వెల్లడించిన భారత వాతావరణశాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది.
తెలంగాణలో అదిలాబాద్ , నిర్మల్ , నిజామాబాద్...
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎన్.ఎస్.యూ.ఐ నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు
నిజామాబాద్ జిల్లా నుండి అనేకమంది మంత్రులు అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన, ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి
క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాల్లో కష్టపడితే ఏ పదవైన వస్తుందని, అందుకు నిదర్శనం...
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. శుక్రవారం మధ్యాహ్నం నారాయణ్పూర్ -దంతేవాడ సరిహద్దులోని అబుజ్మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్...
సీఎం రేవంత్ రెడ్డి
అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036 ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై సీఎం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు...
వరద బాధితులకు సహయం అందించేందుకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం అందించింది. శుక్రవారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి రామ్ మోహన్ రావుతో పాటు పలువురు ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను...
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత్ రానున్నారు. అక్టోబర్ 06 నుండి 10 వరకు భారత్ లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పర్యటనలో భాగంగా మహమ్మద్ ముయిజ్జు రాష్ట్రపతి ద్రౌపది మూర్ముతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ ,అంతర్జాతీయ అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తారు.
వరద బాధితులకు సహయం అందించేందుకు సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల రూపాయలు విరాళం అందించింది. శుక్రవారం సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ ఎ.సోమలింగం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న...
వరద బాధితులకు సహయం అందించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1,01,75,000 రూపాయలు విరాళం అందించింది. శుక్రవారం అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.నర్సింహారెడ్డి , యు.సురేందర్ తో పాటు ఇతర ముఖ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో...
వరద బాధితులకు సహయం అందించేందుకు విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 51 లక్షల రూపాయలు విరాళం అందించింది. శుక్రవారం సంస్థ చైర్మన్ శ్రీదాస్ నారాయణ దాస్ డాగ, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ డాగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద...
మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుంది
మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది
శాంతి భద్రతలు పరిరక్షించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు
రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. తెలంగాణ...