డబుల్ కు రెట్టింపు పెంపు
అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్
కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ
సిద్ధార్థ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అఫీషియల్ లూఠీ
కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మారని బుద్ధి
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఏఎఫ్ఆర్సీ ఆఫీసర్లు
ముడుపులు తీసుకొని యాజమాన్యానికి సపోర్ట్...
ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ సి.కల్యాణ్ చక్రవర్తి మోసాలు ఎన్నో
నకిలీ గుర్తింపుతో క్లాస్ 2 కాంట్రాక్టర్ గా కొనసాగింపు
ప్రభుత్వ ఖజానాకు నిండా ముంచుతున్న వైనం
ముడుపులతో అధికారులను మచ్చిక చేసుకుంటున్న చక్రవర్తి
నాణ్యతలేకుండా, సగం పనులు చేసిన పూర్తి బిల్లులు వసూలు
బ్యాంక్ గ్యారెంటీలో సైతం మోసాలకు పాల్పడ్డ అపరమేధావి
బోగస్ గ్యారెంటీలతో బొల్తా కొట్టించి, కాంట్రాక్టర్లు పొందిన కళ్యాణ్
'వడ్డించేవాడు మనవాడైతే...
ప్రయివేట్ పీఏ శివారెడ్డిని పెట్టుకుని వసూళ్ల దందా..
వసూల్ రాజాగా అవతారమెత్తిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి
ఇక్కడ అక్రమ నిర్మాణాలే ఈయనగారి టార్గెట్..
షెడ్డుకు పర్మిషన్ లేకపోయినా నో ప్రాబ్లెమ్..
మెస్ బిల్ కట్టాలంటూ రెండు లక్షలు డిమాండ్ చేస్తున్న వైనం..
ఎవరైనా ఏమైనా అంటే మా సార్ చూసుకుంటాడంటున్న శివారెడ్డి..
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, పోచారం మున్సిపల్ కమిషనర్...
ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు కేటాయించిన లావణిపట్టా భూమి స్వాహా
రాజకీయ పలుకుబడితో రైతుల నుండి అగ్రిమెంట్ చేసుకొని పట్టా భూమిగా మార్పు
సర్వే నెంబర్ 107, 85, 124లలో లావణిపట్టా భూమిని పట్టాగా మార్చిన వైనం
కోట్ల రూపాయల విలువైన భూమిని కొల్లగొట్టిన కనకమామిడి శ్రీనివాస్
గతంలో ప్రభుత్వ భూమిలో వెంచర్ చేసి అమాయకులకు అంటగట్టిన వైనం
సుమారు 700 ప్లాట్లు...
ఓ ప్రజాప్రతినిధి అధికార బలంతో కాలువ కబ్జా
మున్సిపల్ అధికారుల అలసత్వం
మూసి కాల్వ కబ్జా చేసి దర్జాగా నిర్మాణం
నార్సింగి మున్సిపాలిటిలో బరితెగించిన ఓ ప్రజాప్రతినిధి
భారీగా ముడుపులు తీసుకొని కామ్ గా ఉన్న అధికారులు
ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లపై ఆరోపణలు
కాలువపై అ్రకమ నిర్మాణం చేపట్టిన వైనం
నాయకుడి చెరనుంచి కాల్వను కాపాడాలంటున్న స్థానికులు
రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేయని దందా...
సర్వే నెం. 273లో 42ఎకరాలు కొట్టేసిన కేటుగాళ్లు..
కోట్ల విలువ చేసే పట్టా భూమి మాయం
అక్రమార్కులకు అధికారుల అండ
తప్పుడు రికార్డులు సృష్టించిన భూకబ్జా
ముడుపులు తీసుకొని భూమిని అప్పజెప్పిన రెవెన్యూశాఖ
సర్వే నెం.273లో 532ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేసిన అప్పటి ప్రభుత్వం
మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్ప్రముఖ్ పట్టాదారు
కబ్జా కాలంలో ముగ్గురు పేర్లను అక్రమంగా చేర్చిన...
6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన రోలింగ్ మిడోస్ ఆలె ఇన్ఫ్రా
కోట్ల విలువైన సర్కార్ భూమిని కొల్లగొట్టిన నల్లారి నిరూప్ కుమార్ రెడ్డి
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో వైట్ కాలర్ మోసం..?
దర్జాగా మొత్తం 43 ఎకరాల్లో కట్టడాల ప్రసహనం..
అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విలాసవంతమైన విల్లాలు ..
చిన్న జీయర్ స్వామి చేతులమీదుగా...
టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో లోపాయికారి ఒప్పందం
మేనేజ్ చేసి అడ్డదారిలో అనుమతులు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు స్థానిక ప్రజల పిర్యాదు
రంగంలోకి దిగిన ఇరిగేషన్ శాఖ అధికారులు
ఎంక్వైరీ చేసి నగర మున్సిపల్ కమిషనర్ కు రిపోర్ట్
అనుమతులు రద్దు చేసి అక్రమ నిర్మాణం తీసెయ్యాలని లేఖ
https://www.youtube.com/watch?v=bRn8_dqz8Z4
తెలంగాణలో ఎక్కడ భూమి ఖాళీగా కనపడ్డ దాన్ని కబ్జా చేయడం, అనుమతులు...
గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల భూములు కొల్లగొట్టిన ఎమ్మెల్యే బ్రదర్స్..
ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్నిరోజులైనా వారికి న్యాయం జరగక పోవడంలో మతలబెంటి..?
నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలు చేసిన డాక్యుమెంట్లను ఈడి అటాచ్ చేసినా వీరి ఆగడాలు ఆగడం లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం లో నేటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన...
జీహెచ్ఎంసీలో ఈఈ షేక్ సనావుద్దీన్ అవినీతి లీలలు
మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఈఈగా విధులు
డిప్యూటేషన్ పై జీహెచ్ఎంసీకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట
కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకున్న వైనం
నాసిరకం పనులకు డబ్బులు చెల్లింపులు
జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా సామాజిక వేత్త
సొంత డిపార్ట్ మెంట్ కు...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...