Tuesday, September 2, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

ఔట‌ర్ చుట్టూ రాజ్య‌మేలుతున్న రెడ్డి ఆర్డీవోలు

ఖరీదైన ప్రాంతాల్లో రెడ్డి అధికారులను నియమించిన ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో కిలోమీటర్ల మేర వారి హవానే! వెలమ ముఖ్యమంత్రి హయాంలో వెలమలదే రాజ్యాధికారం రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో రెడ్డిలదే రాజ్యమేనా అసలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఏం జరుగుతోంది ఖరీదైన భూములను కొల్లగొట్టడానికే అనునయులను నియమించుకున్నారా? ప్రజలకు జవాబు దారితనంగా పనిచేయని ప్రభుత్వాలు ప్రజల అనుమానాలను తీర్చేందుకు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో హైదరాబాద్‌, ఔటర్...

తెలంగాణలో వాటర్ మాఫియా

ప్రజారోగ్యం, ఆర్థికం, ప్రభుత్వ విశ్వాసంపై తీవ్ర దెబ్బ! మిషన్ భగీరథ ఉన్నా… మాఫియా రాజ్యమేలడానికి కారణమేంటి? ఆరోగ్యంతో చెలగాటం.. విషపూరిత నీటితో శాశ్వత అవయవ నష్టం చట్టాలు ఉన్నా అమలు శూన్యం.. అవినీతి ఊబిలో నియంత్రణ సంస్థలు! ప్ర‌జ‌ల్లో విశ్వాసం కొల్పొతున్న ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వం వాటర్ మాఫియా పై చర్యలు తీసుకోనేది ఎప్పుడు? తెలంగాణలో వాటర్ మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి....

బ్రాండెడ్ వ‌ద్దు.. జ‌న‌రిక్ ముద్దు..

వైద్య లోకంలో సాగుతున్న "మోసాలు, నైతిక లోపాలు" బ్రాండెడ్ మ్యాజిక్ వెనుక దాగున్న మోసాలు! ఔషధాల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారిన వైనం డాక్టర్లు స్వార్థ ప్రయోజనం కొరకు బ్రాండెడ్ మందుల సిఫారసు భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తూ బ్రాండెడ్ మందులను సిఫారసు బ్రాండెడ్ కంపెనీ ప్రలోభాలకు లొంగిపోయిన కొంతమంది డాక్టర్లు, జనరిక్ మందుల నాణ్యతపై ప్రజల్లో అనుమానాలు...

ముడుపులు ఇచ్చుకో.. పట్టాలు పుచ్చుకో

అక్రమాలకు అడ్డాగా మారిన మాడ్గుల తహసీల్దార్ కార్యాలయం నిబంధనల‌ను ఉల్లంఘిస్తున్న తహసీల్దార్ వినయ్ సాగర్ సీలింగ్, ఎండోమెంట్ భూములకు అక్రమ పట్టాలు సర్వే నంబర్లు 191, 98, 99లో ఉన్న సుమారు 2 ఎకరాల 4 గుంటల నిషేధిత భూమిని ఇతరుల పేర్లపైకి పట్టా దేవాలయ భూములకు సైతం పట్టాలుగా మార్చిన వైనం అక్ర‌మార్కుల‌ను కఠినంగా శిక్షించాలని ప్రజల డిమాండ్‌ మాడ్గుల మండల...

దేవుడి భూములను దోచేస్తున్న ద‌గాకోరులు

కోట్ల రూపాయల విలువైన ఎండోమెంట్ భూములు మాయం అనుమ‌తులు ఒక‌చోట‌.. నిర్మాణం మ‌రోచోట‌ తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన మున్సిపల్ అధికారులు మాముళ్ల మ‌త్తులో అధికార యంత్రాంగం మణికొండ అధికారులపై తీవ్ర ఆరోపణలు పట్టించుకోని ఎండోమెంట్ కమిషనర్.. మున్సిపల్ కమిషనర్ ఉన్నట్టా లేనట్టా.. దేవుడి మాన్యాన్ని కాపాడ‌లంటున్న స్థానికులు ప్రభుత్వాలు మారినా, కఠిన చట్టాలు వచ్చినా అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రభుత్వ ఆస్తులను, చట్టాలను...

జీహెచ్ఎంసీ కమిషనర్ గారూ మీకు బాధ్యత లేదా..?

రూ. 10 కోట్ల ప్రభుత్వ భూమి మాయమైనా స్పందించారా..? మేము ఆధారాలిస్తున్నాం.. మౌనం ఎందుకు వహిస్తున్నారు.. ప్రధాన సూత్రధారి అప్పటి కాప్రా సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోరా..? ప్రస్తుతం మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ గా విధులు వెలగబెడుతున్నాడు.. ఒకే డాక్యుమెంట్ కు మూడు ఇంటి నెంబర్ లు జారీ చేశారు.. ఇంత నిర్లక్ష్య వైఖరి మీ దృష్టికి రాకపోవడం దురదృష్టం.. టౌన్...

ఈ దౌర్జన్యాలకు అంతే లేదా..?

ప్రిస్టేజ్, వైష్ణోయి గ్రూపులను కట్టడి చేసే వారు ఈ ప్రభుత్వంలో లేరా..? నల్ల వాగు కిలోమీటర్ నర పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉండేది.. మొత్తం పూడ్చేసి.. ప్లాట్లుగా మార్చి అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం మర్రివానికుంట రెండు ఎకరాలు యథేచ్ఛగా కబ్జా చేసేశారు.. మర్రివానికుంట నుండి జల్‌ప‌ల్లి చెరువుకు వెళ్లే నల్ల వాగును పూడ్చేశారు.. పార్కులు, రోడ్లు, ప్రజా ఉపయోగ...

టీకేఆర్ కళాశాల ఫీజుల దోపిడి

ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు రూ.39,000. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రూ.39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది. బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం రూ.14,900 మాత్రమే రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. బీసీ, ఓసీ విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసం రూ.24,100 మాత్రమే (రూ.39,000 - రూ.14,900). టీకేఆర్ కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా...

గాంధీ మెడికల్ కాలేజీలో నిబంధ‌న‌ల పాత‌ర‌

డీఎంఈ జారీ చేసిన మెమో ప్రకారం అన్ని డిప్యుటేషన్లు రద్దు ఆదేశాల ప్రకారం డాక్టర్ సురేఖను నీలోఫర్ హాస్పిటల్‌కు పోస్టింగ్ గాంధీ మెడికల్ కాలేజీలోనే కొనసాగుతున్న డాక్టర్ సురేఖ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ అదే స్థలంలో ఉండిపోవడంపై అనుమానాలు ఉన్నతాధికారుల అండ లేకుండా ఇలా జరగడం సాధ్యమేనా? వైద్య శాఖ దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యావేత్తల డిమాండ్‌ వైద్య విద్యారంగంలో నిబంధనల...

బెదిరింపులు, అక్రమాలే పెట్టుబడిగా రియల్ వ్యాపారం.

ప్రెస్టీజ్ గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైష్ణోయి గ్రూప్స్ వారి దురాగతం ఖాళీ భూమికి హెచ్.ఎం.డి.ఏ నుండి లేఅవుట్ అనుమతులు.. అక్రమంగా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం.. మున్సిపల్ నిబంధనలంటే వీరికి లెక్కేలేదు.. అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దుర్మార్గం.. రెండు ఎకరాల వాటర్ బాడీ మర్రివానికుంట స్వాహా.. పార్కులు, రోడ్లు, పబ్లిక్ స్థలాలు కాజేసిన దుర్మార్గం.. తెలిసి కూడా హద్దులు నిర్మించని సంబంధిత అధికారులు.. హైడ్రా,...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS