Saturday, March 29, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

మామూళ్ల మత్తులో ఫ్యాక్టరీస్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయ సిబ్బంది

ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు శూన్యం … అమ్యామ్యాల సొమ్ముతో గోవా టూర్‌ కి ప్లాన్‌ వేసిన సిబ్బంది డైరెక్టర్‌ ని వివరణ కోరగా తనకేమి తెలియదని బుకాయింపు నిబంధనలను నిలువునా పాతరేసి ఇష్టానుసారంగా పనులు ప్రమాదాలు జరుగుతున్నా.. పట్టించుకోని ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ తూ..తూ.. మంత్రంగా తనిఖీలు..పిర్యాదులు చేస్తే .. సైలెన్స్‌ గిట్టనివాళ్ళ చెప్పుడు మాటలంటూ కోట్టి పారేస్తున్న వైనం వెతికినా దొరకని పరిశ్రమల...

గండిపేట్ స‌ర్కారీ భూముల‌కు గండి

రంగారెడ్డి జిల్లా, గండిపేట మండ‌లం, కోకాపేట గ్రామ‌ ప‌రిధిలో యధేచ్చగా భూ కబ్జా కోకాపేటలో సర్కారు కోట్ల విలువైన భూమి అంతా ఖతం స‌ర్వే నెంబ‌ర్ 147లో కొంత ప్రభుత్వ భూమి మాయం స‌ర్వే నెంబ‌ర్ 100, 109లో కూడా క‌బ్జాకు పాల్పడ్డ అక్ర‌మార్కులు కొంత భూమి క‌బ్జా చేసిన ప్రైవేట్ వ్య‌క్తులు స‌ర్కార్ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అనుమ‌తులు...

గట్టు మైసమ్మ సాక్షిగా అక్రమాల పుట్ట

18 ఎకరాల ప్రభుత్వ స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి.. కోర్టు వివాదంలో ఉన్న 543 సర్వే నెంబర్ కు హుడా పర్మిషన్ ఎలా ఇస్తారు..? 27 ఎకరాలకు బ్లాస్టింగ్ అనుమతి తీసుకొని, 123 ఎకరాలలో బాంబుల మోతతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.. ఏ క్షణం ఏరాయి ఏ ఇంట్లో పడుతుందో తెలియని దారుణ పరిస్థితి.. పర్యావరణ పరిరక్షణ శాఖ అనుమతులు...

తెలంగాణ‌లో ఇవేం ‘మాయ’ కాలేజీలు..

42 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల దొంగ లెక్కలు ఏఐసీటీఈ, యూనివర్సిటీ నిబంధనల ఉల్లంఘన బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్లతోనే బోధన 20 కాలేజీల్లో రూ.10లక్షలకు పైగా, 12కాలేజీల్లో రూ.10లక్షల లోపు డొనేషన్లు అధ్యాపకులు లేకుండా సిలికాన్ తంబ్ తో మేనేజ్ 2400 మంది విద్యార్థులకు 32 మంది అధ్యాపకులే 76 కళాశాలలో కంప్యూటర్ ల్యాబోరేటరీలు కరవు 50 వేల మంది చదివితే 5వేల మందికే...

కొండకల్‌ మాజీ ఉపసర్పంచ్‌ భూపాల్‌ అరాచకాలు

కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయని సదరు వ్యక్తి న్యాయం అంటే లెక్కలేదు చట్టం అంటే గౌరవం లేదు కష్టపడి కొనుక్కున్న భూములను లాక్కుంటున్న వైనం దొంగలకు సద్దులు మోస్తున్న కొంతమంది అధికారులు కొండకల్‌ రేడియల్‌ రోడ్డుకు భూములు అమ్ముకున్నారు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా తీసుకున్నారు రికార్డుల్లో మారకపోవడం వల్ల మళ్లీ రెచ్చిపోతున్నారు అధికారుల అలసత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు పట్టేదారుల అనుమతి...

30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వెంకటేష్ గుప్తా అక్రమ విల్లాల నిర్మాణాలు

వండర్లాని బూచిగా చూపించి విల్లాలు అమ్మి అమాయకులను మోసం చేసే తంతు ఆపాలి.. విడి, విడిగా గృహ నివాస అనుమతులు తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం.. ఇది ముమ్మాటికీ చట్ట విరుద్ధం,.! హెచ్.ఎం.డి.ఏ,.. ఎం.ఏ. అండ్ యు.డి ఉన్నత అధికారులు, విజిలెన్స్ నిఘా విభాగాలు తనిఖీ చేయాలి.. అప్పుడే నిజానిజాలు వెలుగు చూస్తాయంటున్న స్థానిక ప్రజానీకం.. ప్రభుత్వ ఖజానాకు చెందవలసిన...

ప్ర‌భుత్వ భూమిని భ‌క్షిస్తున్న భూ బ‌కాసురులు

గండిపేట్ మండ‌లంలో కోట్ల విలువైన భూమి క‌బ్జా కోకాపేట స‌ర్వే నెంబ‌ర్ 100, 109లో భూ కబ్జా సుమారు 30 ఎకరాల భూమి మాయం ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న పొలిటికల్ గ్యాంగ్ కోట్లాది రూపాయల విలువైన జాగ కొట్టేస్తున్నా అధికారుల నిర్ల‌క్ష్య వైఖ‌రి నార్సింగి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సర్కారు భూమిలో నిర్మాణ అనుమ‌తులు గుట్టు చప్పుడు కాకుండా హాంఫట్ చేస్తున్న అక్రమార్కులు కబ్జాకోరులకు...

ప్రభుత్వ భూముల్లో ముడుపుల‌తో నిర్మాణ అనుమతులు

ఎల్.బీ. నగర్ పరిధిలో వెలుగు చూసిన అవినీతి భాగోతం నాగోల్ గ్రామంలో కొత్తగా హరిపురి కాలనీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ.. ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి సుమారు రూ. 10 లక్షలు అనుమతులు టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని దురదృష్టకరం.. దీన్ని అలుసుగా చేసుకుని లక్షలు దండుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని...

అందనంత అవినీతి

అయినా సార్ పై చర్యల్లేవ్.? జీహెచ్ఎంసీ కమిషనర్ సైలెంట్ వెనకా.? ప్రభుత్వం పరువు తీస్తున్న సనావుద్దీన్ జీహెచ్ఎంసీలోనే బిగ్ఎస్ట్ కరప్షన్ పర్సన్ ఎన్నో తప్పులు.. మరెన్నో ఆరోపణలు డిప్యూటేషన్ పై వచ్చి పెత్తనం చెలాయింపు మాతృశాఖకు పంపినా.. కుర్చీ వ‌ద‌ల‌ని స‌నావుద్దీన్‌ ఓ పొలిటికల్ లీడర్ అండతో దర్జాగా కొలువు కంటిన్యూ లెస్ 25%కి పని చేస్తామంటే లెస్ 1శాతం వారికి కాంట్రాక్ట్ జీహెచ్ఎంసీకి లెస్ 24శాతం...

బరితెగించి మరీ ప్రభుత్వ భూమిలో నిర్మాణ అనుమతులు

జీ.హెచ్.ఎం.సి. ఎల్బీనగర్ జోన్, టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి పరాకాష్ట.. ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి రూ. 10 లక్షలు లంచం తీసుకొని అనుమతులు మంజూరు.. టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని అలుసుగా చేసుకున్న వైనం.. అదే పనిగా అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు..! ఎల్బీనగర్ జోన్...
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS