వరద బాధితులకు సహయం అందించేందుకు సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల రూపాయలు విరాళం అందించింది. శుక్రవారం సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ ఎ.సోమలింగం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న...
వరద బాధితులకు సహయం అందించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1,01,75,000 రూపాయలు విరాళం అందించింది. శుక్రవారం అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.నర్సింహారెడ్డి , యు.సురేందర్ తో పాటు ఇతర ముఖ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో...
వరద బాధితులకు సహయం అందించేందుకు విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 51 లక్షల రూపాయలు విరాళం అందించింది. శుక్రవారం సంస్థ చైర్మన్ శ్రీదాస్ నారాయణ దాస్ డాగ, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ డాగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద...
మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుంది
మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది
శాంతి భద్రతలు పరిరక్షించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు
రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. తెలంగాణ...
దేవుడు, గురువు ఇద్దరూ ఒకేసారి ఎదురుపడితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తాను అంటారు ఓ ప్రఖ్యాత హిందీ కవి. మన జీవితాల్లో అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞాన వెలుగులను ప్రసరించేలా చేసేవారు ఉపాధ్యాయులు. కేవలం విద్యాసంస్థల్లో విజ్ఞానపు పాఠాలు బోధించే వారు మాత్రమే కాదు గురువులంటే. మన జీవితాల్లో అక్షరం ద్వారా గానీ, తమ...
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఖైరతాబాద్ , లక్డికాపూల్ , ఖైరతాబాద్, గచ్చిబౌలీ, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, మణికొండ, కోకపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. పలుచోట్ల వర్షపు నీళ్ళు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో...
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం నారాయణ్పూర్ - దంతేవాడ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 07 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దంతేవాడ , నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు...
తిరుమల కల్తీ లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. లడ్డూ వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం లడ్డూ వివాదంపై విచారణ జరిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్...
తిరుమల కల్తీ లడ్డూ వివాదం పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం లడ్డూ వివాదంపై విచారణ జరిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బృందంలో సీబీఐ నుండి ఇద్దరు , రాష్ట్ర...
హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. నగరం నుండి గోవా వెళ్ళే ప్రయాణీకుల కోసం కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈ నెల 06న ప్రయోగాత్మకంగా ఈ రైలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇక రెగ్యులర్ సర్వీస్ లు అక్టోబర్ 09న సికింద్రాబాద్ నుండి, వాస్కోడగామా నుంచి అక్టోబర్...
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి
అధికారులు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించాలి
హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి
అంటువ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి
యూరియా...