నా దాటికి తట్టుకోలేకే ఓటమి నన్నుమత్తులో ముంచి ఓడించింది..కనురెప్ప పాటు కాలంలో తిరిగి పుంజుకునే శక్తినాలో ఉన్నాక ఈ ఓటమి ఏపాటిది..మరణం నన్ను శాసించే పరిస్థితే వచ్చినా..నా ఆలోచనలతో నా అక్షర జ్ఞానంతో మృత్యుంజయ ధ్వజం ఓటమిపైఎగరవేస్తానే తప్ప నేను ఓటమిని ఒప్పుకోను..ప్రయత్నించక నేను ఒడిపోలేదు..కాస్త అలా తాబేలులా కునుకు తీసి కనులు తెరిచే...
ప్రధాన కోచ్ గౌతం గంభీర్
ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ అన్నారు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో గత ఎనిమిది ఇన్నింగ్స్ లో ఒక్క అర్థశతకం మాత్రమే చేశాడు. విరాట్ పట్ల నా ఆలోచనలు స్పస్టంగా ఉన్నాయి. అతనో ప్రపంచస్థాయి క్రికెటర్.. సుదీర్ఘ కాలంగా మంచి ప్రదర్శన...
ఎస్జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో ఎస్.జి. సతీష్ నిర్మాతగా గురుమూర్తి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ఉగ్రావతారం. ఈ చిత్రంలో ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్లో నటించారు. సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలు...
ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులతో సమావేశమైన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలి
పార్టీలో క్రమశిక్షణ చాలా కీలకం
నియోజకవర్గ ఇంచార్జీలు అందరినీ కలుపుకొని పోవాలి : మహేష్ కుమార్ గౌడ్
నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు....
కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ క్యాట్ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులపై క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ వాకాటీ కరుణ, ఆమ్రపాలి, ఏ.వాణి ప్రసాద్ , డీ రోనాల్డ్ రాస్, జీ.సృజన కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ ను ఆశ్రయించారు.
డీవోపీటీ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్...
దీపావళి సంధర్బంగా డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే ప్రమాద బీమాను పరిచయం చేసింది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తో కలిపి కేవలం 09 రూపాయలకే రూ.25 వేల వరకు ఇన్సూరెన్స్ కల్పించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 25 నుండి మొదలవుతుందని తెలిపింది. దీపావళి సంధర్బంగా పటాకులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే...
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించింది. తెలంగాణ నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు బాద్యతలు అప్పగించారు. జార్ఖండ్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో...
మహారాష్ట్ర , జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
నవంబర్ 20న మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్ లో అసెంబ్లీ ఎన్నికలు
జార్ఖండ్ లో రెండు విడతాల్లో ఎన్నికలు
నవంబర్ 13న తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు
నవంబర్ 23న రెండు రాష్ట్రాల కౌంటింగ్
దేశంలోని రెండు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది....
శ్రీ మాతాజీ యొక్క ఆధ్యాత్మిక రంగంలో చేసిన సేవలు అపూర్వమైనవని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో, ప్రపంచానికి ఆత్మ సాక్షాత్కారం అనుభవం ఇచ్చిన పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి జన్మ శతాబ్దికి స్మారక నాణెంను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్...