Monday, September 8, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

రియల్టర్ల చెరలో ఎర్రగుంట్ల వాగు

సురంగల్‌ వాగుకు అటు, ఇటు మేమే.. మా వెంచర్‌లోకి వచ్చిన వాగును పూడ్చేస్తాం.. అది మా ఇష్టం ఇక్కడ జడ్జిలున్నరు, పోలీస్‌ అధికారులున్నారంటున్న రియల్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తే అంతే సంగతంటూ అధికారులకు అల్టిమేటం తుంగలోకి 111జీవో.. కనుమరుగైన సహజ వాగు.. 30ఎకరాల చుట్టూ భారీ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం ఎంపీవో, పంచాయతీ సెక్రటరీ కుమ్మక్కు అవినీతిలో రెవెన్యూ శాఖను మించిపోయిన ఇరిగేషన్‌ శాఖ మాముళ్లు తీసుకొని...

ప‌ర‌మాత్మునికే పంగ‌నామాలు..

(శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గ‌మ‌ర్న‌మెంట్‌) రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్ ఎండోమెంట్‌ చట్టాలు తుంగలో తొక్కిన గత సర్కార్ డివిజన్‌ బెంచ్‌ తీర్పు.. మళ్లీ సింగిల్‌ బెంచ్‌ ముందుకు రిట్‌ పిటిషన్‌ పిటిష‌న్ దారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇండస్ట్రీయ‌ల్‌కు భూములు అప్ప‌గించిన బీఆర్ఎస్ స‌ర్కార్‌ భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న...

ఎకరం పేరుతో ఎకరాల భూమికి ఎసరు..

111 జీ. ఓ పరిధిలో వెలిసిన అక్రమ లే అవుట్.. పంచాయితీ రాజ్ చట్టం 2018 నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం.. కాసులకు కక్కుర్తి పడి ఆ వైపు కన్నెత్తి చూడని హిమాయత్ నగర్ పంచాయితీ కార్యదర్శి.. నాలా కన్వర్షన్ లేదు.. డిటిసిపి అనుమతి లేదు.. చట్టాలతో శశాంక్ యాదవ్ కి పనిలేదు.. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.. సర్వే నెంబర్...

బొల్లారంలో ‘అక్రమ’ విల్లాలు

మున్సిపాలిటీలో యధేచ్చగా వెలుస్తున్న వెంచర్లు సర్వే నెం. 75లో అనుమతులు లేకుండా 17 విల్లాల నిర్మాణం సర్కార్ ఆదాయానికి భారీగా గండి గత ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని యంత్రాంగం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కట్టడాలు కంటిన్యూ అక్రమ నిర్మాణాలకు రైట్ రైట్ చెబుతున్న మున్సిపల్, రెవెన్యూ అధికారులు అమ్యామ్యాలకు అమ్ముడుపోతున్న ఆఫీసర్లు..? జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ తెలంగాణలో అక్రమ...

దేవాలయ భూమి హాంఫట్

(రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని స‌ర్వే నెం. 294లోని 7ఎక‌రాల 22 గుంట‌లు మాయం) పూజారులే అసలు దొంగలు అక్రమ మార్గంలో ఏజీపీఏ 2016లోనే భూమిని కొట్టేసిన పూజారులు అమ్మకానికి పెట్టిన పంతుల్లు పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎండోమెంట్ అధికారులు దేవాదాయ భూములను రక్షించేవారెవరూ..? 'అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి' అన్నట్టు స్వామిలోరికి నిత్యం పూజలు నిర్వహించే పూజారులే ఆయనకు శఠగోపం పెట్టేశారు. పైసలకు...

కూల్చేసి వదిలేశారు.. మళ్లోపారి కబ్జా చేశారు

ప్రభుత్వ అధికారుల అలసత్వం అక్రమార్కులకు అందివచ్చిన అవకాశం రాజేంద్రనగర్ లో కొత్తగా కబ్జాల పర్వం సర్వే నెం.156/1లో 3వేల గజాల సర్కారు భూమి కబ్జా గతేడాది మే నెలలలో ఆదాబ్ లో కథనం నిద్రలేచి అక్రమ కట్టడాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు అదే జాగను మళ్లీ కొట్టేసిన అక్రమార్కులు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేదెవరూ.! స్థానిక ఎమ్మెల్యే అనుచరులే కబ్జాచేసిన వైనం.? హైదరాబాద్...

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో బ్రోకర్ల ఇష్టారాజ్యం..!!

నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆఫీస్‌కి వెళ్తే చుక్కలు చూపిస్తున్న అధికారులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బ్రోకర్‌ ఆఫీసులు అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని అనుమానాలు బ్రోకర్లు లేకుండా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లేందుకు జంకుతున్న జనం సామాన్య ప్రజానీకం రిజిస్ట్రేషన్‌ కోసమని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని నేరుగా పరిగి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళితే అక్కడి అధికారులు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ బ్రోకర్లను ఆశ్రయించేలా...

రాణిగంజ్‌లో ఫుట్‌పాత్‌ పై అక్రమ నిర్మాణాలు

నిత్యం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం పట్టింపు లేని మున్సిపల్‌ అధికారులు బేగంపేట్‌ సర్కిల్‌ రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని రాణిగంజ్‌లో ఫుట్‌ పాత్‌ పై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పాత సిటీ లైట్‌ హోటల్‌ సమీపంలోని అశ్రు ఖానా వద్ద ఫుట్‌ పాత్‌ పై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. వ్యాపార సముదాయం కావడంతో ఆ ప్రాంతమంతా నిత్యం...

గాయత్రి కళాశాలలో విద్యార్థినులకు ఫుడ్‌ పాయిజనింగ్‌

ఏడుగురిని ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చికిత్స విద్యార్థినులు అస్వస్థతపై యాజమాన్యం సైలెన్స్‌ హాస్టల్స్‌లో వరుస ఘటనలతో పేరెంట్స్‌లో ఆందోళన జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న 7 గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్‌గా ఉండటం విశేషం. వరుస...

ఆగని కబ్జాలు

రూ.కోటి విలువ చేసే 500 గజాల స్థలం కబ్జాకు యత్నం నిద్రమత్తు వదలని అధికారులు చోధ్యం చూస్తున్న జిల్లా యంత్రాంగం బోర్డులను తొలగించి కబ్జా చేస్తున్న భూ బకాసురులు ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటున్న ప్రజలు, నాయకులు ఒక పక్క రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ స్థలం ఒక్క గజం కూడా కబ్జాకు గురైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెబుతుంటే...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img