భక్తులకు ఇబ్బంది పెడుతున్న దోమల బెడద..
5,6 నెలల్లో కేవలం రెండుసర్లే దోమల మందు కొట్టారంటూ స్థానికుల ఆగ్రహం.
దోమల మందు ఎంత కొట్టిన దోమలు పొవట్లేదని చేతులెత్తేస్తున్న ఆలయ ఏఈఓ సుదర్శన్
రైల్వే స్టేషన్ నుండి ఆలయం వరకు కేవలం ఒకే ఒక ధర్మ రథం
గోదావరి నది వద్ద కొరవడిన బాత్రూంలు,పరిశుభ్రత.
చెప్పులు,లగేజి పాయింట్ల వద్ద కూడా వసూళ్లు
చక్కని...
స్పందించిన అధికార యంత్రాంగం…
గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు…
డిపిఓ ఆదేశానుసారంగా జిపిలో
శానిటేషన్ వర్క్ తూతూ మంత్రంగా పని పూర్తి
జాడ లేని వైద్య శిబిరం ఆధాబ్ హైదరాబాద్ దిన పత్రికలో ప్రచురితమైన కథ నంతో జిల్లా మండల వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు.
సోమవారం బోజేర్వు గ్రామంలో వీధులను పరిశీలించి విష జ్వరాలతో బాధపడుతున్న వారి...
ఎట్టకేలకు విద్యుత్తీగలపై నుంచి తొలగించిన చెట్ల కొమ్మలు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
చిలిపిచేడ్ గ్రామంలో గత కొంత కాలంగా విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మలు తగలడంతో తీవ్ర విద్యుత్ అంతరాయం కలుగుతుందని’’విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట’’శీర్షికన ఆదాబ్ హైదరాబాద్ కథనాన్ని ఆదివారం ప్రచురించగా స్పందించిన అధికారులు ఎట్టకేలకు విద్యుత్ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.గత...
సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబసభ్యులు
కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
కొందరు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్
ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్
రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్...
హైదరాబాద్ కేంద్రంగా కార్మికుల వందల కోట్లు దోచుకుంటున్నారు
సర్కిల్ 25 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కు కమిషనర్,డిప్యూటీ కమిషనర్ల అండదండలు
మిగిలిన జిల్లాలలోని అన్నీ లేబర్ క్లైమ్స్ హైదరాబాద్ సర్కిల్ 25 నుండే అప్రూవల్
దోచుకున్న సొమ్మును హోదాను బట్టి పంచుకుంటున్న అధికారులు
బీమా డబ్బుల కోసం బ్రతికున్న వ్యక్తులను చంపేస్తున్న వైనం..
ఆన్లైన్ విధానంతో ఆగమాగం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
జరిగిన...
నాదెం చెరువును కబ్జా చేసిన పల్లా..
సర్వే నెం. 813, 796లో కొంత భాగం చెరువు బఫర్ లోనే
సర్వే నెం. 796లో ఇతరుల భూమిని కబ్జాచేసిన జనగామ ఎమ్మెల్యే
చెరువు బఫర్ జోన్లో కాలేజీ, హాస్టల్ నిర్మాణం
గతంలో అధికారులను బెదిరించి ఎన్ఓసీ తీసుకున్న వైనం
తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్ నోట్ రిలీజ్
విలేజ్ మ్యాప్ పరిశీలిస్తే అసలు విషయం...
ప్రజల్లో విసృత అవగాహాన అవసరం
అనిశా దాడుల్లో పట్టుబడుతున్న అవినీతి అధికారులు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడనిది అవినీతి.వంచన అయితే అవే నేటి సమాజంలో రాజ్యమేలుతుండటం దురుదృష్టకం : మహాత్మా గాంధీ.
"ప్రభుత్వ శాఖల అధికారులతో పని చేయించుకోవడం మన హాక్కు.దానిని లంచంతో కోనోద్దు"అన్నారు ఓ సీని రచయిత.అయినా అనేక ప్రభుత్వ కార్యలయాల్లో చేతులు తడపందే పనులు జరగడంలేదు.ఎవరికి వారు...
(మొయినాబాద్ మండలంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు)
యధేచ్చగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు
పట్టించుకోని పంచాయతీ రాజ్ అధికారులు
ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు
సురభి హెవెన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీవో, కార్యదర్శులు
పొలిటికల్ లీడర్లతో దోస్తి కడుతున్న ఎంపీవో వెంకటేశ్వరరెడ్డి
నిర్మాణ పనులు పూర్తవుతున్న పట్టించుకోని అధికారులు
అవినీతి అధికారులపై పంచాయతీ రాజ్ కమీషనర్...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...