Saturday, September 6, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

ఏడీ కాదు.. ఈయన కేడీ

ఏడీ శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది.. ఏడీ యా మజాకా అంటున్న స్థానికులు.. మేడ్చల్‌,రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు, సర్వే రిపోర్టుల్లో మాత్రం ప్రైవేటు స్థలాలు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తూ, నిలువు దోపిడి చేస్తున్న అక్రమార్కులు.. ప్రైమ్‌ ల్యాండ్‌, ప్రైవేటు ల్యాండ్‌ లంటూ శఠగోపం పెట్టేసేఘనాపాఠీలు. అక్రమ సర్వేల లావాదేవిల్లో డి.ఐ గంగాధర్‌ను పావుగావాడుకున్న అవినీతి అధికారి డి.ఐ.గంగాధర్‌, సీనియర్‌...

అవినీతి సొమ్ముకు రుచి మరిగిన‌ సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతి..

దస్తావేజులు సవ్యంగా ఉన్నా రెండు, మూడు రోజులు ఆగవలసిందే..! సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు సహాయక ఉద్యోగులకు కూడా ఆంగ్లం రాక అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారా..! ముడుపులను రెట్టింపు చేసి, ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్న వైనం..! చేతివాటం చూపిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు.. తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక పన్నును అందించే శాఖ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ.. ఈ శాఖలో అవినీతి కూడా ఎక్కువే.....

దేవరకొండలో విద్యావ్యవస్థను కాపాడండి కలెక్టర్‌ గారు

బిల్డింగ్‌ ఎలా ఉన్నా చదువులు ఎలా ఉన్నా డోంట్‌కేర్‌ ప్రైవేట్‌ పాఠశాల యజమాన్యాన్ని కాపాడుతున్న వైనం దేవరకొండలో విద్య సంస్థలు మధ్య ఎంఈఓ క్విడ్‌ ప్రోకో నిర్వహిస్తున్న తీరు ప్రశ్నించిన పాపానికి విద్యార్థి సంఘాలను, జర్నలిస్టులను బెదిరిస్తున్న మండల విద్యాధికారి జరిగిన సంఘటన బయటికి పొక్కకుండ పలువురికి డబ్బులు పంచిన చైతన్య స్కూల్‌ యజమాని దేవరకొండలో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన ఎంఈఓ...

అవినీతే పరమావధిగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

వీరికి వత్తాసు పలుకుతున్న ఎల్‌ బి నగర్‌ సర్కిల్‌ 3 డిప్యూటీ కమిషనర్‌.. పర్మిషన్లు అవసరం లేదు అమ్యామ్యాలు ఇస్తే చాలు.. అనుమతులయ్యాకే డబ్బుల్లో సగం నాకు ఇవ్వండి.. సిగ్గు లేకుండా డిమాండ్‌ చేసున్న జిహెచ్‌ఎంసి ఎల్బీనగర్‌ సర్కిల్‌ 3 అధికారులు.. జి.హెచ్‌.ఎం.సి ఖజానాకు గండి కొడుతున్న టౌన్‌ ప్లానింగ్‌ ఏ.సి.పి పావని.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న సామాజిక...

ప్రైవేట్‌ వ్యక్తి పెత్తనం..?

మైనార్టీ గురుకులాల్లో శ్రీనివాస్‌ లీలలు అర్హత లేకున్నా అకాడమిక్‌ హెడ్‌గాఅధికారం చెలాయింపు.. రెగ్యూలర్‌ ఉద్యోగులపై జులూం.. చక్రం తిప్పుతున్న ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయ్‌ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు,205 స్కూల్స్‌లోపెత్తనం చెలాయింపు.. ప్రభుత్వం మారినా.. మారని సోసైటీల దుస్థితి తెలంగాణలోని మైనార్టీ గురుకులాల్లో ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం కొనసాగుతుంది. రాష్ట్రంలోని 205 మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. అకాడమిక్‌...

మందు బాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

అక్కరకు రాని జాన్‌ పహాడ్‌ రైతు వేదిక కొరవడిన పర్యవేక్షణ.. అధికారుల పనితీరుపై మండిపడుతున్న రైతులు.. మద్యం,సిగరెట్‌,పాన్‌ పరాక్‌ కు అడ్డాగా మారిన దుస్థితి.. వాడకంలోకి తీసుకురావాలని కోరుతున్న రైతులు.. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో రైతు వేదికలను నిర్మించింది.జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతు వేదికలు ఉత్సవ విగ్రహాలుగా,నిరుపయోగంగా మారాయి.వ్యవసాయ అధికారులను కలవాలంటే మండల,జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన దుస్తుతి. గ్రామీణ ప్రాంతాల్లోనే...

వకుళాభరణంతో కులసర్వేపై మాటా-మంతీ

రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్‌ సూచించింది. శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న జీవో విడుదల చేసింది. ముసాయిదా ప్రశ్నావళి కూడా రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం ప్రభుత్వం వెంటనే కార్యాచరణను మొదలుపెట్టాలి కుల సర్వే కోసం సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ,సమగ్రంగా పూర్తి చేయడం అవసరం రాజ్యాంగ సవరణ...

వికారాబాద్ అడవి విధ్వంసాన్ని ఆపాలి

( డిమాండ్ చేసిన పర్యావరణ,అటవీ ప్రేమికులు ) -దామగుండంలో నేవి రాడార్ స్టేషన్..-12 లక్షల ఔషధ మొక్కలు హాంఫట్..-సేవ్ దామగుండం ఫారెస్ట్ పిలుపునిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు..-వేలాదిగా కదలివచ్చిన పర్యావరణ,అటవీ ప్రేమికులు.. హైదరాబాద్ మహానగరం కనుమరుగు కానుందా..? దామగుండం అటవీ ప్రాంతం బూడిదగా మారనుందా..?లక్షలాది జీవరాశులు,జీవాన్నిచ్చే వృక్ష సంపద మాయమై పోనుందా..?వికారాబాద్ జిల్లా గుండెల్లో మంటలు...

నాడు బిఆర్ఎస్ లో కల్వర్టు కబ్జా,నేడు కాంగ్రెస్ లో రోడ్డు కబ్జా…!

అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా.? బోడుప్పల్ మున్సిపల్ లో కోట్ల విలువైన ప్రజా అవసరాలకు వినియోగించే రోడ్డు స్థలాలు కబ్జా చేసిన ఓ కార్పొరేటర్ భర్త ..! కబ్జాలపై వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన‌ మాజీ మేయర్ కుమారుడుసామల మనోహర్ రెడ్డి ఫిర్యాదు చేసినా కూడా అధికార పార్టీ ఒత్తిడికి తలోగ్గి ఎలాంటి చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు. నాడు కల్వర్టును,నేడు...

రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో బదిలీల దందా..!

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో అవినీతి తిమింగ‌లాలు పైసలకు కక్కుర్తిపడి ఫైరవీలు చేస్తున్న డీఆర్ ఎస్ఆర్ఓ,డీఆర్ఓల వద్ద కోట్లల్లో వసూల్లు..? మంత్రి హడావుడిలో ఉన్నప్పుడు సంతకం పెట్టించుకున్న అధికారులు తనా అనుకున్న వారికి డిమాండ్ పోస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు భేఖాతరు జీవో నెం.80ని సైతం పట్టించుకోని వైనం జీరో సర్వీస్ పేరుతో 144 మంది బదిలీలు తెలంగాణలో వివిధ శాఖల్లో...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img