Tuesday, July 22, 2025
spot_img

Aadab Desk

తెలంగాణ భవిష్యత్తులో ఇంజనీర్లదే కీలక పాత్ర

ఎవరు అడ్డొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొనసాగుతుంది నిర్వాసితుల కోసం 07 వేల కోట్లు అప్పు చేశాం మరో 10 వేల కోట్లు అప్పు చేస్తాం నిర్వాసితులను ఆదుకునేందుకు విపక్ష పార్టీ నేతలు సలహాలు ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్తులో ఇంజనీర్లదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రభుత్వ...

బీజేపీ తరుపున ప్రచారం చేస్తా, కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ , హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ పతనం ఖాయమని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన "జనతా కి అదాలత్" సభలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ లూట్ సర్కార్ అని...

భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యం

మహిళా టీ 20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు భారత్ - పాక్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‎కు దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 105 పరుగులు మాత్రమే చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్...

రాణిగంజ్‌లో ఫుట్‌పాత్‌ పై అక్రమ నిర్మాణాలు

నిత్యం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం పట్టింపు లేని మున్సిపల్‌ అధికారులు బేగంపేట్‌ సర్కిల్‌ రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని రాణిగంజ్‌లో ఫుట్‌ పాత్‌ పై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పాత సిటీ లైట్‌ హోటల్‌ సమీపంలోని అశ్రు ఖానా వద్ద ఫుట్‌ పాత్‌ పై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. వ్యాపార సముదాయం కావడంతో ఆ ప్రాంతమంతా నిత్యం...

జానీమాస్టర్‎కు షాక్ ఇచ్చిన నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్

కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‎కు ప్రకటించిన జాతీయ అవార్డును నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ తాత్కాలికంగా నిలిపివేసింది. అక్టోబర్ 08న ఢిల్లీలోని విజ్ఞాన్‎భవన్‎లో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అయితే తనపై లైంగికదాడికి పాల్పడినట్టు ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అయినను...

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించాం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలల అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తెలంగాణలో అనేక రెసిడెన్సియల్ పాఠశాలలకు సొంత భవనాలు లేవని పేర్కొన్నారు. దసరా కంటే...

భోపాల్‎లో రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్ర*గ్స్ స్వాధీనం

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‎లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో నార్కోటిక్స్ అధికారులు ప్రత్యేక బృందాలతో కలిసి ఫ్యాక్టరీపై దాడులు చేశారు. ఫ్యాక్టరీలో తయారుచేస్తున్న ఎండీ డ్రగ్స్‎ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి...

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‎షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‎లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ది , కావాల్సిన నిధులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక అందజేస్తారు. అనంతరం ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం...

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్వదేశానికి చేరుకున్న రాథోడ్ నాందేవ్

కువైట్-సౌదీ అరేబియా సరిహద్దులో చిత్రహింసలకు గురైన రాథోడ్ నాందేవ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన బాధితుడు వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి భారత్ కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం భారతీయ ఎంబసీలతో సంప్రదింపులు జరిపి నాందేవ్‌ స్వదేశానికి చేరుకునేలా కృషి చేసిన అధికారులు కువైట్-సౌదీ అరేబియా సరిహద్దులో చిత్రహింసలకు గురై, స్వదేశానికి చేరుకున్న నిర్మల్...

About Me

3549 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

రుతుక్రమ వ్యర్థాలపై పోరు

హైదరాబాద్‌లో విజయవంతమైన 'పీరియడ్ ప్లానెట్ పవర్ ఎకో ఎడిషన్' హైదరాబాద్‌లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో జరిగిన ఒక ఉత్సాహభరితమైన, కనువిప్పు కలిగించే కార్యక్రమంలో విద్యార్థినులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS