హిమాచల్ ప్రదేశ్ లో గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో వరద ఉదృతి పెరిగింది.మరోవైపు సహన్,సంధోల్,నాగోత్ర,దౌలాకువాన్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.దింతో ఎక్కడిక్కడ రోడ్లు,వంతెనలు దెబ్బతిన్నాయి.సహన్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది.ఇంకా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది.ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు.దింతో ఆ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుక నుండి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంతో పాటు ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి.విజయవాడ నుండి...
ఆ పనిని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారు
అయిన చేసిన అవినీతి అందరికీ తెలుసు
నాతో పాటు బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టి హింసించారు,ఇంకా వాటిని నేను మర్చిపోలే
బీఆర్ఎస్ పని అయిపోయింది
బీఆర్ఎస్ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి అవాస్తవాలు
కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంభందం లేదు
మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను జైలుకు పంపే పనిని...
రూ.30 లక్షల విలువగల
35.4 తులాల బంగారం స్వాదినం
6 గురు దొంగలు అరెస్ట్..
ఒక దొంగ పరారీ
హుజూర్ నగర్,మునగాల,చివ్వెంలపిఎస్ పరిధిలో దొంగతనాలు
మీడియా సమావేశంలో వివరాలువెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్
సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మీడియాకు...
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి ఆసక్తికరమైన ట్విట్ చేశారు.ఆగష్టు 09న తన పుట్టిన రోజు సందర్బంగా వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు."అభిమానులు పంపిన సందేశాలను చూసి ఉప్పొంగిపోయా ,ఈ స్పెషల్ రోజును ఇంకా ప్రత్యేకంగా మారేలా చేశారు.ప్రతి సంవత్సరం మీరు చూపిస్తున్న ప్రేమ,మద్దతుకు లవ్...
లెనోవో వారి ల్యాప్ టాప్ లు మరియు డెస్క్ టాప్ లపై ఆగస్టు 18,2024 వరకు ప్రత్యేకమైన బ్యాక్-టు-కాలేజ్ ఆఫర్లతో అద్భుతమైన విద్యా సంవత్సరానికి సిద్ధం సిద్దంచేయబడింది. మీ అసైన్మెంట్లను పూర్తి చేయడానికి మీకు నమ్మదగిన పరికరం సృజనాత్మక ప్రాజెక్టుల కోసం శక్తివంతమైన పనితీరు లేదా మీ కళాశాల జీవితంలో ప్రకాశించడానికి అత్యున్నత సాంకేతిక...
దేశాల మధ్య,ప్రజల మధ్య స్వార్థపూరిత , సంకుచిత రాజకీయాలతో కూడిన విద్వేషాలు,యుద్ధాలతో సామాన్య ప్రజల ఆకలి చావుల ఆర్తనాదాలు, రక్తపుటేరులు ప్రపంచంలో కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడక్కడ అప్పుడప్పుడు పరిపక్వతతో కూడిన మానవ సంబంధాలు కుల,మత, లింగ ,ప్రాంత,సంస్కృతులకు అతీతంగా మనందరికీ మనిషి తాలూకు ఉనికి గురించి ఎన్నో పాఠాలు చెబుతుంటాయి.అలాంటిదే ఇప్పుడు పారిస్...
బీజేపీ లోక్ సభ ఎంపీ సుశ్రీ బాన్సురి స్వరాజ్
మనీష్ సిసోడియా,అరవింద్ కేజ్రీవాల్,ఆప్ నాయకత్వం వివిధ కుంభకోణాలకు పాల్పడిందని భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎంపీ సుశ్రీ బన్సూరి స్వరాజ్ విమర్శించారు.శుక్రవారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుశ్రీ బాన్సురి మాట్లాడుతూ,2023 ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్...
రైతుబంధు కోసం రైతాంగం ఎదురుచూస్తున్నారు
గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ప్రారంభించారు
మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం విఫల ప్రయత్నమని అన్నారు
ఇప్పుడు కాళేశ్వరం నుండే నీళ్లు తీసుకొస్తున్నారు
మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్...