Thursday, July 17, 2025
spot_img

Aadab Desk

మందు బాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

అక్కరకు రాని జాన్‌ పహాడ్‌ రైతు వేదిక కొరవడిన పర్యవేక్షణ.. అధికారుల పనితీరుపై మండిపడుతున్న రైతులు.. మద్యం,సిగరెట్‌,పాన్‌ పరాక్‌ కు అడ్డాగా మారిన దుస్థితి.. వాడకంలోకి తీసుకురావాలని కోరుతున్న రైతులు.. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో రైతు వేదికలను నిర్మించింది.జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతు వేదికలు ఉత్సవ విగ్రహాలుగా,నిరుపయోగంగా మారాయి.వ్యవసాయ అధికారులను కలవాలంటే మండల,జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన దుస్తుతి. గ్రామీణ ప్రాంతాల్లోనే...

శ్రీలంక అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణస్వీకారం

శ్రీలంక అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య అయినతో ప్రమాణం చేయించారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగ్గా, ఆదివారం నాడు ఓట్ల లెక్కింవు జరిగింది.ఈ ఎన్నికల్లో 75 శాతం ప్రజలు అనురా కుమార్ కే ఓటు వేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో...

ఢిల్లీ సీఎంగా బాద్యతలు స్వీకరించిన అతిశీ

ఢిల్లీ సీఎంగా అతిశీ సోమవారం బాద్యతలు స్వీకరించారు.ఈ సంధర్బంగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సీఎంగా బాద్యతలు స్వీకరిస్తున్న తరుణంలో అతిశీ అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, వేరే కుర్చీపై కూర్చొని బాద్యతలు స్వీకరించారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం అరవింద్...

తిరుమల లడ్డూ వ్యవహారంపై సీట్

తిరుమల కల్తీ లడ్డూ తయారీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సీట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేస్తునట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన అయిన, సీట్ ఏర్పాటు చేసి, రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టీటీడీని ప్రక్షాళన చేసి, పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ నేల 23 నుండి...

బీజేపీ సభ్యత్వాలు నమోదులో బౌద్ద నగర్ డివిజన్ ముందు వరుసలో ఉంది

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్ బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్ బౌద్ద నగర్ డివిజన్‎లోని పలు బస్తీల్లో పర్యటించి,వ్యాపారవేత్తలతో ఆన్లైన్ ద్వారా బీజేపీ పార్టీలో సభ్యులుగా చేర్పించడం జరిగింది.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,బౌద్దనగర్ డివిజన్‎లో బూత్ కమిటీ సభ్యులు,సీనియర్...

సందీప్ కిషన్ ఎస్కే 30 టైటిల్ ‘మజాకా’ ఫస్ట్ లుక్ లాంచ్

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమాకి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.మాస్,ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్,హాస్య మూవీస్,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.బాలాజీ గుత్తాసహ నిర్మాత.ఈ హెల్తీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ టైటిల్,ఫస్ట్ లుక్ పోస్టర్,రిలీజ్ టైం రివిల్ చేయడం ద్వారా...

రాష్ట్రంలో బీఆర్ఎస్‎కు భవిష్యత్తు లేదని తేలిపోయింది

యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి బామ్మర్ది కథను సృష్టించి కేటీఆర్ బద్మాష్ నాటకాలు ఆడుతున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్‎కు భవిష్యత్తు లేదని తేలిపోయింది కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలాడుతూ,ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి...

సీఎం పదవికి పొంగులేటి ఎసరు..

సీఎం కుటుంబసభ్యుల అవినీతిని తెలుస్తాం టెండర్లను రేవంత్ రెడ్డి తన బావమరిదికి కట్టబెట్టారు బావమరిది వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున్నారు ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది అమృత్ టెండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా పొంగులేటి శ్రీనివాస్‎కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కలిసి హైకోర్టు సీజే వద్దకు రావాలి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా...

తెలుగు నాటక రంగంలో “స్థానం” వారిది ప్రత్యేక స్థానం

సెప్టెంబర్ 23…స్థానం నరసింహారావు జయంతి స్థానం నరసింహారావుది ఆంధ్ర నాటకరంగ చరిత్రలో నరసింహారావుది ప్రత్యేక స్థానం.నాటక రంగం మనగలిగినంత కాలం ఆయన పేరు శాశ్వతంగా నిలిచి పోతుంది.ఆయన స్త్రీ పాత్రధారణలో అసాధారణ ప్రజ్ఞ కనబరచి నాటక రంగానికే వన్నె తెచ్చారు.పురుషులే స్త్రీ వేషాలు వేసే ఆ నాటి రోజుల్లో రంగస్థలంపై విభిన్నమైన,పరస్పర విరుద్ధ మయిన పాత్రలను...

వకుళాభరణంతో కులసర్వేపై మాటా-మంతీ

రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్‌ సూచించింది. శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న జీవో విడుదల చేసింది. ముసాయిదా ప్రశ్నావళి కూడా రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం ప్రభుత్వం వెంటనే కార్యాచరణను మొదలుపెట్టాలి కుల సర్వే కోసం సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ,సమగ్రంగా పూర్తి చేయడం అవసరం రాజ్యాంగ సవరణ...

About Me

3494 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

అదరగొట్టిన భారత మహిళల జట్టు

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో విజయం సౌథాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS