Tuesday, April 1, 2025
spot_img

రాజస్థాన్‎లో పలు రైల్వే‎స్టేషన్‎లకు బాంబు బెదిరింపులు

Must Read

రాజస్థాన్‎లోని పలు రైల్వే‎స్టేషన్‎లకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హనుమాన్ ఘర్ జంక్షన్‎లోని స్టేషన్ సూపరింటెండెంట్ ‎కు గుర్తుతెలియని వ్యక్తి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉన్న లేఖను అందించాడు. జోధ్పూర్ , జైపూర్ , శ్రీరంగానగర్ తో పాటు మరికొన్ని స్టేషన్స్ లో బాంబు దాడులు జరగనున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో వెంటనే సూపరింటెండెంట్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.

Latest News

ఓఆర్‌ఆర్‌పై టోల్‌ పెంపు

మళ్లీ పెరిగిన టోల్‌చార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు కారుకు రూ.2.44కు, బస్సులకు కి.మీ. రూ.7లు పెంపు హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై టోల్‌ చార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS