర్ట్ ఇజ్రాయెల్ - హమాస్‎ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఒల్మేర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అత్యంత గౌరవనీయమైన దేశం, " ఇజ్రాయెల్ - హమాస్‎ల సమస్యను పరిష్కరించేందుకు భారత్ మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ - హమాస్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని...

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో బ్రోకర్ల ఇష్టారాజ్యం..!!

నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆఫీస్‌కి వెళ్తే చుక్కలు చూపిస్తున్న అధికారులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బ్రోకర్‌ ఆఫీసులు అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని అనుమానాలు బ్రోకర్లు లేకుండా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లేందుకు జంకుతున్న జనం సామాన్య ప్రజానీకం రిజిస్ట్రేషన్‌ కోసమని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని నేరుగా పరిగి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళితే అక్కడి అధికారులు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ బ్రోకర్లను ఆశ్రయించేలా...

హైదరాబాద్‎లో ప్రారంభమైన ఎన్ ష్యూర్ హెల్తీ స్పైన్ సెంటర్

ఆరోగ్యం యొక్క శక్తిని విశ్వసించే వారికి ఎన్ ష్యూర్ హెల్తీ స్పైన్ ఒక మార్గదర్శిగా నిలుస్తుందని నేషనల్ బ్యాడ్మింటన్ కొచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రివెంటివ్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ సెంటర్ ఎన్ ష్యూర్ హెల్తీ స్పైన్ అధికారికంగా హైదరాబాద్‌లో ప్రారంభించబడింది. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ఛాంపియన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్...

రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ వ్యాఖ్యలు : నాగార్జున

సినీనటుడు అక్కినేని నాగార్జున, కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నటి సమంతా, నాగచైతన్య విడాకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు....

జులనాలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్

హర్యానాలోని జులనా స్థానన్ని కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ కైవసం చేసుకున్నారు. 6015 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి యోగేష్ కుమార్‎కు 59065 ఓట్లు వచ్చాయి. ఈ సంధర్బంగా వినేష్ ఫోగట్ మాట్లాడుతూ, ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించిందని కొనియాడారు. ఇది ప్రజల పొరటమని,ఇందులో ప్రజలే విజయం సాధించారని తెలిపారు. జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల...

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 08 గంటల నుండి కౌంటింగ్ మొదలైంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జమ్ముకశ్మీర్ లో 90, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జమ్ముకశ్మీర్ లో మొత్తం 03 విడతలుగా ఎన్నికలు...

కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ది ఇతర అంశాలపై చర్చించారు.ఈ భేటీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. సోమవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి...

ఈడీ విచారణకు హాజరైన హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్

హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అజారుద్దీన్ మంగళవారం హైదరాబాద్‎లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉప్పల్ స్టేడియంకి సంభందించి సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.20కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‎కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.

తెలంగాణకు 29 అదనపు ఐపీఎస్ పోస్టులను కేటాయించండి

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‎షా నుకోరిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర హోంశాఖ అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర...

రీల్స్ పిచ్చి నషాలానికి ఎక్కినవారు ఎన్నడు మారుతారో..

నేడు రీల్స్ అంటూ ప్రాణాలు కోల్పోయేవారు కొందరు..రీల్స్ అంటే చిన్న , పెద్ద ఓ రూల్స్ లాగా ఫాలో అవుతున్నారు..తెల్లారి లేచిన దగ్గర నుండి పడుకునే దాకా ఫోన్లో మునిగిపోతున్నారు..రీల్స్ చేసుడు,చూసుడు ప్రతిఒక్కరికీఅలవాటుగా మారిపోయింది..రీల్స్ చేసిన వ్యూస్‎తో డబ్బులు సంపాదించిన వారు కొందరు..ఫోన్లో రీల్స్ చూస్తూ అనారోగ్యాల పాలవుతున్న వారు మరికొందరు..రీల్స్ పిచ్చి నషాలానికి...

About Me

3549 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

రుతుక్రమ వ్యర్థాలపై పోరు

హైదరాబాద్‌లో విజయవంతమైన 'పీరియడ్ ప్లానెట్ పవర్ ఎకో ఎడిషన్' హైదరాబాద్‌లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో జరిగిన ఒక ఉత్సాహభరితమైన, కనువిప్పు కలిగించే కార్యక్రమంలో విద్యార్థినులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS