Friday, April 18, 2025
spot_img

Aadab Desk

తెలంగాణ దేశానికి రోల్ మెడల్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

అరవై ఏళ్ల గోసకు, సుదీర్ఘ పోరాటాలకు, అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు నేడు.సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై గొంతెత్తగా, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అని తెగించి కొట్లడగా.. స్వరాష్ట్రం సాధించిన రోజు నేడు.తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేర్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీది.దశాబ్దిలో శతాబ్దకాల అభివృద్ధిని చేసుకొని,...

ప్రేమను పంచడం , పెత్తనాన్ని ప్రశించడమే తెలంగాణ ప్రజల తత్త్వం : సీఎం రేవంత్ రెడ్డి

నవ శకానికి నాంది పలుకుతూ నేడు 11 సంవత్సరంలోకి తెలంగాణ ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్న అమరవీరుల కుటుంబసభ్యులు అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గేయాన్ని విడుదల చేసిన సీఎం ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే తెలంగాణ ప్రజల...

రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్‌ పాల్గొనదు : కేసిఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 22 పేజీల లేఖ రాసిన కేసీఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్‌ పాల్గొనదు .తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ అవమానిస్తుంది రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ దయా భిక్షగా ప్రచారం చేస్తుంది సిటీ కాలేజ్ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులప్రాణాలు బలిగొన్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను...

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు హనుమాన్ ఆలయానికి పోటెత్తిన భక్త జనం… హనుమాన్ దీక్షాదారులు

ఓట్ల లెక్కింపు కోసం మూడంచెల భద్రత : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్

ప్రశాంతమైన వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది 12 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు కౌంటింగ్ హాల్ లోపల మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. 50 శాతం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాము తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జూన్ 04న జరగబోయే కౌంటింగ్ కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు...

ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు

పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన తరుణంలోనే… బస్సులో...

రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించిన సీఎం, డిప్యూటీ సీఎం.

కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త

అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపిన BRSV నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను BRSV నాయకులు కాల్చే ప్రయత్నం చేయగా.. అడ్డుకున్న పోలీసులు BRSV నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాటతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

హైదరాబాద్ పుప్పాల్ గూడ లో కుప్ప కూలిన నిర్మాణం లో ఉన్న భవనం.

అల్కాపూర్ రోడ్డు నెంబర్ 14 వద్ద ఒక్కసారిగా కుప్పకూలిన స్లాబ్. స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం. తప్పిన పెను ప్రమాదం. నాసిరకమైన మెటిరియల్ వాడి స్లాబ్ వేస్తున్న బిల్డర్స్. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్మాణ సంస్థలు. హైటెషన్ వైర్ల వద్దకు వచ్చి ఆగిపోయిన స్లాబ్ మెటీరియల్. కుప్పకూలిన స్లాబ్ విడియోలు చిత్రికరించడానికి వెళ్లిన మీడియా పై దాడికి యత్నం. ఇక్కడ ఏమీ‌...

అత్యంత వైభవంగా హనుమత్ జన్మోత్సవ వేడుకలు

శనివారం హనుమాన్ జయంతిని పురస్కారించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని హనుమన్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి దేవాలయ ప్రధాన అర్చకులు జ్యోతిష్య రత్న, శిరోమణి, మహర్షి, పురోహిత సార్వభౌమ డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో ప్రాతఃకాల ఆరాధనలతో మొదలుకొని నవకలశ స్థాపనలు జరిపారు‌‌. భక్తులందరు కలశాలని శిరస్సున...

About Me

2907 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS