Sunday, April 20, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

కూల్చేసి వదిలేశారు.. మళ్లోపారి కబ్జా చేశారు

ప్రభుత్వ అధికారుల అలసత్వం అక్రమార్కులకు అందివచ్చిన అవకాశం రాజేంద్రనగర్ లో కొత్తగా కబ్జాల పర్వం సర్వే నెం.156/1లో 3వేల గజాల సర్కారు భూమి కబ్జా గతేడాది మే నెలలలో ఆదాబ్ లో కథనం నిద్రలేచి అక్రమ కట్టడాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు అదే జాగను మళ్లీ కొట్టేసిన అక్రమార్కులు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేదెవరూ.! స్థానిక ఎమ్మెల్యే అనుచరులే కబ్జాచేసిన వైనం.? హైదరాబాద్...

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో బ్రోకర్ల ఇష్టారాజ్యం..!!

నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆఫీస్‌కి వెళ్తే చుక్కలు చూపిస్తున్న అధికారులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బ్రోకర్‌ ఆఫీసులు అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని అనుమానాలు బ్రోకర్లు లేకుండా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లేందుకు జంకుతున్న జనం సామాన్య ప్రజానీకం రిజిస్ట్రేషన్‌ కోసమని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని నేరుగా పరిగి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళితే అక్కడి అధికారులు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ బ్రోకర్లను ఆశ్రయించేలా...

రాణిగంజ్‌లో ఫుట్‌పాత్‌ పై అక్రమ నిర్మాణాలు

నిత్యం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం పట్టింపు లేని మున్సిపల్‌ అధికారులు బేగంపేట్‌ సర్కిల్‌ రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని రాణిగంజ్‌లో ఫుట్‌ పాత్‌ పై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పాత సిటీ లైట్‌ హోటల్‌ సమీపంలోని అశ్రు ఖానా వద్ద ఫుట్‌ పాత్‌ పై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. వ్యాపార సముదాయం కావడంతో ఆ ప్రాంతమంతా నిత్యం...

గాయత్రి కళాశాలలో విద్యార్థినులకు ఫుడ్‌ పాయిజనింగ్‌

ఏడుగురిని ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చికిత్స విద్యార్థినులు అస్వస్థతపై యాజమాన్యం సైలెన్స్‌ హాస్టల్స్‌లో వరుస ఘటనలతో పేరెంట్స్‌లో ఆందోళన జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న 7 గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్‌గా ఉండటం విశేషం. వరుస...

ఆగని కబ్జాలు

రూ.కోటి విలువ చేసే 500 గజాల స్థలం కబ్జాకు యత్నం నిద్రమత్తు వదలని అధికారులు చోధ్యం చూస్తున్న జిల్లా యంత్రాంగం బోర్డులను తొలగించి కబ్జా చేస్తున్న భూ బకాసురులు ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటున్న ప్రజలు, నాయకులు ఒక పక్క రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ స్థలం ఒక్క గజం కూడా కబ్జాకు గురైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెబుతుంటే...

బల్దియాలో లాంగ్ స్టాండింగ్ గబ్బిలాలు

ఏండ్ల తరబడి ఒకే చోట పోస్టింగ్,ద్రుష్టి సారించని ప్రభుత్వం అందినకాడికి దండుకునుటున్న అడిగే నాధుడు కరువు .. ప్రతి అధికారికి ఓ బిగ్ షాట్ తో పొలిటికల్ కాంటాక్ట్ .. ఖజానా ఖాళీ అయ్యి జీహెచ్ఎంసీ బాధలో ఉంటె అధికారులు, కార్పొరేటర్లు మాత్రం షికారు కొడుతున్నారు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో ఆలోచించడం మానేసి ఆఫీసర్లు,ప్రజాప్రతినిధులు లగ్జరీకి పెద్దపీట వేస్తున్నారు ఎం చేసిన...

మద్దెల చెరువు మాయం

11.70 ఎకరాల చెరువు కబ్జా చేసిన కేటుగాళ్లు నిషేధిత జాబితా నుండి తొలగింపు 2017లో ఇరిగేషన్ అధికారులు లెక్కల ప్రకారం 11ఎకరాలకు పైనే కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడం కామన్ అయిపోయింది. భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని ఓ పక్క హైడ్రా కబ్జాలపై సీరియస్ గా యాక్షన్...

రియల్‌ ఎస్టేట్‌ నేలచూపు

గ్రేటర్‌ సిటీలో రియల్‌ ఎస్టేట్‌ బిజినేస్‌ జీరో గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం హైడ్రా ఎఫెక్ట్‌ తో కొనుగోలుదారుల్లో గుబులు గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన భూముల ధరలు క్రయ, విక్రయాలు చేసే కమీషన్‌ దారుల పరిస్థితి దయనీయం రియల్‌ ఎస్టేట్‌ను నమ్ముకున్న అన్ని రంగాలు దివాలా సేల్స్‌ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిల్డర్స్‌ అండ్‌ పెట్టుబడిదారులు ఉపాధి కోల్పోయిన లక్షలాది...

ఉత్తుత్తి సీజింగ్‌..

( సీజ్ చేసినా… పాఠశాలలు కొనసాగడం వెనుక ఆంత‌ర్యమేంటి.? ) అనుమతులు లేని పాఠశాలల సంగతేంటి.? ప్రైవేటు స్కూల్స్ కు అవినీతి అధికారుల అండ కమర్షియల్ భవనాలల్లో కొనసాగుతున్న తరగతులు ఏళ్ల తరబడి పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘన కాకతీయ, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లార్డ్ స్కూల్ పరిస్థితేంటి ? జరిమానాలు వెయ్యకుండా కాలయాపనలు ఎందుకు.? ప్రైవేట్ పాఠశాలలను మానిటరింగ్ చేయని అధికారులు.? ప్రభుత్వ ఆదాయానికి...

ఎవరు బీసీ..? ఎవరి కోసం బీసీ..?

గత పదేండ్లలో లేని స్ఫూర్తి ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది..? పార్టీల నేతలంతా బీసీ రాగాన్ని ఎందుకు ఆలపిస్తున్నారు..? జై బీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఎం చేశాయి..? బీసీ ఐక్యవేదిక సరే.. ఏ కులానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారు..? నేతలను ఆహ్వానిస్తున్నారు సరే..అవసరమైతే ఏ పార్టీకి మద్దత్తిస్తారు..? బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికార పార్టీ మద్దతు కావాలి..? బీసీల హక్కుల...
- Advertisement -spot_img

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS