Tuesday, September 2, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

జీహెచ్ఎంసి అవినీతి సామ్రాజ్యం

వాసవి అక్రమాలే సాక్ష్యం! లోకాయుక్తలో ఫిర్యాదుతో బట్టబయలైన బాగోతం బల్దియా అంటే అవినీతికి కేరాఫ్ అడ్రస్… పాలకులకు, అధికారులకు కాసులు కురిపించే కామధేనువు. ఈ మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)లో అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో చెప్పడానికి వాసవి గ్రూప్ అక్రమాల ఉదంతం ఒక మచ్చు తునక మాత్రమే. ప్రభుత్వ...

తీగ లాగితే డొంక కదిలింది

తీగల కృష్ణారెడ్డి కళాశాల అక్రమంగా ఫీజుల దోపిడి కళాశాల అదనపు ఫీజుల వసూలు, రంగంలోకి ప్రభుత్వ శాఖ అక్రమ ఫీజు వసూళ్లపై బీసీ వెల్ఫేర్ నోటీసులు జారీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు రూ.39,000. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రూ.39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది. బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం రూ.14,900...

బ్రాండెడ్ దోపిడీ

యశోద హాస్పిటల్స్‌లో బ్రాండెడ్ మందుల మాయాజాలం జనరిక్ మందులకు బదులుగా, బ్రాండెడ్ జనరిక్స్‌ మందుల సిఫార్స్‌ అధిక ధ‌ర‌ల మందులు రాయాల‌ని డాక్ట‌ర్ల‌పై ఒత్తిడి ఆస్పత్రి ఫార్మసీలోనే కొనుగోలు చేయాల‌ని హుకుం అంటీముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌జారోగ్యశాఖ‌ ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడికి గురవుతున్న ప్రజలు ప్రేక్షక‌పాత్ర‌లో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా పేరుగాంచినా, మన దేశంలోని ప్రజలు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి...

యాద‌వుల‌ను.. యాద‌వుడే ముంచుడాయే..

గొర్రెల ప‌థ‌కంలో ఓ మాజీ మంత్రి భారీ కుంభకోణం సుమారు వేల కోట్ల ప్రజాధనం స్వాహా మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓఎస్డీ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర‌ మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగింద‌ని అనుమానాలు ఈడీ, ఏసీబీ, సీఏజీ సంయుక్త ద‌ర్యాప్తులో వెల్ల‌డి! ఓ యువ‌కిర‌ణానికి ఎన్నిక‌ల నిధులు స‌మ‌కూర్చింది ఎవ‌రు..? ప్ర‌భుత్వ అధికారి అవినీతికి పాల్ప‌డితే రిమూవ‌ల్ ఆఫ్ ది స‌ర్వీస్ అదే నాయ‌కుడు అవినీతికి పాల్ప‌డితే...

కబ్జాల వర్మకు చ‌ట్టాలు వ‌ర్తించ‌వా..?

మంకాల్ విలేజ్ లో చేసిన అక్రమాలపై చర్యలు చేపట్టకుండా చేతులెత్తేసిన హైడ్రా..! హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకొని దౌర్భాగ్యం.. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన హైడ్రా కమిషనర్ కు కంటెమ్ట్ నోటీసు జారీ.. బడా నిర్మాణ సంస్థలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే అవి హైడ్రా పరిధిలోకి రావా..? వెంచర్ లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సైన్ బోర్డు...

నేను రాను.. మాతృసంస్థ‌కు..

మాతృసంస్థ ఆదేశాల‌ను దిక్క‌రిస్తున్న షేక్ స‌నావుద్దీన్‌ చంద్రాయణగుట్ట సర్కిల్ 8లో ఈఈగా విధులు నిర్వ‌ర్తిస్తున్న షేక్ సనావుద్దీన్‌ మాతృసంస్థ‌కు బ‌దిలీ చేసిన అప్ప‌టి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఇలంబ‌ర్తి ఓ రాజ‌కీయ నాయ‌కుడికి కొమ్ముకాస్తున్న ప్ర‌స్తుత క‌మిష‌న‌ర్ మాతృ సంస్థ‌కు పంపించ‌కుండా గ‌డువు పొడ‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చ‌ట్టాల‌ను నీరుగారుస్తున్న బ్యూరోక్రాట్స్‌ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ఇటీవల చోటుచేసుకున్న ఒక పరిణామం...

బోడుప్పల్ మున్సిపల్ ను… అమ్మేస్తారా..?

అనుమతులు లేకుండా అక్ర‌మ‌నిర్మాణాలు యథేచ్ఛగా గృహ, కమర్షియల్ షెడ్లు, సెల్లార్ల కట్ట‌డాలు ప్రభుత్వ ఆదాయానికి గండీకొడ‌తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజ‌ర్‌ క‌మీషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీఎస్‌, చైన్ మెన్ల దోపిడీ పథకం ప్రకారం అక్రమ నిర్మాణదారునికి స‌హ‌క‌రిస్తున్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది చైన్‌మెన్ల‌ అక్రమ సంపాదనే రూ.5 లక్షలకు పైగా అంటూ విమర్శలు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో...

ఇందూ ప్రాజెక్టుల పేరిట మరో మోసం

వివాదాల సుడిగుండంలో 'ఇందూ' ప్రాజెక్టులు న‌యా దందాకు తెర‌లేపిన ట్రినిటీ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ బుకింగ్‌ల పేరుతో ల‌క్ష‌ల్లో వ‌సూళ్లు.. త్వ‌ర‌లో రిజిస్ట్రేష‌న్స్ అంటూ బుకాయింపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక గతంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఇందూ ప్రాజెక్టుల విషయంలో మరోసారి మోసాలు జరుగుతున్నాయని, అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని...

ఖజానాకు సున్నం… అధికారులకు బెల్లం..

పోచారం మున్సిపాలిటీలో పన్నుల కుంభకోణం సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ కేవలం రూ. 5.9 లక్షలు, నీలిమ హాస్పిటల్ కేవలం రూ. 88 వేలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లింపులు పన్ను మదింపు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్ చట్టపరమైన చర్యలకు డిమాండ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో జరిగిన భారీ పన్నుల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది....

వరిటెక్స్ వర్మ వెంచరా.. తస్మాత్ జాగ్రత్త..

మంకాల్ విలేజ్ వరిటెక్స్ డిస్ట్రిక్ట్ వెంచర్‌లో అక్రమంగా చేసిన ప్లాట్లు.. ప్రభుత్వ అసైన్డ్, సీలింగ్ భూములనమ్మి సొమ్ము చేసుకుంటున్న వైనం ఎకరానికి 5 లక్షలు 10 లక్షలు పేద రైతులకు ఇచ్చి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్న దుర్మార్గం.. పిఓటి చట్టానికి దర్జాగా తూట్లు పొడిచిన వరిటెక్స్ సంస్థ‌.. వర్మ వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడిన కొందరు అవినీతి అధికారులు.. అక్రమంగా...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS