Monday, March 31, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

క‌న‌క‌మామిడికి శున‌క‌పు బుద్ది

ప్రభుత్వ భూమిలో నిరుపేద‌ల‌కు కేటాయించిన లావ‌ణిప‌ట్టా భూమి స్వాహా రాజ‌కీయ ప‌లుకుబ‌డితో రైతుల నుండి అగ్రిమెంట్ చేసుకొని ప‌ట్టా భూమిగా మార్పు స‌ర్వే నెంబ‌ర్ 107, 85, 124ల‌లో లావ‌ణిప‌ట్టా భూమిని ప‌ట్టాగా మార్చిన వైనం కోట్ల రూపాయ‌ల విలువైన భూమిని కొల్ల‌గొట్టిన క‌న‌క‌మామిడి శ్రీనివాస్‌ గ‌తంలో ప్ర‌భుత్వ భూమిలో వెంచ‌ర్ చేసి అమాయ‌కుల‌కు అంటగ‌ట్టిన వైనం సుమారు 700 ప్లాట్లు...

కాల్వను కమ్మేసిండ్రు..

ఓ ప్ర‌జాప్ర‌తినిధి అధికార బ‌లంతో కాలువ క‌బ్జా మున్సిపల్ అధికారుల అలసత్వం మూసి కాల్వ కబ్జా చేసి దర్జాగా నిర్మాణం నార్సింగి మున్సిపాలిటిలో బరితెగించిన ఓ ప్రజాప్రతినిధి భారీగా ముడుపులు తీసుకొని కామ్ గా ఉన్న అధికారులు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిప‌ల్‌ ఆఫీసర్లపై ఆరోపణలు కాలువపై అ్ర‌క‌మ నిర్మాణం చేపట్టిన వైనం నాయకుడి చెరనుంచి కాల్వను కాపాడాలంటున్న స్థానికులు రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేయని దందా...

కుంట్లూరులో కంత్రీగాళ్లు..

సర్వే నెం. 273లో 42ఎకరాలు కొట్టేసిన కేటుగాళ్లు.. కోట్ల విలువ చేసే ప‌ట్టా భూమి మాయం అక్రమార్కులకు అధికారుల అండ తప్పుడు రికార్డులు సృష్టించిన భూకబ్జా ముడుపులు తీసుకొని భూమిని అప్పజెప్పిన రెవెన్యూశాఖ‌ సర్వే నెం.273లో 532ఎక‌రాల భూమికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి భూసేక‌ర‌ణ చేసిన అప్పటి ప్ర‌భుత్వం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బ‌హ‌దూర్ రాజ్‌ప్ర‌ముఖ్ ప‌ట్టాదారు కబ్జా కాలంలో ముగ్గురు పేర్లను అక్రమంగా చేర్చిన...

ద‌ర్జ‌గా భూక‌బ్జా..

6 ఎకరాల ప్రభుత్వ భూమి క‌బ్జా చేసిన రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రా కోట్ల విలువైన స‌ర్కార్ భూమిని కొల్లగొట్టిన నల్లారి నిరూప్ కుమార్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో వైట్ కాలర్ మోసం..? దర్జాగా మొత్తం 43 ఎకరాల్లో కట్టడాల ప్రసహనం.. అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విలాసవంతమైన విల్లాలు .. చిన్న జీయర్ స్వామి చేతుల‌మీదుగా...

నాగారం నాలా ఎక్కడ.?

టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో లోపాయికారి ఒప్పందం మేనేజ్ చేసి అడ్డదారిలో అనుమతులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు స్థానిక ప్రజల పిర్యాదు రంగంలోకి దిగిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఎంక్వైరీ చేసి నగర మున్సిపల్ కమిషనర్ కు రిపోర్ట్ అనుమతులు రద్దు చేసి అక్రమ నిర్మాణం తీసెయ్యాలని లేఖ https://www.youtube.com/watch?v=bRn8_dqz8Z4 తెలంగాణలో ఎక్కడ భూమి ఖాళీగా కనపడ్డ దాన్ని కబ్జా చేయడం, అనుమతులు...

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరిగేనా..?

గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల భూములు కొల్లగొట్టిన ఎమ్మెల్యే బ్రదర్స్.. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్నిరోజులైనా వారికి న్యాయం జరగక పోవడంలో మతలబెంటి..? నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలు చేసిన డాక్యుమెంట్లను ఈడి అటాచ్ చేసినా వీరి ఆగడాలు ఆగడం లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం లో నేటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన...

అవినీతి కే బాద్‌షా షేక్ సనావుద్దీన్

జీహెచ్ఎంసీలో ఈఈ షేక్ సనావుద్దీన్ అవినీతి లీలలు మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఈఈగా విధులు డిప్యూటేషన్ పై జీహెచ్ఎంసీకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకున్న వైనం నాసిరకం పనులకు డబ్బులు చెల్లింపులు జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా సామాజిక వేత్త సొంత డిపార్ట్ మెంట్ కు...

మోసాల‌కు రోల్‌మోడ‌ల్ రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రా

రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రాలో విల్లాలు కొంటే మోసపోవాల్సిందే.. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బంధువు అంటూ అక్రమ దందా..! 6 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా చేసి విల్లాల నిర్మాణం.. హెచ్ఎండిఏ, రేరా అనుమతులతో 37 ఎకరాలకు గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు.. దారుణం ఏంటంటే మొత్తం 43 ఎకరాల్లో నిర్మాణాలు.. ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లాలంటే...

ప్రీలాంచ్ పేరుతో కోట్ల మోసం

ప్రజలను నిండా ముంచుతున్న ఆస్పైర్ స్పేసెస్ ఫ్రీ లాంచ్ కంపెనీ మల్లంపేటలో మాయ చేసి కొల్లూరులో కోట్లు కొల్లగొడుతున్న వైనం కంపెనీ చైర్మన్ టి నరసింహారెడ్డి లీలలు అన్ని ఇన్ని కావు త‌క్కువ ధ‌ర‌కే ప్లాట్ల పేరిట కోట్లు వ‌సూలు చేస్తున్న ఆస్పైర్‌ ఆక‌ర్ష‌ణీయ‌మైన బ్రోచ‌ర్ల‌తో కోనుగోలుదారుల‌కు ఎర‌ హెచ్ఎండీఏ, రేరా అనుమ‌తులు లేకుండా ఆస్పైర్ మోసాలు మామూళ్ల మత్తులో రేరా, రెవెన్యూ,...

వసూల్ రాజాకు వత్తాసు

'గోవిందాకు' గంత సపోర్టా.? ఎవరూ అవినీతి చేసినా పర్లేదు ఉన్నతాధికారుల అండ ఉంటే చాలు ఎంత దోచుకుంటే అంత మంచిది.! అలవొకగా ట్రాన్స్ ఫర్ చేసేస్తారు జీహెచ్ఎంసీలో అవినీతి జలగ రాజ్యం మలక్ పేట సర్కిల్ లో గోవింద రెడ్డి హవా శానిటరీ సూపర్ వైజర్ ఎన్ని స్కామ్ లు చేసిన చర్యలు శూన్యం జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఫుల్ సపోర్ట్ డొల్లతనం బయటపడడంతో అక్కడ్నుంచి...
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS