Tuesday, July 15, 2025
spot_img

Aadab Desk

సనాతన వైదిక ధర్మ పరిరక్షకులు మాణిక్య సోమయాజులు

శాస్త్రార్థాన్ని చెపుతూ దుటివాణ్ణి ఆచారమునందు ప్రవేశపెడుతూ తాను కూడా ఆచరించేవాడు ఆచార్యుడు.ఇది నూరుపాళ్ళు గురువులకే గురువు మాణిక్య సోమయాజులుకు అన్వయిస్తుంది.వేద విద్యావ్యాప్తి కోసం కృషిచేసినవారిలో భారతదేశంలోనే మాణిక్య సోమయాజులు అగ్రగణ్యులు. చతుర్వేదాలకు భాష్యం చెప్పగల పాండిత్యం ఆయన సొంతం.తెలంగాణలోనే ఏకైక సోమయాజిగా వేల మంది శిష్య పరంపర కలిగిన గురువు విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ పట్లూరు...

మురారి రీరిలీజ్,అభిమానుల సందడి

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు.ఈ సందర్బంగా అయిన నటించిన "మురారి" సినిమా ను రీరిలీజ్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు సినిమా థియేటర్స్ లో ఈ సినిమా ను విడుదల చేశారు.దింతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేశారు.అలనాటి రామచంద్రుడు పాటకి అభిమానులు అక్షింతలు తీసుకోని స్క్రిన్ పై విసిరారు.మరికొంత మంది...

అవగహనతో కూడిన ఆలోచననే ఆయుధం

ఓ మనిషి ఓడిపోతే గెలవడం నేర్చుకో..మోసపోతే జాగ్రత పడడం నేర్చుకో..చెడిపోతే బాగుపడడం నేర్చుకో..ఓటమిని ఎలా తట్టుకోవాలో నేర్చుకోవడమే గొప్ప గెలుపుని ఎలా సాధించాలో శోధించడంకంటే..?? సాధ్యం కాదనుకుంటే..? ఏది చేయలేం..కాలం అమూల్యమైనది..ఎన్ని కోట్లు పోసినతిరిగి రానిది,సంపాదించుకోలేనిది..టైం లేదంటూనే కాలాన్ని వృధా చేస్తుంటాం..!!సోమరితనం క్యాన్సర్ లాంటిది అది అంటుకుంటుందంటే ఎన్నటికీ బాగుపడలేదు లోపం లేకుండాప్రయత్నించి చూడు...

వైసీపీకి మరో షాక్,పార్టీకి గుడ్ బై చెప్పిన ఆళ్ళనాని

వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ళ నాని రాజీనామా చేశారు.జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఇంచార్జీ పదవి కూడా రాజీనామ చేస్తునట్టు ప్రకటించారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు.ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నని పేర్కొన్నారు.ఈ మేరకు తన రాజీనామ...

బంగ్లాదేశ్ జైళ్ల నుండి ఖైదీలు పరార్,అప్రమత్తమైన బీఎస్ఎఫ్

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉండగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో నిరసనకారులు జైళ్ల పై దాడులు చేశారు.దీంతో సుమారుగా 1000 మందికి పైగా ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారు.పారిపోయిన వారిలో కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు తప్పించుకున్న ఖైదీలు...

మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.అదేవిధంగా కొన్ని షరతులు సైతం విధించింది.పాస్పోర్ట్ అప్పగించాలని,సాక్షులను ఏ మాత్రం ప్రభావితం చేయకూడదని తెలిపింది.గత ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది.ఆ తర్వాత ఈడీ సైతం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది.అప్పటి...

ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది

మాజీ సీఎం జగన్ ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని విమర్శించారు మాజీ సీఎం జగన్.శుక్రవారం నంద్యాల జిల్లాలో దారుణ హత్యకు గురైన సుబ్బరాయుడి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడతూ,వైసీపీ కార్యకర్తల పై దాడి చేస్తున్న నిందితులకు చంద్రబాబు,లోకేష్ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.వైసీపీ కార్యకర్తల పై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.ఏపీలో...

కవిత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి భేటీ అయ్యారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ కవిత ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేశారు.జైల్లో కవిత అనేక ఇబ్బందులు పడుతుందని,బీపీతో బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు రెండు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటుందని...

బంగ్లాదేశ్ పరిణామాలతో హైదరాబాద్ లో నిఘా ఉంచం

తెలంగాణ డీజీపీ జితేందర్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా నిఘా ఉంటుందని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల పై మీడియాతో మాట్లాడారు.కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశీయులపైన కూడా నిఘా ఉంచామని తెలిపారు.ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్...

కాసులు వెదజల్లుకో..రిజిస్ట్రేషన్ చేసుకో..

కుల్బాగుర్ గ్రామ శివారులో 350 గజాల లింక్ డాక్యుమెంట్ తో 1000 గజాలుగా రిజిస్ట్రేషన్ చేసిన అవినీతి అధికారి.. నకిలీ పత్రాలు సృష్టించి భూములను కొట్టేస్తున్న అక్రమార్కులు.. సర్వే నెంబర్ 221, 222లో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు.. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన, చేసుకున్న వ్యక్తులపై, సాక్షులపై సాక్యులపై చర్యలకు అమలు కానీ ఐజి సర్క్యులర్.. నేటికీ పోలీస్ స్టేషన్...

About Me

3468 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS