Sunday, July 13, 2025
spot_img

Aadab Desk

రాహుల్ గాంధీను 2029లో ప్రధాని చేయడమే ఫైనల్స్

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 06 నెలల్లో రూ.02 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం టీపీసీసీ చీఫ్ బాద్యతను బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు.ఈ సంధర్బంగా గాంధీభవన్‎లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ,కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్‎కు అభినందలు తెలిపారు.కాంగ్రెస్...

టీపీసీసీ చీఫ్ గా బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఇచ్చారు.టీపీసీసీ చీఫ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.గన్ పార్క్ నుండి గాంధీ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చారు.

టాప్ 1000 సంస్థల్లో ఆదానీ గ్రూప్‎కు 736వ ర్యాంక్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన టాప్ 1000 కంపెనీల్లో అదానీ గ్రూప్స్ కి స్థానం దక్కింది.టైమ్ విడుదల చేసిన జాబితాలో 736వ ర్యాంక్ ను ఆదానీ గ్రూప్ సొంతం చేసుకుంది.ఆదానీ ఎంటర్‎ప్రైజెస్,ఆదానీ గ్రీన్ ఎనర్జీ,ఆదానీ పోర్ట్స్,ఆదానీ ఎనర్జీ సొల్యూషన్,ఆదానీ టోటల్ గ్యాస్,అంబుజా సిమెంట్,ఆదానీ పవర్ సంస్థలను టైమ్ గుర్తించింది.ఈ జాబితాలో భారత్ నుండి మొత్తం 22...

రమేష్‌ వర్మ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ 25వ సినిమా ప్రారంభం

ఉత్తమ విలువలు కలిగిన నిర్మాత,విద్యావేత్త, కె.ఎల్‌. యూనివర్శిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్‌లో తెలియనివారే ఉండరు.రాక్షసుడు,ఖిలాడీలాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు.ఎ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్‌ పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ.నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్ తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్...

అంతరిక్షం నుండే ఓటు వేయనున్న సునీత విలియమ్స్..!!

సాంకేతిక సమస్యలతో అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.శనివారం స్పేస్ నుండి ఐ.ఎస్.ఎస్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.అమెరికాలో జరిగే అధ్యక్షుడి ఎన్నికల్లో అంతరిక్షం నుండే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు.ఓటు వేయడానికి అభ్యర్థన పంపమని,ఇందుకు నాసా సహకరిస్తుందని అన్నారు.అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు.

మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత

మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.జీవో 33ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు తెలంగాణ భవన్ నుండి మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు.దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో కాసేపు నాయకులు,పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తతగా...

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

ఖైరతాబాద్ మహగణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.దీంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి పోయింది.వరుసగా సెలవులు ఉండడంతో భక్తులు మహగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తారు.హైదరాబాద్ నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సాయింత్రం వరకు భక్తుల సంఖ్య...

నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉండను

రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామ చేస్తా అప్ పార్టీ నుండి మరొకరు సీఎం అవుతారు ఢిల్లీలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ అప్ పార్టీలో చీలికలు తెచ్చింది సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉందనని,రెండు...

మిమల్ని గెలిపించింది ఇందుకేనా..??

సేవ చేయండి అని మీకు అధికారం ఇస్తే మీరేమో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు..వరదలు వచ్చి సామన్యులు రోడ్డున పడితే సహాయం చేయడానికి సమయం ఉండదు కానీ,ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకునేందుకు సమయం ఉంటది.. ఎన్నికలు వస్తే ఈగ వాలిపోయినట్టు వాలిపోతారు మా ఇంటి ముందు..సమస్యలు ఉంటే అలా...

About Me

3468 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS