జవహర్నగర్ మాజీ మేయర్ భూ కాబ్జాలపై హైడ్రా స్పందించేనా.?
ఎమ్మెల్యే మల్లారెడ్డి గుండెకాయ రాజ్యంలో ఎకరాలు గయాబ్
గత సర్కార్ హయాంలో ప్రభుత్వ స్థలాలు మాయం
అందమైన గెస్ట్ హౌస్ లు పుట్టుకొచ్చిన వైనం
నాలుగు కోట్లకు మేయర్ పదవి..
ఫలితంగా ఐదు ఎకరాలు కబ్జా పెట్టిన మాజీ మేయర్
అధికారం అడ్డం పెట్టుకొని అక్రమాల పర్వం
గత బీఆర్ఎస్ హయాంలో జరిగినన్ని కబ్జాలు...
పి.సి.బిలో సమర్ధుడైన అధికారిని పెట్టండి
కాలుష్య పరిశ్రమలకు కొమ్ముకాస్తున్న అధికారులు
కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులకు హైకోర్టు
దివిస్ కాలుష్య బాధిత రైతుల ఘోష
నల్గొండ ఈఈ అరాచకాలు భరించలేకపోతున్నాం
అవినీతి అధికారిపై చర్యలేవి
మేము కాలుష్యంతో చస్తుంటే మీరు ఏసీ గదుల్లో ఉంటారా.?
పేరు మార్చితే మూడు లక్షలు డిమాండ్
ఉన్నతాధికారులకు వాటాలంటూ వసూళ్ల దందా
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పనితీరు...
రాజేంద్రనగర్ మండలంలోని రాంబాగ్ లో సర్వే నెం. 523లో భూమి మాయం
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్న స్థలం స్వాహా
ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు
బహుళ అంతస్థుల భవనం నిర్మాణాలు
జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ఫుల్ సపోర్ట్
తహసీల్దార్ నిర్లక్ష్యంతో జోరుగా నిర్మాణ పనులు
ముడుపులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులా..?
ఎండోమెంట్ భూమిలో నిర్మాణాలకు అనుమతులు...
నాగారం మున్సిపాలిటీలో స.నెం. 291/4లోని కోట్ల రూపాయల భూమి మాయం
ఎమ్మార్వో అండదండలతో ఆక్రమణలు
జీవో 59 సహాయంతో చౌకగా కొట్టేసిన అక్రమార్కులు
దోచిపెట్టిన అప్పటి ఎమ్మార్వో గౌరీ వత్సల, ఆర్ఐ కిషోర్
నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని కమిషనర్కి ఎమ్మార్వో అశోక్ లేఖ
రాత్రికి రాత్రే అక్రమాన్ని సక్రమం చేసే దిశగా కబ్జాదారులు
గత జనవరిలోనే ఆదాబ్ హైదరాబాద్లో వరుస కథనాలు
ఇప్పటివరకు ఆ...
(సెలవు రోజు పాఠశాలలు నడుపుతున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు)
మాకు ప్రభుత్వం అంటే లెక్కలేదు బాస్
సిస్టం.. మా ఇంటి చుట్టం.. ఏమయిన చేస్తాం
మాకు పైసలున్నయి వేటినైనా మేనేజ్ చేస్తాం..
కొన్నెండ్లుగా ఇష్టానుసారంగా బరితెగింపు
మామూళ్ల మత్తులో జిల్లా విద్యాశాఖ అధికారి.
ఎన్ని ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోని పెద్దసారు
బాలల హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలి
చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల...
పుప్పాలగూడలో చెరువును చెరబట్టిన దగాకోరు కంపెనీ..
సర్వే నెంబర్ 272, 273, 274 నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని, చెరువును కొల్లగొట్టి స్వాహా చేసిన కేటుగాళ్లు
దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు పొందిన కబ్జాకోర్లు
కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు
స్పెషల్ చీఫ్ సెక్రటరీ హరిహరన్ ఆదేశాలు సైతం బేఖాతరు
ఫీనిక్స్కు వర్తించని వాల్టా చట్టం 2002...
రూ.30కోట్ల బేరానికి గెస్ట్ హౌస్కి వెళ్లిన అధికారులు.?
రైతుల ప్రయోజనాలు దెబ్బతీసిన దివీస్ సుధాకర్
దివీస్ ప్రయోజనాల కొరకు అలైన్మెంట్ మార్పు : మాజీ ఎంపీ బూర నర్సయ్య
అధికారులు, సుధాకర్ మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాలపై నిగ్గు తేల్చాలి..
ఎన్నో ఏళ్లుగా దివీస్తో కుమ్మక్కువతున్న అధికారులు
చౌటుప్పల్ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తున్న సుధాకర్
ట్రిపుల్ఆర్ లో మార్పులపై రైతులు ఆగ్రహం..
అధికారులు, సుధాకర్...
సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధులు దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై ఓ వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. దరఖాస్తు...
చెరువును అమాంతం మింగేసిన ఫోనిక్స్..
నడి చెరువులో 45 అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన దారుణం..
పుప్పాలగూడలో పూర్తిగా మాయమైన చెరువు..
గత ప్రభుత్వంలో ఓ మంత్రి చక్రం తిప్పినట్లు విమర్శలు..
ధరణిని అడ్డుపెట్టుకొని దందాలు చేసిన కబ్జా కోర్లు..
ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాకు తేర లేపిన కేటుగాళ్ళు
నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు..
హైడ్రా...