Friday, September 20, 2024
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

స‌ర్కార్ భూమి ఆక్రమణపై చర్యలేవి..?

స‌ర్వే నెంబర్ 462లో సర్కారు భూమి కబ్జా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న తహసిల్దార్ ఆదాబ్ కథనంపై స్పందించిన జిల్లా యంత్రాంగం సర్వేచేసి అక్రమమని తేల్చిన అధికారులు అయినా.. బహుళ అంతస్తుల నిర్మాణాలు ప‌ట్టించుకోని హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాథ్‌ తెలంగాణలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ సహా చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి.గుట్టలు,చెట్లు, పుట్టలను సైతం అక్రమార్కులు వదిలి పెట్టడం...

ప్ర‌భుత్వ భూమిలో అక్రమ నిర్మాణం

స‌ర్కార్ భూమిలో య‌ధేచ్ఛ‌గా నిర్మాణాలు చేప‌డుతున్న భూ ఆక్ర‌మ‌దారుడు ఎం. రోహిత్‌రెడ్డి ముడుపులు తీసుకొని అనుమ‌తులిచ్చిన అప్ప‌టి సిటీ ప్లాన‌ర్ సర్కారు భూమిని ఎన్‌క్రోజ్‌మెంట్ చేసినందుకు నోటీసుల‌చ్చిన ఎమ్మార్వో గౌత‌మ్‌కుమార్ ఏపీ లాండ్ యాక్ట్ ఎన్‌క్రోజ్‌మెంట్ 111/1905 ప్రకారం చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఎమ్మార్వో వార్నింగ్ ఎఫ్ఐఆర్ నమోదైనా.. చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని పోలీసులు, రెవెన్యూ శాఖ‌ గవర్నమెంట్ భూమిని కాపాడ‌లేని ఉప్ప‌ల్ త‌హ‌సిల్దార్‌ అవినీతికి...

లిటిల్ ప్లవర్ లో ‘బిగ్’ వసూళ్లు

అబిడ్స్ లిటిల్ ప్లవర్ స్కూల్ లో కేజీ సెక్షన్ కు రూ.50వేల పైనే క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్ లో ఫీజుల మోత హైదరాబాద్ లో ప్రైవేటు పాఠశాలల దోపిడి సేవ పేరుతో చదువు భారం చేస్తున్న యాజమాన్యం అధిక ఫీజులతో పేద, మధ్య తరగతి పేరెంట్స్ కు కన్నీళ్లు టీచర్స్ కు అంతంత మాత్రంగానే సాలరీలు బుక్స్ పేరుతో అధనపు వసూళ్లు విద్యాశాఖకు సబ్మిట్...

హైడ్రాను కట్టడి చేయండి

అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి పళ్లం !- హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పక్కనబెట్టాలని డిమాండ్- పళ్లం రాజు తీరుపై రాష్ట్ర నేతల్లో అసంతృప్తి- హైడ్రాపై వస్తున్న ఆదరణను చూసి ప్రధాన ప్రతిపక్షం సైలెంట్- ఎంట్రీ అయితే తీవ్ర వ్యతిరేకత రావచ్చనే అంచనాలో ప్రభుత్వ పెద్దలు హైడ్రా…! కబ్జాలదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం. తెలుగు...

బ్రోకర్ గా మారిన బోడుప్పల్ కమీషనర్..!

లక్షల్లో ముడుపులు అందుకుంటున్న మున్సిపల్ కమీషనర్ రామలింగం బఫర్ జోన్‌లో నిర్మాణం ఆపాలని కమీషనర్ కు ఇరిగేషన్ లేఖ. అక్రమ నిర్మాణం నిలిపివేయ‌నందుకు బిల్డర్ పై పోలీస్ కేస్ పెట్టిన ఇరిగేషన్ శాఖ అక్రమ నిర్మాణంను కంటికి రెప్పలా కాపాడుతున్న మున్సిపల్ అధికారులు. డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్న మాజీ మేయర్ మేనల్లుడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...

అవినీతి అధికారుల‌పై వేటు

స‌స్పెన్ష‌న్‌ కు గురైన ఎండీ షేర్ అలీ, వి. హ‌నుమంత రావు అనిశా ఆక‌స్మిక త‌నిఖీలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న ఏసీబీ అధికారులు రూ. 94,590లు న‌గ‌దు స్వాధీనం డబ్బులను కిటికిలోనుండి బ‌య‌ట‌ప‌డేసిన వైనం డెస్క్ ఆప‌రేట‌ర్లు మౌనిక‌, సౌమ్య‌కు భాగస్వామ్యం సర్వీసు నుంచి పర్మినెంట్ గా రిమూవ్ చేయాలని డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేలాది రూపాయల జీతం...

సర్కారు భూమిని కాపాడండి

అమీన్ పూర్ లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్ 1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ పేదలకు అసైన్డ్ చేసిన అప్పటి ప్రభుత్వం అట్టి భూమిని వేరే వ్యక్తులకు అమ్మిన వైనం 1977 చట్టం ప్రకారం వాపస్ తీసుకున్న అప్ప‌టి గవర్నమెంట్ అడ్డదారిలో ధరణిలోకి ఎక్కించి ఇతరులకు అమ్మిన కుటుంబీకులు కమర్షియల్...

కవితకు కలిసొచ్చేనా కాలం..?

త్వరలో బెయిల్‌.. కాబోయే సీఎం కవితేనా.! జైలు పాలు అయినోళ్ళకే సీఎం అయ్యే యోగ్యత.! మొన్న జగన్‌, నిన్న రేవంత్‌, చంద్రబాబులకు అవకాశం ఢల్లీి లిక్కర్‌ కేసులో జైలు పాలైన కేసీఆర్‌ కూతురు నేడో, రేపో బెయిల్‌ పై బయటకు వచ్చే ఛాన్స్‌ కేటీఆర్‌ను సీఎం చేయాలనే కలలు కన్న కేసీఆర్‌ అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.? అన్నకు చెల్లె చెక్కు...

ఎస్ఎల్ గ్రూప్ ప్రాజెక్ట్స్ తో జరా భద్రం

కస్టమర్స్ ను మోసం చేయడంలో సాయిలీలా గ్రూప్స్ దిట్ట ప్రముఖ సినీనటులతో ప్రమోషన్స్ వందల మంది ఏజెంట్లతో దందా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన అసలు వీరు అమ్మిన ప్లాట్స్ కి పర్మిషన్..రేరా అప్రూవల్ ఉందా.? ఉంటె డెవలప్మెంట్ ఎందుకు పూర్తి కావడం లేదు..?? ఎస్ఎల్ ప్రాజెక్ట్స్ చేస్తున్న అక్రమాలను వెలుగులోకితీసుకువచ్చిన "ఆదాబ్ హైదరాబాద్" దినపత్రిక సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల.ఈ...

ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనానికి స్పందన

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శివ నర్సింగ్‌ హోమ్‌ సీజ్‌… నాచారంలో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తున్న శివ నర్సింగ్‌ హోమ్‌ ను మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు( డిఎంమ్‌ హెచ్‌ ఓ) సీజ్‌ చేశారు.బుధవారం నాడు ఆదాబ్‌ హైదరాబాద్‌ లో ప్రజలతో చెలగాటమాడుతున్న శివ నర్సింగ్‌ హోమ్‌ కథనానికి జిల్లా...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img