దక్కన్ కిచెన్ హోటల్ కూల్చిన వ్యవహారంలో హీరో వెంకటేష్, రాణాలకు సంక్రాంతికి సురుకు పెట్టిన నాంపల్లి కోర్ట్
నందకుమార్కు సంబంధించిన కోట్ల విలువైన ఆస్థి ధ్వంసం..
ప్రైవేటు ఆస్థిని ప్రభుత్వ నిధులతో కూల్చివేసిన దుర్మార్గం..
మున్సిపల్, పోలీస్ అధికారులు దగ్గరుండి కూల్చడంతో మతలబేంటి..
కూల్చివేసిన అధికారులపై కేసు నమోదు కానుందా..?
ఈ కార్యక్రమం వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నాడా..?
నందకుమార్కు జరిగిన నష్టంలో...
అత్తాపూర్ లోని సర్వే 384లో 12ఎకరాలు మాయం
దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోరులు
కోట్లాది రూపాయలు విలువచేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు
ఎవరికి తోచినంత వారు కబ్జా పెట్టిన వైనం
చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..
ఎండోమెంట్ కమిషనర్ మౌనం వెనుక ఆంతర్యం ఏంటి..?
దేవుని భూమిని అక్రమార్కుల చెర నుండి రక్షించాలి
దేవాదాయ శాఖ అధికారులకు స్థానికుల రిక్వెస్ట్
"దిక్కులేనివారికి దేవుడే దిక్కు"...
ఎవరి పని వారే చేయాలి అన్న కామన్సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారు
కేసులు కక్ష సాధింపు చర్యలేనా అభివృద్ధి అంటే
ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలేవి
ప్రభుత్వాలు మారిన ఒప్పందాలు మారవన్న ఇంగితం లేదా
కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుంది రేవంత్ పరిపాలన
రేవంత్ ప్రభుత్వం పై దాసోజు శ్రవణ్ హాట్ కామెంట్స్
రాష్ట్రంలో వ్యవస్థలు అన్ని బ్రష్టు పట్టాయని రియల్...
దగ్గుబాటి ఫ్యామిలీకి చుక్కలు చూపించిన నాంపల్లి కోర్టు..
దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ ఐఆర్ నమోదు..
ఫిలిం నగర్ పోలీసులను అలెర్ట్ చేసిన నాంపల్లి 17వ నంబరు కోర్టు..
గత ప్రభుత్వంలో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందం
ఫామ్ హౌస్ కేసులో నందు జైలుకు వెళ్ళగానే అక్రమంగా కూల్చివేత..
నందుకు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తిని...
కోట్లాది రూపాయల ఆలయ భూములు హాంఫట్
వెలుగులోకి తెచ్చిన ఆదాబ్ హైదరాబాద్
'దేవుడి భూమి రాక్షసుడి పాలు' అనే శీర్షికతో కథనం
స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు
సుమారు 4.22ఎకరాలలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు
అక్రమార్కులపై కొరడా ఝులిపించిన అధికార యంత్రాంగం
అత్తాపూర్, రాజేంద్రనగర్ లో కూల్చివేతలు, భూమి స్వాధీనం
లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కుల నుండి తిరిగి వసూల్ చేయాలి
కబ్జాకోరులపై చట్టరిత్యా...
జవహర్నగర్ మాజీ మేయర్ భూ కాబ్జాలపై హైడ్రా స్పందించేనా.?
ఎమ్మెల్యే మల్లారెడ్డి గుండెకాయ రాజ్యంలో ఎకరాలు గయాబ్
గత సర్కార్ హయాంలో ప్రభుత్వ స్థలాలు మాయం
అందమైన గెస్ట్ హౌస్ లు పుట్టుకొచ్చిన వైనం
నాలుగు కోట్లకు మేయర్ పదవి..
ఫలితంగా ఐదు ఎకరాలు కబ్జా పెట్టిన మాజీ మేయర్
అధికారం అడ్డం పెట్టుకొని అక్రమాల పర్వం
గత బీఆర్ఎస్ హయాంలో జరిగినన్ని కబ్జాలు...
పి.సి.బిలో సమర్ధుడైన అధికారిని పెట్టండి
కాలుష్య పరిశ్రమలకు కొమ్ముకాస్తున్న అధికారులు
కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులకు హైకోర్టు
దివిస్ కాలుష్య బాధిత రైతుల ఘోష
నల్గొండ ఈఈ అరాచకాలు భరించలేకపోతున్నాం
అవినీతి అధికారిపై చర్యలేవి
మేము కాలుష్యంతో చస్తుంటే మీరు ఏసీ గదుల్లో ఉంటారా.?
పేరు మార్చితే మూడు లక్షలు డిమాండ్
ఉన్నతాధికారులకు వాటాలంటూ వసూళ్ల దందా
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పనితీరు...
రాజేంద్రనగర్ మండలంలోని రాంబాగ్ లో సర్వే నెం. 523లో భూమి మాయం
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్న స్థలం స్వాహా
ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు
బహుళ అంతస్థుల భవనం నిర్మాణాలు
జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ఫుల్ సపోర్ట్
తహసీల్దార్ నిర్లక్ష్యంతో జోరుగా నిర్మాణ పనులు
ముడుపులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులా..?
ఎండోమెంట్ భూమిలో నిర్మాణాలకు అనుమతులు...
నాగారం మున్సిపాలిటీలో స.నెం. 291/4లోని కోట్ల రూపాయల భూమి మాయం
ఎమ్మార్వో అండదండలతో ఆక్రమణలు
జీవో 59 సహాయంతో చౌకగా కొట్టేసిన అక్రమార్కులు
దోచిపెట్టిన అప్పటి ఎమ్మార్వో గౌరీ వత్సల, ఆర్ఐ కిషోర్
నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని కమిషనర్కి ఎమ్మార్వో అశోక్ లేఖ
రాత్రికి రాత్రే అక్రమాన్ని సక్రమం చేసే దిశగా కబ్జాదారులు
గత జనవరిలోనే ఆదాబ్ హైదరాబాద్లో వరుస కథనాలు
ఇప్పటివరకు ఆ...
టీమిండియా మాజీ క్రికెటర్ కైఫ్ అసహనం
ఐపీఎల్ 2025 సీజన్లో ఆటగాళ్లను రిటైర్డ్ ఔట్గా బయటకు పంపించాడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తప్పు బట్టాడు....