వాసవి అక్రమాలే సాక్ష్యం!
లోకాయుక్తలో ఫిర్యాదుతో బట్టబయలైన బాగోతం
బల్దియా అంటే అవినీతికి కేరాఫ్ అడ్రస్… పాలకులకు, అధికారులకు కాసులు కురిపించే కామధేనువు. ఈ మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)లో అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో చెప్పడానికి వాసవి గ్రూప్ అక్రమాల ఉదంతం ఒక మచ్చు తునక మాత్రమే. ప్రభుత్వ...
తీగల కృష్ణారెడ్డి కళాశాల అక్రమంగా ఫీజుల దోపిడి
కళాశాల అదనపు ఫీజుల వసూలు, రంగంలోకి ప్రభుత్వ శాఖ
అక్రమ ఫీజు వసూళ్లపై బీసీ వెల్ఫేర్ నోటీసులు జారీ
ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు రూ.39,000.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రూ.39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది.
బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం రూ.14,900...
యశోద హాస్పిటల్స్లో బ్రాండెడ్ మందుల మాయాజాలం
జనరిక్ మందులకు బదులుగా, బ్రాండెడ్ జనరిక్స్ మందుల సిఫార్స్
అధిక ధరల మందులు రాయాలని డాక్టర్లపై ఒత్తిడి
ఆస్పత్రి ఫార్మసీలోనే కొనుగోలు చేయాలని హుకుం
అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ప్రజారోగ్యశాఖ
ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడికి గురవుతున్న ప్రజలు
ప్రేక్షకపాత్రలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా పేరుగాంచినా, మన దేశంలోని ప్రజలు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి...
గొర్రెల పథకంలో ఓ మాజీ మంత్రి భారీ కుంభకోణం
సుమారు వేల కోట్ల ప్రజాధనం స్వాహా
మంత్రి పర్యవేక్షణలో ఓఎస్డీ కళ్యాణ్ కీలక పాత్ర
మంత్రి పర్యవేక్షణలో జరిగిందని అనుమానాలు
ఈడీ, ఏసీబీ, సీఏజీ సంయుక్త దర్యాప్తులో వెల్లడి!
ఓ యువకిరణానికి ఎన్నికల నిధులు సమకూర్చింది ఎవరు..?
ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడితే రిమూవల్ ఆఫ్ ది సర్వీస్
అదే నాయకుడు అవినీతికి పాల్పడితే...
మంకాల్ విలేజ్ లో చేసిన అక్రమాలపై చర్యలు చేపట్టకుండా చేతులెత్తేసిన హైడ్రా..!
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకొని దౌర్భాగ్యం..
కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన హైడ్రా కమిషనర్ కు కంటెమ్ట్ నోటీసు జారీ..
బడా నిర్మాణ సంస్థలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే అవి హైడ్రా పరిధిలోకి రావా..?
వెంచర్ లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సైన్ బోర్డు...
అనుమతులు లేకుండా అక్రమనిర్మాణాలు
యథేచ్ఛగా గృహ, కమర్షియల్ షెడ్లు, సెల్లార్ల కట్టడాలు
ప్రభుత్వ ఆదాయానికి గండీకొడతున్న అధికారులు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్
కమీషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీఎస్, చైన్ మెన్ల దోపిడీ
పథకం ప్రకారం అక్రమ నిర్మాణదారునికి సహకరిస్తున్న టౌన్ప్లానింగ్ సిబ్బంది
చైన్మెన్ల అక్రమ సంపాదనే రూ.5 లక్షలకు పైగా అంటూ విమర్శలు
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో...
వివాదాల సుడిగుండంలో 'ఇందూ' ప్రాజెక్టులు
నయా దందాకు తెరలేపిన ట్రినిటీ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ
బుకింగ్ల పేరుతో లక్షల్లో వసూళ్లు..
త్వరలో రిజిస్ట్రేషన్స్ అంటూ బుకాయింపు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
గతంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఇందూ ప్రాజెక్టుల విషయంలో మరోసారి మోసాలు జరుగుతున్నాయని, అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని...
పోచారం మున్సిపాలిటీలో పన్నుల కుంభకోణం
సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ కేవలం రూ. 5.9 లక్షలు, నీలిమ హాస్పిటల్ కేవలం రూ. 88 వేలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లింపులు
పన్ను మదింపు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్
చట్టపరమైన చర్యలకు డిమాండ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో జరిగిన భారీ పన్నుల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది....
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...