(కాల్వలను,ఎఫ్టీఎల్,బఫర్ జోన్లను ఆక్రమించిన ఎన్ఓసీ జారీ చేసిన అధికారులు)
సుచరిండియా సంస్థ ఆగని ఆగడాలు
కబ్జాకు గురైన దేవర యంజాల్ చెరువు కాల్వలు
ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారుల అండదండలతో నిర్మాణాలు
రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులకు సదరు సంస్థ ముడుపులు
కాల్వలను పూడ్చి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం
ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అపర మేధావులు
అన్నదాతల...
(విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెలగాటం)
ఫీజురియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయని ప్రభుత్వం
స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు
బీటెక్ పూర్తైన విద్యార్థి ఒరిజనల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని వైనం
ఎంటెక్ చదివేందుకు కౌన్సిలింగ్ కు ఒరిజనల్ సర్టిఫికేట్స్ తప్పనిసరి
పై చదువుల కోసం కావాలని అడిగిన ససేమీరా అంటున్న యాజమాన్యం
సూర్యాపేటలోని భవిత జూనియర్ కాలేజ్...
పొలిటికల్ పార్టీల్లో రచ్చ రచ్చ
పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు
దీని వెనుక అసలు వాస్తవాలేంటి..!!
కౌశిక్ రెడ్డి హంగామా ఏంటి,అరికేపుడిని సపోర్ట్ చేస్తున్న వారెవరూ..?
ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నది ఎందుకు..?
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ల వ్యూహామేనా
కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కా స్కేచే గొడవకు కారణమా.!
గణేష్ నిమజ్జనం,విమోచన దినోత్సవాలు ప్రశాంతంగా జరిగేనా.?
17న విమోచన దినోత్సవానికి అమిత్ షా రాక.?
పోలీసులు భద్రత...
కాప్రా చెరువు మొత్తం విస్తీర్ణం 113
ఇప్పుడు మిగిలింది 60 నుంచి 70 ఎకరాలే
కబ్జాకు గురైన మిగితా భూమి..!
ఆ భూభాగాన్ని హైడ్రా తన అధీనంలోకి తీసుకోవాలి
ఏ విధంగా పత్రాలు సృష్టించారో అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
ఏ వి రంగనాథ్ కు చీత్తశుద్ది ఉంటే అక్రమ కబ్జా దారుల భారతం పట్టాలి
ఏవి రంగనాథ్ కి చిత్తశుద్ధి...
-పర్మిషన్ లేకుండానే సెల్లార్ నిర్మాణం-టౌన్ప్లానింగ్ అధికారులు నోటీస్ ఇచ్చిన పట్టించుకోని బిల్డర్..-సికింద్రాబాద్,పద్మారావు నగర్ పార్క్ పక్కనే అక్రమ నిర్మాణం..
నాది కాదులే,నా అత్త గారు సొమ్ము కదా అన్నట్టుగా తెలంగాణలో ప్రభుత్వ అధికారుల పనితీరు కనపడుతుంది. ఓ వైపు ప్రభుత్వ భూముల కబ్జాలు,చెరువులు,కుంటలు,నాలాలు ఆక్రమిస్తుండగా మరోవైపు అక్రమ నిర్మాణాలు,పర్మిషన్ లేకుండా బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్న...
అనుమతి లేకుండానాలుగు అక్రమ భవన నిర్మాణాలు…
గుత్తాధిపతి బిల్డర్ కహానీపైప్రజావాణిలో ఫిర్యాదు..
స్పందించిన జోనల్ కమిషనర్అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హామీ
అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తారా..!కాలయాపన చేస్తారా..!
బిల్డర్కి ఒక చట్టం, సామాన్యుడికిఒక చట్టమా?
చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందా ?
ప్రభుత్వాన్ని,చట్టాన్ని సవాల్ చేస్తూ మోనోపాలి..లా వ్యవహరిస్తున్న బిల్డర్ కహాని ఇది..ఒక మొండోడు మహారాజు కంటే బలవంతుడిగా వుంటాడన్నది సామెత...
పట్టింపు లేని బోర్డ్ ఇంజనీర్లు పిర్యాదు చేసిన చర్యలు శూన్యం
కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్ల వెలుస్తున్నాయి.1వ వార్డు మొదలుకుని 8వ వార్డు వరకు నిర్మానమైతున్న కట్టడాలలో దాదాపు అన్ని కట్టడాలు బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.ఒకటో వార్డు పరిధిలోని బోయిన్పల్లి సంచార్ పురి కాలని ఫేస్ వన్, ప్లాట్ నెంబర్...
(అమీన్ పూర్ లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న దారుణం..)
నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కొల్లగొట్టిన కేటుగాళ్లు..
మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి..
వెంకట్ రమణకాలని పార్కు స్థలం సైతం వదలని కబ్జాకోర్లు..
ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో వేల గజాలల్లో రిజిస్ట్రేషన్..
మధు సుధన్ రెడ్డిపై ఈడి కేసు నమోదు..అయినా...
మూడు దశబ్ధాలుగా డీఎస్ఈలో తిష్ట
మొన్న జనరల్ ట్రాన్స్ ఫర్స్ లో సూర్యాపేటకు బదిలీ
నిన్న తిరిగి సొంత గూటికి రాక
అదే స్థానం అప్పగించిన ఉన్నతాధికారులు
గతంలో దక్షిణమూర్తి యధేచ్చగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు భేఖాతర్
ఏళ్లుగా ఒకేచోట ఉన్నవాళ్లనూ ట్రాన్స్ ఫర్స్ చేసేలా సాధారణ బదిలీలు
ఈయన లేనిదే పనికావట్లేదని డిప్యూటేషన్ పై తీసుకొచ్చుకున్న అడిషనల్...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...