బీజేపీ అప్రజస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
ఎన్నికల ఫలితాలు మోడికి వ్యతిరేకంగా ఉన్నాయి
మోడీని కాకుండా దేశ ప్రధానిగా వేరే ఎవరకైనా అవకాశం కల్పించాలి
దేశం మార్పు కోరుకుంటుంది : మమతా బెనర్జీ
బీజేపీ అప్రజస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విమర్శించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నూతనంగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సంధర్బంగా మమతా...
మహిళా ప్రొఫెసర్ పై లైగింక వేధింపులు. IQAC డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రీవిక్రమ్ రావు లు గత కొంత కాలంగా మహిళ ప్రొఫెసర్ పై లైంగికంగా వేధింపులు.
పలు మార్లు హెచ్చరించిన బాధితురాలు. ఒక్కసారి పక్క పంచుకోవాలంటూ హీనంగా వేధించిన కామాంధులు.
కన్నీళ్ల పర్యంతంతో యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లిన మహిళా ప్రొఫెసర్.
ఇలాంటి ఘటన లు సర్వసాధారణం...
రాజకీయాలు పదవి కోసం పన్నాగాలునెరవేర్చలేని అబద్దపు వాగ్దానాలు సమానత్వాన్నిసమాధి చేసే కుల మతాల విపక్షతలు ఒకరిపైఒకరు చేసే విమర్శల వర్షాలుగెలవలేమని తెలిసి నోట్లతో ఓట్ల విక్రయాలుచివరికి దొంగలు దొరలవుతారు ఓటు వేసిన వాడు మాత్రంపూట గడవక దరిద్రాన్ని చవిచూస్తాడు.ఇవే కదా నేటి నీచ రాజకీయాలుఇవే కదా నేటి నీతి రాజకీయాలువిలువలు లేని రాజకీయం అధికారాన్ని...
వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు…
ఒకరొకరుగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు…
మొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నిన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డీ వెంకట్ రాంరెడ్డి, తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ జగన్ తీరుపై, కోటరీ తీరుపై ఆగ్రహం ఆవేధన వ్యక్తం చేస్తూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
జగన్ ప్రభుత్వంలోని...
హైదరాబాద్: డేటింగ్ యాప్ల ద్వారా కస్టమర్లను మోసం చేస్తున్న మోష్ పబ్ యాజమాన్యంపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ స్కామ్ బాధితులు ఆధారాలతో ముందుకు రావాలని పోలీసులు కోరారు. ఓ బాధితుదు రితిక అనే మహిళను డేటింగ్ యాప్లో కలవడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఫోన్ లో సంభాషణ తర్వాత,...
లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720/720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు రేపుతున్నాయి.
దీనికి తోడు...
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
రాజదాని నిర్మాణం కోసం తుళ్ళూరు ప్రాంతాన్ని ఎంచుకున్న చంద్రబాబు.. కొత్త రాజధాని కి ఏం పేరు పెట్టాలి అనే సంశయంతో అనేక మంది ప్రముఖులను పేరు సూచించిందిగా కోరారు.
ఈ నేపథ్యంలో రామోజీరావు అమరావతి పేరు ప్రతిపాదించారు. చంద్రబాబు సహా ప్రముఖులందరికీ...
స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్
కోట్లలో వసూలు చేస్తున్న "సన్ రైస్ మూన్ లైట్" కంపెనీ
వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్
" న్యూట్రి కుక్" అనే పేరుతో కొత్త స్కీమ్
రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు...
రేపే మూడోసారి దేశ ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం
రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోడి
వివిధ దేశ ప్రధానులకు ఆహ్వానం పంపిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ బందోబస్తు
మూడోసారి దేశ ప్రధానిగా రేపు నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి...
మూడుగంటల పాటు కొనసాగిన సీడబ్ల్యూసి మీటింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలే వచ్చాయి
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసి మీటింగ్ లో ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ తెలిపారు.ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్...