ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు గర్వాల్ ప్రాంతంలోని పౌరీ నుండి కుమావోన్ లోని రాంనగర్కు వెళ్తునట్లు సమాచారం.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం...
(మాస్టర్ మైండ్ తో అనుమతులు లేకుండానే స్కూల్ కొనసాగింపు)
జీహెచ్ఎంసీలో యదేచ్ఛగా గుర్తింపు లేని పాఠశాలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు
మామూళ్ల మత్తులో జోగుతున్న ఉప విద్యాశాఖ అధికారి
స్కూల్ ను తక్షణమే సీజ్ చేయాలని డీఈఓకు ఫిర్యాదులు
పాఠశాలపై చర్యలు తీసుకోని మండల ఉపవిద్యాశాఖ అధికారి
లోపాయికారి ఒప్పందాలతో చర్యలు తీసుకోని మండల ఉపవిద్యాశాఖ అధికారి
రేపటి పౌరులను చక్కగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు...
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ రష్మి శుక్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రష్మి శుక్ల స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారికి బాద్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం ప్రభుత్వ...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుండి జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
వరంగల్ జిల్లా ఖిలా, చారిత్రక కట్టడాల విశేషాలను ప్రజలందరూ తెలుసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు క్యూఆర్ స్కాన్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ సహాయంతో కాకతీయుల చరిత్ర , ఆలయాల విశేషాలు , ప్రాచీన కట్టడాల గురించి తెలుగు , హిందీ , ఆంగ్ల భాషల్లో తెలుసుకోవచ్చు.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈ మేరకు నవంబర్ 05 నుండి 20 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. 2025 జనవరి 01 నుండి 20 వరకు ఆన్లైన్ లో పరీక్షలు జరగనున్నాయి. ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20...
సోమవారం మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. నాగోల్ - రాయదుర్గం లైన్లోని బేగంపేట - రాయదుర్గం మధ్య ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడడంతో 15 నిమిషాల పాటు రైళ్లు ఆగిపోయాయి. విద్యుత్ ఫీడర్ లో సమస్య రావడంతో మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. సోమవారం కావడంతో ఆఫీస్లకు వెళ్ళే...
ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా?
శ్రీనివాస్ గౌడ్ తదితరులపై కేసులు దారుణం
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్ రావు
ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా అని సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదని, ఎన్ని బెదిరింపులకు...
బీజేపీ రాష్ట్రాల్లో చీకట్లు.. మా రాష్ట్రంలో వెలుగులు
11 నెలల్లోనే సంక్షమం, అభివృద్ది పరుగులు
11 నెలల్లోనే దాదాపు 50వేల మంది యువతకు ఉద్యోగాలు
బీఆర్ఎస్ దుషపరిపాలనకు చరమగీతం పాడాం
పేదలకు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచాం
మోడీ విమర్శలకు ఎక్స్ వేదికగా రేవంత్ సమాధానం
కాంగ్రెస్ హయాంలో చీకట్లను తరిమేసి వెలుగులు నింపామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు...
బాధితుల పేర్లను బయట పెట్టడం అత్యంత బాధాకరం
మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
అత్యాచారానికి గురైన బాధితుల పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మాధవ్ వ్యాఖ్యలపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుని శనివారం కలిసి వాసిరెడ్డి...