Monday, July 14, 2025
spot_img

Aadab Desk

ఆయారామ్ గయారామ్

పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం ఏర్పడిందిప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ ఓటర్ల తీర్పునుఅపహాస్యం చేస్తూ ఒక పార్టీకి టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి దుకే" ఆయారామ్ గయారామ్ " ల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నదిఈ నీచపు పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత ఆస్థిరతను..గందరగోళాన్ని సృష్టిస్తున్నది.. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు...

ఏసీబీ వలలో రంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌

ధరణిలో పీవోబీ నుంచి మార్పిడికి రూ. 8లక్షలు డిమాండ్‌ జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడిపై ఫిర్యాదు చేసిన రైతు పక్కాగా ట్రాప్‌ చేసిన పట్టుకున్న అధికారులు సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి కూడా.. ఏసీబీ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరన్న ఏసీబీ డీజీ లంచం తీసుకోవాలంటేనే వణుకు పుట్టాలి : సీవీ ఆనంద్‌ ట్వీట్‌ రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు...

అవినీతి అధికారుల‌పై వేటు

స‌స్పెన్ష‌న్‌ కు గురైన ఎండీ షేర్ అలీ, వి. హ‌నుమంత రావు అనిశా ఆక‌స్మిక త‌నిఖీలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న ఏసీబీ అధికారులు రూ. 94,590లు న‌గ‌దు స్వాధీనం డబ్బులను కిటికిలోనుండి బ‌య‌ట‌ప‌డేసిన వైనం డెస్క్ ఆప‌రేట‌ర్లు మౌనిక‌, సౌమ్య‌కు భాగస్వామ్యం సర్వీసు నుంచి పర్మినెంట్ గా రిమూవ్ చేయాలని డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేలాది రూపాయల జీతం...

సర్కారు భూమిని కాపాడండి

అమీన్ పూర్ లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్ 1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ పేదలకు అసైన్డ్ చేసిన అప్పటి ప్రభుత్వం అట్టి భూమిని వేరే వ్యక్తులకు అమ్మిన వైనం 1977 చట్టం ప్రకారం వాపస్ తీసుకున్న అప్ప‌టి గవర్నమెంట్ అడ్డదారిలో ధరణిలోకి ఎక్కించి ఇతరులకు అమ్మిన కుటుంబీకులు కమర్షియల్...

స్మితా సబర్వాల్‌పై చర్యలు కోరుతూ హైకోర్టులో పిల్‌

దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర పిటిషన్‌ దాఖలు చేశారు. స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. అయితే.. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక...

కవితకు కలిసొచ్చేనా కాలం..?

త్వరలో బెయిల్‌.. కాబోయే సీఎం కవితేనా.! జైలు పాలు అయినోళ్ళకే సీఎం అయ్యే యోగ్యత.! మొన్న జగన్‌, నిన్న రేవంత్‌, చంద్రబాబులకు అవకాశం ఢల్లీి లిక్కర్‌ కేసులో జైలు పాలైన కేసీఆర్‌ కూతురు నేడో, రేపో బెయిల్‌ పై బయటకు వచ్చే ఛాన్స్‌ కేటీఆర్‌ను సీఎం చేయాలనే కలలు కన్న కేసీఆర్‌ అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.? అన్నకు చెల్లె చెక్కు...

రక్తదానంతో గుండె జబ్బు దూరం

రక్తదానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన చాల మంది రక్తదానం చేయడానికి వెనకడుగు వేస్తుంటారు.రక్తదానం చేయడం వల్ల బలహీనతకు గురవుతామని,ఇంకా అనేక రకమైన సమస్యలు వస్తాయని చాల మంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు.కానీ ఇవ్వన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు వైద్య నిపుణులు. రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బు వచ్చే ప్రమాదం తగ్గుతుందని...

త్వరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేస్తాం

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి రాష్ట్రంలో త్వరలోనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత, ఏపీలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి, రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో గ‌*జాయిను నిర్మూలించడానికి...

గోల్కొండలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సోమవారం తెలంగాణ సీఎస్ శాంతికుమారి పరిశీలించారు.విదేశీ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 14న హైదరాబాద్ కు చేరుకుంటారు.మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోట పై జాతీయ జెండా ఎగరవేయునున్నారు.దీంతో సీఎస్ శాంతి కుమారి డీజీపీతో కలిసి ఏర్పాట్లను...

About Me

3468 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS