దెబ్బ తగిలితే కానీ నొప్పి విలువ తెలియదు..ఎండ దెబ్బ తగిలితే గాని పచ్చని చెట్ల విలువ తెలియదు..చల్లటి గాలి కోసం ఆరాటపడే మనంఆ చల్లని గాలిని ఇచ్చే మొక్కలను నాటడంలో పాల్గొనలేకపోతున్నామే..?చెట్లను పెంచడం కోసం ఆరాటపడలేక పోతున్నామే..!! కూర్చున్న కొమ్మను నరికి వేసుకుంటున్నమనల్ని జ్ఞానులు అందమా..!! ఆజ్ఞానులు అందమా..!! నేటి వనమహూత్సవం జనహితమే అని...
సర్వే నెంబర్ 462లో సర్కారు భూమి కబ్జా
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్
అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న తహసిల్దార్
ఆదాబ్ కథనంపై స్పందించిన జిల్లా యంత్రాంగం
సర్వేచేసి అక్రమమని తేల్చిన అధికారులు
అయినా.. బహుళ అంతస్తుల నిర్మాణాలు
పట్టించుకోని హైడ్రా కమీషనర్ రంగనాథ్
తెలంగాణలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ సహా చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి.గుట్టలు,చెట్లు, పుట్టలను సైతం అక్రమార్కులు వదిలి పెట్టడం...
టెస్ట్ క్రికెట్ కు తాను రిటైర్మెంట్ చేస్తున్నట్లు వస్తున్నా వార్తల పై ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు స్టీవ్ స్మిత్ స్పందించాడు.తన క్రికెట్ కెరీర్ ను ఇప్పట్లో ముగింపు పలికే అవకాశం లేదని స్పష్టం చేశాడు.రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలో బిబిఎల్ ఆడుతానని తెలిపాడు.అన్ని ఫార్మాట్ లో ఆడదానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.నాకు వచ్చిన ఏ అవకాశాన్ని...
గ*జాయిను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మంగళవారం విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి 22 కిలోల గ*జాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితులు ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్ విల్లా నుండి ఢిల్లీకి గ*జాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ ముగ్గురు...
యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త ఫ్యూచర్ ను తీసుకొచ్చే పనిలో పడింది.ఫోన్ నంబర్ తో పని లేకుండా కేవలం యూజర్ నేమ్ తో మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకోనివచ్చే పనిలో పడింది.ఇప్పటికే వాట్సాప్ ప్రొఫైల్ ని స్క్రిన్ షాట్ తీసే సదుపాయాన్ని వాట్సాప్ తొలగించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో " ఇంద్ర " చిత్రం ఒకటీ.ఈ చిత్రానికి బీ.గోపాల్ దర్శకత్వం వహించారు.అప్పట్లో భారీ వసూళ్లను అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్లను నెలకొల్పింది.చిరంజీవి పుట్టిన రోజు సంధర్బంగా ఆగస్టు 22న మరోసారి " ఇంద్ర "చిత్రం అభిమానుల ముందుకు రానుంది.ఈ సినిమా రీరిలీజ్ కోసం అభిమానులు...
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన అయిన,బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరుతామని అన్నారు.అసలు రాజీవ్ గాంధీకు తెలంగాణకు ఎం సంబంధం...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు మళ్ళీ నిరాశే మిగిలింది.కవిత దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ఆగష్టు 27 వరకు విచారణను వాయిదా వేసింది.అనారోగ్యం కారణంగా ఈడీ,సిబిఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు.దింతో గురువారంలోగ...