Saturday, September 6, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

గోవిందా.. ఇదేం గ‌లీజ్ ప‌ని..

కేట‌గిరి ఏదైనా త‌గ్గేదే లే..! ఎజెంట్ల‌తో అడ్డ‌గోలు దోపిడి స్క్వేర్ ఫీట్లలో గోల్‌మాల్‌ ర‌హ‌దారి మార్పుల‌తో డ్రామాలు స్వంత డిపార్ట్‌మెంట్‌ను వ‌దిలి.. మ‌రీ స‌ర్కిల్‌-6లో 3 ఏళ్ల పాటు తిష్ట‌ పాశం గోవిందారెడ్డి చిత్ర‌, విచిత్రాలు..! స‌మ‌గ్ర విచార‌ణ చేస్తే గోవిందా రెడ్డి భాగోతాల‌న్నీ బ‌ట్ట‌బ‌య‌ల‌య్యే ఛాన్స్‌ దండుకోవాల‌నే ఆలోచ‌న ఉన్నోడికి రూల్స్‌తో ప‌నేముంటుంది. ఉన్న‌తాధికారులు, పైఅధికారుల మ‌ద్ద‌తుంటే చాలు య‌ధేచ్చ‌గా రెచ్చిపోవ‌చ్చు. అడ్డ‌గోలుగా...

ఆస్పైర్ స్పేసెస్ మోసాలు అన్నీ ఇన్ని కావు

కొనుగోలు దారులారా తస్మాత్ జాగ్రత్త నమ్మి కొన్నారా నట్టేట మునిగినట్టే ఫ్రీ లాంచింగ్ పేరుతో ఇప్పటికే వందల కోట్లు కొల్లగొట్టిన సంస్థ రేరా అనుమతులు కరువు పర్మిషన్లు అసలే లేవు అయినా అమాయక ప్రజలను మోసగిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న రియల్ మాయగాళ్లు అందమైన బ్రోచర్లతో అమాయక ప్రజలను మోసగిస్తున్న వైనం https://youtu.be/wHGSxLTyhD8 అమాయకమైన మధ్యతరగతి ప్రజలు వారి జీవితంలో...

వ‌సూళ్ల గోవిందా..!

మ‌ల‌క్‌పేట్ స‌ర్కిల్‌-6 లో అవినీతి జ‌ల‌గ‌ శానిట‌రీ విభాగాన్ని గుత్తాప‌ట్టేసిన వైనం ట్రేడ్ లైసెన్స్‌లో భారీ గోల్‌మాల్‌ శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్ పాశం గోవిందారెడ్డి చేతివాటం 3 ఏళ్ల పాటు శానిట‌రీ అసిస్టెంట్‌, లైసెన్ అధికారిగా విధులు అప్పుడే భారీ అవినీతికి తెర‌ దొంగ చ‌లాన్స్ పేరుతో గోవిందా రెడ్డి దోపిడి గోవిందా రెడ్డికి డిప్యూటీ క‌మిష‌న‌ర్ అండ‌ స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపితే భారీ స్కాం బ‌య‌ట...

ఓర్రకుంటలో గ్రేటర్ ఇన్ఫ్రా విల్లాలు..

మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం నచ్చిన చోట విల్లాలు నిర్మిస్తాం.. విస్తుపోయేలా చేస్తున్న ఒర్రకుంటలో కాస్ట్ విల్లాలు.. సూపర్ స్కెచ్ వేసి కుంటను మింగేసిన దుర్మార్గం.. చూస్తుండగానే చెరువు చటుక్కున మాయం.. కుంటను బలిచేసిన కాసులకు కక్కుర్తి పడ్డ అధికారులు అక్కడ చెరువు ఉందని నిర్ధారించిన నీటిపారుదల శాఖ.. కబ్జాకోరులకు తమవంతు సహాయం అందిస్తున్న రెవెన్యూ శాఖ.. హెచ్.ఎం.డీ.ఏ. లేక్స్ లో స్పష్టంగా కుంట.. చిత్రంగా అదే...

టెన్త్ విద్యార్థులకేందీ ఈ పరేషాన్..

విద్యార్థులను పరీక్షలు రాయమంటారా… వద్దా ..? బోర్డు తీరు స్పష్టం చేయాలనీ విద్యార్థి సంఘాల డిమాండ్ కాలేజీల తీరుతో విసిగిపోతున్న పదవతరగతి విద్యార్థులు.. పరీక్షలు పూర్తికాకముందే ఎందుకీ ఈ తంతూ అని ప్రశ్న .. ఫోన్ కాల్స్ తో తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ సంస్థలు ఇంటర్ బోర్డు తెగేసి చెప్పిన మారని కార్పొరేట్ కాలేజీల తీరు విందులు ఆశ జూపి విద్యాసంస్థల ప్రతినిధులను...

అక్ర‌మార్కుల‌కు కొమ్ముకాస్తున్న పోలీసులు

సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామం, ఆనంద్‌న‌గ‌ర్ కాల‌నీలో భూఆక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డుతున్న అజ‌య్‌కుమార్ కేడియా సివిల్ మ్యాట‌ర్‌లో త‌ల‌దూరుస్తున్న కొల్లూరు పోలీసులు మేమెం చెప్పిందే వేదం.. చేసిందే న్యాయం అంటున్న పోలీసులు ఎవ‌రికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. కోర్టు ఆర్డ‌ర్ ఇక్క‌డ చెల్ల‌వుంటూ కంటైనర్లను తొల‌గించిన పోలీసులు కోర్టు ఆర్డ‌ర్‌ను లెక్క‌చేయకుండా యెలిమెల ప్రమోద్ పై కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు పోలీసులను అడ్డం...

జూనియర్‌ కాలేజీల్లో యథేచ్ఛగా అడ్మిషన్లు

మా కాలేజీ అడ్మిషన్లు మా ఇష్టం.. నిబంధనలు లెక్కచేయని ప్రయివేట్ కాలేజీలు కాలేజీలు అడ్మిషన్లు నిర్వహిస్తుంటే బోర్డు ఎం చేస్తున్నట్లు అల్ఫోర్స్ ,శ్రీ చైతన్య , నారాయణ కాలేజీలలో అడ్మిషన్లు పూర్తి పెద్దలతో తమ పలుకుబడిని వాడుకుంటున్న కార్పొరేట్ యాజమాన్యం ముందస్తు ప్రవేశాలపై ఇంటర్ బోర్డు చేసింది లేదు …చేసేదేమిలేదు .. అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యిందని ప్రకటనల వర్షం కురిపిస్తుంటే కాలేజీ యజమాన్యాలపై ఇంటర్...

గోల్డెన్‌ కీ పేరుతో గోల్‌మాల్‌

అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్‌ కీ నిర్మాణ సంస్థ.. అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్‌ కీర్తి, గూడెం మధుసూదన్‌ రెడ్డి.. వేల గజాల్లో ప్లాట్‌ ఉన్నట్టుగా ప్లాట్‌ నెంబర్‌కు బై నెంబర్‌ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్స్‌.. మైనింగ్‌ మాఫియాగా మారి వందల కోట్లు కాజేసిన మధుసూదన్‌ రెడ్డి.. ప్రభుత్వ సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో...

కబ్జాదారుల కబంధహస్తాల్లో ఖతమైన చెరువు.. !

పుప్పాలగూడలో ఫినిక్స్ కబ్జా చేస్తున్న చెరువు స్థలం హైడ్రా పరిధిలో లేదా..? ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్ కు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా..? దర్జాగా నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న వైనం.. వేల కోట్ల విలువైన స్థలం అధికారుల కండ్లకు కనబడటం లేదా..? కాసులకు అమ్ముడు పోయిన అధికారులు జాడెక్కడ..? వీరి బాగోతం బట్టబయలు కాకుండా...

దీవిస్ అంటేనే హడలిపోతున్న అధికారులు…?

యాదాద్రి జిల్లా అధికారులకు తిప్పలు దీవిస్ చైర్మన్ తో కుమ్మక్కు ఫలితం దీవిస్ అక్రమాలకు ఎంతమంది బలి కావాలి. దీవిస్ కాలుష్యంతో 1200 గీత కార్మికులు ఉపాధికి గండి వందల రైతుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఆర్డీవోలు, ఒక సర్వేయర్, ఇద్దరు పిసిబి అధికారులు ఒక డిపిఓ, ఇద్దరు గ్రామ కార్యదర్శిలకు దివిస్ ఉచ్చు..? యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img