ఏడుగురిని ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం
వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చికిత్స
విద్యార్థినులు అస్వస్థతపై యాజమాన్యం సైలెన్స్
హాస్టల్స్లో వరుస ఘటనలతో పేరెంట్స్లో ఆందోళన
జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న 7 గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్గా ఉండటం విశేషం. వరుస...
అలసటే ఎరుగని బాటసారులుఈ నిరుద్యోగులు…పస్తులకు పరమ మిత్రులు నిద్రకట్టడానికి కాటికాపరులు..అవమానాలకు ఆప్తులు…ఎన్నేండ్లు గడిచినా ఇది మా తప్పు కాదు..ప్రభుత్వాల తప్పు అని నిందిచలేని నేరస్థులుసమయానికి నోటిఫికేషన్లు రాక,వయసు మీద పడుతున్న నిరుత్సాహులు…వీరి కళ.. కల కాదు ఒకరోజు నిజం అవుతుంది.ఇక నుండి ఎదురుచూడకుండా పరికాపులు కాయకుండ ప్రభుత్వం ప్రయత్నించాలని.ప్రాణం ఉగ్గపట్టుకుని పరీక్షల కోసం ఎదురుచూసే...
రూ.కోటి విలువ చేసే 500 గజాల స్థలం కబ్జాకు యత్నం
నిద్రమత్తు వదలని అధికారులు
చోధ్యం చూస్తున్న జిల్లా యంత్రాంగం
బోర్డులను తొలగించి కబ్జా చేస్తున్న భూ బకాసురులు
ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటున్న ప్రజలు, నాయకులు
ఒక పక్క రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వ స్థలం ఒక్క గజం కూడా కబ్జాకు గురైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెబుతుంటే...
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్థాన్లో పర్యటించునున్నారు. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న ఎస్.సీ.ఓ వార్షిక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సంధర్బంగా ఎస్ .జై శంకర్ మాట్లాడుతూ,కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎస్.సీ.ఓ సభ్యుడిగా ఆ దేశంలో పర్యటిస్తున్నాని, పాకిస్థాన్తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని స్పష్టం చేశారు. పాకిస్థాన్...
ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్
హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నుండి కూడా ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ పై సంతకం కోసం...
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 07 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయింత్రం 06 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 01 గంటల వరకు 36.69 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 36 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు...
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా 18వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. డీబీటీ పద్దతిలో రూ.20,000 కోట్ల ఫండ్స్ ను విడుదల చేశారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు. రైతులను ఆర్థికంగా అదుకోవాలనే ఉద్దేశంతో 14 ఫిబ్రవరి 2019న బీజేపీ ప్రభుత్వం పీఎం...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో మళ్ళీ పాత పద్దతిలోనే టెండరింగ్ విధానం అమల్లోకి రానుంది. జగన్ ప్రభుత్వం 2019లో రివర్స్ టెండరింగ్ విధానం అమలుకు జీవో నెంబర్ 67 తీసుకొచ్చింది.
కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం
ప్రతి కుటుంబానికి ఇళ్లు ఇస్తాం
మూసీ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి
సీఎం రేవంత్ రెడ్డి
కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జీ.వెంకటస్వామి కాకా 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నయం...
ఏండ్ల తరబడి ఒకే చోట పోస్టింగ్,ద్రుష్టి సారించని ప్రభుత్వం
అందినకాడికి దండుకునుటున్న అడిగే నాధుడు కరువు ..
ప్రతి అధికారికి ఓ బిగ్ షాట్ తో పొలిటికల్ కాంటాక్ట్ ..
ఖజానా ఖాళీ అయ్యి జీహెచ్ఎంసీ బాధలో ఉంటె అధికారులు, కార్పొరేటర్లు మాత్రం షికారు కొడుతున్నారు
ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో ఆలోచించడం మానేసి ఆఫీసర్లు,ప్రజాప్రతినిధులు లగ్జరీకి పెద్దపీట వేస్తున్నారు
ఎం చేసిన...