Saturday, September 21, 2024
spot_img

Aadab Desk

” హైడ్రా” బాద్

తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య "హైడ్రా" ( హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఎచ్.ఎం.డి.ఏ పరిధిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండడంతో చెరువుల పరిరక్షణ అనే అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది.దాదాపు 200 కట్టడాలను కూల్చివేయడం,అందులో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు...

42 ఎఫ్.జె 350ను బైక్ ను విడుదల చేసిన జావా

జావా మరో కొత్త మోటార్ సైకిల్ ను విడుదల చేసింది.మంగళవారం జావా 42 ఎఫ్.జె 350ను విడుదల చేసింది.దీనికి వ్యవస్థాపకుడైన ఫ్రాంటిసెక్ జానేసెక్ పేరును నామకరణం చేశారు.ఈ మోటార్ సైకిల్ ధర రూ.1,99,142 (ఎక్స్ షోరూం ధర).ఆరు గెర్ల ట్రాన్స్మిషన్ తో పాటు 334 సీసీ ఇంజన్,ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌లు,కాంటినెంటల్‌ ఏబీఎస్‌ సిస్టం,వాహనం హైస్పీడ్‌లో...

వరద బాధితులకు సహాయం ప్రకటించిన సినీప్రముఖులు

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.ఏపీలోని విజయవాడ,తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి.అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం ప్రకటించి మెమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.ప్రముఖ...

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది

మాజీ మంత్రి హరీష్ రావు వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు.మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన అయిన వరద ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.భారీ వర్షాల కారణంగా 30 మంది మరణిస్తే,ప్రభుత్వం మాత్రం 15 మంది...

షేక్ హసీనా పై 05 హత్య కేసులు నమోదు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కొత్తగా 05 హత్య కేసులు నమోదయ్యాయి.హసీనాతో పాటు మాజీ మంత్రులు,అనుచరులపై కూడా కేసులు నమోదు అయినట్లు అక్కడి మీడియా పేర్కొంది.తాజాగా హసీనా పై మరో 05 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 89కి చేరుకుంది.ఇటీవల బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆ దేశ యువత...

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్,09 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం దంతేవాడలో భద్రత బలగాలకు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 09 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.నిఘావర్గాల సమాచారం మేరకు దంతేవడా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి...

ఆపద సమయంలో రాజకీయాలు చెయ్యొద్దు

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో చెత్త రాజకీయాలు చేయవద్దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు.వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సమస్యలను దూరం చేయడానికి సాయశక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు.ఇలాంటి సమయంలో బాధితులను అధికారులు తమ కుటుంబసభ్యులుగా భావించాలని...

బాధితులందరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం

సీఎం రేవంత్ రెడ్డి వరదల వల్ల నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహబూబాబాద్ లో పర్యటించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆవాసం కోల్పోయిన బాధితులను సీఎం రేవంత్ పరామర్శించారు.అనంతరం మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులతో కలిసి పురుషోత్తమాయ గూడెంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వరద బాధితులందరికీ ఇందిరమ్మ...

మ్యానరిజం ఉన్న,హ్యూమనిజం సిద్ధాంతాలను నమ్మినవాడు..

మ్యానరిజం ఉన్న హ్యూమనిజం సిద్ధాంతాలను నమ్మినవాడు..కటౌట్ అవసరం లేని కంటెంట్ ఉన్న అంజనీ కుమారుడు..అభిమాన గళం అయిన బలం..అర్థ బలం,అంగ బలం కలిగిన,ప్రకృతి పర్యవేక్షకుడు అతడు..అపజయం విజయానికి తొలిమెట్టు అని నమ్మిన కారల్ మార్క్ ఏకలవ్య శిష్యుడు..అన్న అంటే నేను ఉన్న అంటూ కష్టనష్టాలతో,తోడు ఉండే శివ శంకర సోదరుడు..అందరి కోసం పోరాటం చేసేవాడే...

About Me

1521 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

రాంపురలోని చారిత్రాత్మకమైన అనవాళ్లను కాపాడుకోవాలి

-పురావస్తు పరిశోధకులు డా.ఈమని శివనాగిరెడ్డి కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని రాంపూరలో విజయనగర కాలం నాటి చారిత్రాత్మకమైన అనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు,ప్లీచ్ ఇండియా,సీఈఓ,డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు.శుక్రవారం...
- Advertisement -spot_img