కల్తీ.. కల్తీ.. కల్తీఎక్కడ జూసిన అదే మాటహోటల్ కెళ్లి ఆహారం తిందామన్నారెస్టారెంట్ కు బోయి బిర్యానీ ఆర్డర్ చేద్దామన్నాటీఫిన్ సెంటర్ కు పోయి అల్పాహారం భుజిద్దామన్నాబయటకెళ్లినప్పుడు రిలాక్స్ కోసం టీ తాగుదామన్నాబేకరికెళ్లి స్వీట్స్, ఐస్ క్రీం లాంటివి తెచ్చుకుందామన్నామార్కెట్ కెళ్లి నాన్ వెజ్ కొందామన్నాపాలు, పెరుగు, నెయ్యి ఏం కొనాలన్నా పట్నం ప్రజలు భయపడే...
గ్రూప్ 01 అభ్యర్థులకు మద్దతుగా ఛలో సచివాలయనికి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్ని పోలీసులు అశోక్నగర్ లో అడ్డుకున్నారు. శుక్రవారం అశోక్నగర్ లో గ్రూప్ 01 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిని పరమర్శించేందుకు బండిసంజయ్ అశోక్నగర్ వెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు...
హైదరాబాద్ లో ఓ పబ్ పై పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. బంజారాహీల్స్ లోని టాస్ పబ్లో యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 100 మంది యువకులతో పాటు 42 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కస్టమర్లను ఆకర్శించేందుకు...
సీఎం రేవంత్ రెడ్డి
భారాస పార్టీ నేతలకు అధికారం పోయిన అహంకారం మాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. శనివారం చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ, పేదలను కాంగ్రెస్ పార్టీ అదుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. తెలంగాణ...
(రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని సర్వే నెం. 294లోని 7ఎకరాల 22 గుంటలు మాయం)
పూజారులే అసలు దొంగలు
అక్రమ మార్గంలో ఏజీపీఏ
2016లోనే భూమిని కొట్టేసిన పూజారులు
అమ్మకానికి పెట్టిన పంతుల్లు
పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎండోమెంట్ అధికారులు
దేవాదాయ భూములను రక్షించేవారెవరూ..?
'అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి' అన్నట్టు స్వామిలోరికి నిత్యం పూజలు నిర్వహించే పూజారులే ఆయనకు శఠగోపం పెట్టేశారు. పైసలకు...
ప్రభుత్వ అధికారుల అలసత్వం
అక్రమార్కులకు అందివచ్చిన అవకాశం
రాజేంద్రనగర్ లో కొత్తగా కబ్జాల పర్వం
సర్వే నెం.156/1లో 3వేల గజాల సర్కారు భూమి కబ్జా
గతేడాది మే నెలలలో ఆదాబ్ లో కథనం
నిద్రలేచి అక్రమ కట్టడాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
ఇప్పుడు అదే జాగను మళ్లీ కొట్టేసిన అక్రమార్కులు
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేదెవరూ.!
స్థానిక ఎమ్మెల్యే అనుచరులే కబ్జాచేసిన వైనం.?
హైదరాబాద్...
ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూ.జి.సి పే స్కేల్స్ అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిను కోరారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి, వేతనాల చెల్లింపు, అకాడమిక్ పరిస్థితి తదితర అంశాలపై ఆకునూరి మురళి...
స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
క్షేత్రస్థాయిలో సమాచారం సేకరణపై దృష్టి సారించాలి
హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్
పోలీస్శాఖలో నిఘా విభాగం (స్పెషల్ బ్రాంచ్) ఎంతో కీలకం అని హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్ల స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. ఈ...
హైదరాబాద్ మియాపూర్ లో చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత కనిపించిందంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు చిరుత కోసం గాలిస్తున్నారు.
మరికాసేపట్లో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో రాత్రి 08 గంటలకు తెలుగు టైటాన్స్ , బెంగుళూరు బుల్స్ మధ్య తొలి మ్యాచ్ మొదలవనుంది. రెండో మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ,యూ ముంబయి మధ్య రాత్రి 09 గంటలకు రెండో మ్యాచ్ మొదలవుతుంది.