( అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన యవ్వారం )
ఉపాధ్యాయులకు నచ్చిన చోట పోస్టింగ్
నిబంధనల ప్రకారం ఏపీఓగా ఎస్జీటీని నియమించాలి
కానీ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్ నియామకం
చాలా ఏళ్లుగా అక్కడే కొనసాగుతున్న ఎస్ఏకు పోస్టింగ్
బదిలీ చేయాల్సి ఉంటుందని ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ కు పోస్టింగ్
ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ నియమించడంపై అనుమానాలు
జిల్లా అధికారి అశోక్ పైన అనేక...
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ఛైర్మన్ బీఆర్ నాయుడు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సీఎం నివాసానికి వెళ్ళిన అయిన రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మాత్రం ఇప్పటి నుండే ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో గురువారం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
ఆప్ విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి ఇటీవల అప్...
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత
రాష్ట్రంలో గ*జాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ*జాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ*జాయి కట్టడికి చర్యలు చేపట్టమని...
(నవంబర్ 21 న వర్ధంతి సందర్భంగా)
నా మతం సైన్స్, నేను సైన్స్ నే పూజిస్తాను, ప్రేమిస్తాను నా బతుకు అంత సైన్స్ అన్న మహానుభావుడు సి.వి.రామన్.ఎన్నో ఆవిశ్కరనలకు మూలం సైన్స్, ప్రపంచము గర్వించే లా మన భారతీయ సైన్స్ ఎదగాలి. మన ప్రయోగాలు చూసి ఇతర దేశాల వారు మన నుండి స్పూర్తి ని...
ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్ రవాణా సంస్థ ఫెడరల్ ఎక్స్ప్రెస్ కార్పొరేషన్, ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుండి కీలకమైన దిగుమతులకు దక్షిణ భారతదేశం యొక్క ప్రాప్యతను మెరుగుపరిచే యూరప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలకు ఎగుమతులను పెంచే వ్యూహాత్మక విస్తరణను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫ్లైట్ సర్వీస్ లాజిస్టిక్స్, సప్లై చెయిన్లను ఆప్టిమైజ్ చేస్తుంది. గ్లోబల్ ట్రేడ్లో...
నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్
రహదారి నియమ నిబంధనలను ప్రతి వాహనదారుడు కచ్చితంగా పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్ (ఐపీఎస్) అన్నారు. వాహన ప్రమాదాల నివారణను దృష్టిలో పెట్టుకొని నగరంలోని పలు డివిజన్లలో ట్రాఫిక్ పోలీసుల అధ్వరంలో, రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈనెల 01...
రాజకీయాల్లో విమర్శలుప్రతి విమర్శలు సహజమే..కానీ హద్దులు దాటి అధికారమే అంతిమధ్యేయంగా తీవ్రంగా తిట్టుకునేవికృత, భష్టు సంప్రదాయానికి పరాకాష్టగా మారుతోంది..అనైతిక డైలాగ్లు కాస్త దాడులకు దారితీస్తున్నాయి..ట్రయాంగిల్ పరస్పర విమర్శల్లో ప్రజలప్రధాన సమస్యలను మరుగునపడేస్తున్నారురాజకీయాల్లో హుందాతనానికినైతిక విలువలను పాతరేస్తున్న తీరుఏ పార్టీకి ముమ్మాటికి మంచిది కాదు..!!ప్రజలు అంతా గమనిస్తున్నారు..ఇంగితాన్ని కోల్పోకండి మహా మహులనే మట్టి కరిపించినప్రజా చైతన్యం...
తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ నెల 19న రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరుకావాల్సి ఉండగా వెళ్లలేదు. వారం రోజుల గడువు కావాలని కోరారు.
వ్యూహం సినిమా సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్...
సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలనే కాదు..వేములవాడ రాజన్నని సైతం మాజీ సీఎం కెసిఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. బుధవారం వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ అభివృద్దికి అడ్డుపడుతుందని మండిపడ్డారు. లగచర్లలో కొందరిని ఉసిగొల్పి కలెక్టర్, అధికారులపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు....