Saturday, October 25, 2025
spot_img

Aadab Desk

రాడార్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన నేవీ అధికారులు

దేశ రక్షణలో కీలక భూమిక పోషించే భారత నావికాదళం వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించ తలపెట్టిన రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , దామగుండం రాడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్ , నేవీ ఉన్నతాధికారులు...

ఇయాల్నే పెద్ద బతుకమ్మ

ఇయాల్నే పెద్ద బతుకమ్మసద్దుల పండగను సర్కారు ఘనంగా చేస్తుందితెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటేతీరొక్క పూల పండగకు సర్వం సిద్ధమైందిరాష్ట్ర సర్కారు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోందిపది వేల బతుకమ్మలతో ట్యాంక్‌ బండ్‌ మీదఆడబిడ్డలు సంబురంగా ఆడిపాడనున్నారుసచివాలయం నుంచి ట్యాంక్‌ బండ్‌ పైకిభారీ ర్యాలీగా వెళ్లి అందరూ కలిసిఆనందంగా బతుకమ్మ ఆడతారుహుస్సేన్‌ సాగర్‌ లో లైటింగ్‌, ఫైర్‌...

టెన్నిస్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన రఫెల్ నాదల్

స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ టెన్నిస్‎కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నవంబర్ లో మాలగలో జరగబోయే డేవిస్ కప్ లో స్పెయిన్ తరుపున చివరిసారి అడుతానని తెలిపారు. గత కొన్నేళ్ళు చాలా కష్టంగా గడిచాయని, ముఖ్యంగా గత రెండేళ్ళు ఎన్నో బాధలు పడ్డానని వెల్లడించారు.

దేశ నిర్మాణంలో రతన్ టాటా అద్బుతంగా కృషి చేశారు

చిరంజీవి దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారతీయులకు ఇది బాధకరమైన రోజు అని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో రతన్ టాటా అద్భుతంగా కృషి చేశారని అని తెలిపారు. ఒక మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామని, భారతీయ పారిశ్రామిక వేత్తలలో అయిన పెంపొందించిన విలువలు తరాలకు...

దక్షిణ కొరియాతో సరిహద్దును మూసివేస్తాం

కీలక నిర్ణయం తీసుకున్న ఉత్తర కొరియా ప్రభుత్వం ఉత్తర కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసివేస్తామని ప్రకటించింది. దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించమని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా తీసుకున్న ఈ నిర్ణయంపై దక్షిణ కొరియా సైన్యం స్పందిస్తూ, ...

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై మంత్రి కొండా సురేఖకు గురువారం నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు నమోదు...

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‎ను సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా...

రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలిపిన ఏపీ కేబినెట్

దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. కేబినెట్ భేటీకి ముందు రతన్ టాటా చిత్రపతం వద్ద సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు నివాలర్పించారు. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సంధర్బంగా గుర్తుచేసుకున్నారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద...

తుదిశ్వాస విడిచిన రతన్ టాటా ,సంతాపం తెలిపిన ప్రముఖులు

దిగ్గజ వ్యాపారవేత్త , టాటా గ్రూప్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. బుధవారం ముంబయిలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల వల్ల సోమవారం అయిన ఆసుపత్రిలో చేరారు. రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది మూర్ము , ప్రధాని మోదీతో సహ పలుపురు రాజకీయ ప్రముఖులు...

తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. బీఆర్ఎస్ ఏనాడు కూడా...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img