Friday, September 20, 2024
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

అక్రమార్కులకు అండగా సీజీఎం

ట్రాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ కుంభ‌కోణం 2022లోనే టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో స్కామ్‌ 47 మంది డీఈ, ఏడీఈ, ఏఈలను రక్షిస్తున్న మురళి కృష్ణ స్క్వేర్ ఫీట్ పనులకు రూ. 56 కుగాను రూ. 384 చొప్పున వ‌సూలు కోట్ల రూపాయల సర్కార్ సొమ్ము స్వాహా ఆర్టీఐలో వివరాలు కోరగా సమాచారం ఇవ్వని వైనం స.హ. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు...

ప్లేట్ల బుర్జు ఎంజిఎంఎచ్ లోశ్రమ దోపిడీ

ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్న 224 మంది సెక్యూరిటీ అండ్ పేషెంట్ కేర్ టేకర్స్, పారిశుద్ధ్య కార్మికులుగా విధులు శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేటు ఏజెన్సీ కమిషన్ దందా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.2,611 లు టోఫీ జీవో నెం.60 ప్రకారం రూ.15,600ల జీతం ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్ పోగా రూ.13,611 రావాలి ఏజెన్సీ చెల్లిస్తున్న జీతం రూ.11వేలు మాత్రమే సూపరింటెండెంట్...

ఆదాబ్ ఎఫెక్ట్

'ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50లు'సర్కార్ బడులంటే గింత చులకనా.!అనే శీర్షికతో గత నెల 21న కథనం ప్రచురణఆదాబ్ కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వంరూ.50 నుంచి రూ.75లకు పెంచుతూ సర్కార్ నిర్ణయంఈ విద్యాసంవత్సరం నుంచే రూ.25లు పెంచాలని సీఎం రేవంత్ ఆదేశాలు. "ఖద్దరు చొక్కల నాయకుల కర్చిఫ్ విలువ చేయని దుస్తులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది....

ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్

గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ నేడు దర్జాగా కొలువు ప్లేట్ల బుర్జు దవాఖానాలో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ డబ్బులు వసూల్ చేసి సహకరించిన ఉద్యోగులు ఉద్యోగులపై వేటు వేసిన అప్పటి డీఎంఈ రమేశ్ రెడ్డి అప్పటి సూపరిటెండ్ నాగమణిపై బదిలీ వేటు నేడు మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన సూపరిండెంట్ డా.రజినీ రెడ్డి అవినీతి ఆరోపణలు వచ్చిన వారినీ తిరిగి తీసుకోవడంపై విమర్శలు 'వైద్యో...

ఫీజుల నియంత్రణేది.?

క్వాటర్‌ ధర నిర్ణయించారు.. కానీ, స్కూలు ఫీజులు నిర్ణయించలేకపోయారు… కార్పోరేట్‌’ దోపిడీ అడ్డుకునేదెవరూ ఎల్‌.కేజీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అధిక ఫీజులు ప్రైవేటు స్కూల్స్‌, కాలేజీలకు లేని ఫీజు స్ట్రక్చర్‌ కే.జీకి రూ.50 వేల నుంచి లక్షల్లో వసూలు కార్పోరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ కు రూ.2 నుంచి రూ.3లక్షల పైమాటే.. అందినకాడికి దోచుకుంటున్న వైనం విద్య హక్కు చట్టం 2009 అమలు...

కాలం చెల్లిన అంగవైకల్య సర్టిఫికేట్ తో ప్రమోషన్స్

డీఎంహెచ్ఓ ఆఫీస్ లో డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డా.పి వెంకటరమణ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా సర్టిఫికేట్ జారీజిల్లా కలెక్టర్ కి రమేష్ గౌడ్ ఫిర్యాదు ఫేక్ సర్టిఫికేట్ తో డా.పి వెంకటరమణ ట్రాన్స్ ఫర్లతోపాటు ప్రమోషన్స్ పొందుతున్నారు. సూర్యాపేట డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డా.పి వెంకట...

టిఎస్ఐఐసి స్థలాలకే ఠికాణా లేదు..?

ముఖ్యమంత్రి సారు ఈ వ్యవహారంపై మీరు దృష్టిపెట్టాల్సిందే.. పఠాన్ చెరు టీఎస్ఐఐసి అధికారులంటే తమాషా కాదు.. అధికారుల అండదండలతో వందల కోట్ల విలువైన స్థలాలను స్వాహా చేసేందుకు పెద్ద స్కెచ్..! అక్రమ నిర్మాణాలకు కేవలం నోటీసులు ఇచ్చిన దౌర్భాగ్యం.. చేతులు దులుపుని నింపాదిగా కూర్చున్న జోనల్ మేనేజర్ అనురాధ.. ఆరు నెలలుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకోని అధికారి.. అక్రమార్కులకు వత్తాసు పలికి...

రియల్ దందాతో… భారీ మోసం

ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్‌ నకిలీ బాగోతం రంగారెడ్డి జిల్లా తోలుక‌ట్టలో మ‌రో ఫ్రీ లాంచ్ యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా రంగు రంగుల బ్రోచ‌ర్స్‌తో అట్రాక్ట్ ఆఫర్ల పేరుతో అమాయకులను బోల్తా స‌.నెం. 167లోని 10 ఎక‌రాల్లో రాయ‌ల్ ఫామ్స్ వెంచర్ జీఓ 111 పరిధిలోకి తోలుక‌ట్ట గ్రామం ధ‌ర‌ణిలో ఎలాంటి భూమి లేకున్న ప్లాట్స్ అమ్మ‌కాలు రెవ‌న్యూ అధికారులు నుంచి పూర్తి సహకారం ప్రేక్ష‌క పాత్ర‌లో...

మంత్రి ఆదేశాలకే దిక్కులేదు…

టీఎస్ఐఐసీ స్థలాలకు రక్షణ లేదు పటాన్ చెరు జోనల్ మేనేజర్ కనుసన్నల్లోనే నిర్భయంగా అక్రమ నిర్మాణాలు.. సీజ్ ను తొలగించి కాలువను పూడ్చిన దాష్టీకం.. వందల కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ పట్టించుకోని అధికారి.. ఆక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదు. ..? ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేయుటకు కంకణం కట్టుకున్న మహిళా అధికారిణి.. జోనల్ మేనేజర్ గా...

“సన్ రైస్ టూ మూన్ లైట్” తో జరబద్రం

స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్ కోట్లలో వసూలు చేస్తున్న "సన్ రైస్ మూన్ లైట్" కంపెనీ వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్ " న్యూట్రి కుక్" అనే పేరుతో కొత్త స్కీమ్ రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img