Friday, September 20, 2024
spot_img

ఆజ్ కి బాత్

నిప్పులేనిదే పొగ రాదని మీకు తెల్వదా సారు..

ఆజ్ కి బాత్ కేసీఆర్ సారు..మీరు తీసుకొచ్చిన గొర్ల పథకంనిజంగా గొల్లకూర్మలను బాగుజెసేటందుకేన..?జూన్ 20,2017న సిద్ధిపేట జిల్లా కొండపాకలోమొదటిసారి గొర్రెలు పంచిర్రు..మరి నవంబర్ 2023దాకా మీరే అధికారంలోఉన్నారు కదా..అరేండ్ల సంది ఎంతమంది గొల్లకూర్మఅన్నలకు గోర్లు ఇచ్చిర్రు..ఎన్ని యూనిట్లు మంజూరీచేసి..లబ్ధిదారులకు ఇయ్యకుండా బిల్లులు దొబ్బీర్రు..గిదంత మీకు ఎరుకలేకుంటేనే జరిగిందా..??మీ జేబుల పైసలు పడలేద..??నిప్పులేనిదే పొగ రాదని మీకు...

గిదేంది సారు,జనం పైసలని గంగల కలిపితివి

ఆజ్ కి బాత్ గిదేంది సారు గింత పొరపాట్లు జేస్తే ఎట్లాపుస్తకాల్లో మీ పేర్లు,ఫోటోలు పెట్టుడేందిమళ్ళా దాంట్లో తప్పులు దొర్లినయని నాలుకకర్సుకునుడు దేనికి గీసొంటివి ఏమైనా ఉంటే ముందుగలనే సుసుకోవలెగామస్తు మంది ముఖ్యమంత్రులు,మంత్రులు వస్తుంటారు,పోతుంటారు..దరిద్రం బాగలేక రాష్ట్రానికి సీఎం సారుమారితే ఎం జేత్తరు..మీరేమైన ఇంట్లకెళ్ళి పైసలు పెట్టి పుస్తకాలు అచ్చు ఎపిస్తున్నారాలేకుంటే మీరేమన్న దేశం...

ఏది రాజకీయం

ఏది రాజకీయం..ప్రజలకు బానిసలుగా చేసి అప్పులలో తోసిఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి..ఉన్నదంతా దోచి యువతకు మందుకుబానిసలుగా చేసి,పేపర్ లీకులు చేసి వాళ్ళజీవితాలను బొంగరం చేసి అడుకున్నారుకదరా..3 తరాల యువతకు కోలుకోలేని దెబ్బతీశారు..వాళ్ళ బ్రతుకులు ఎంతోతెలియకుండా చేశారు..రైతులకు రుణామాఫీఆంటీవీ మూడేకరాలు ఆంటీవీ ఉచితఎరువులు ఆంటీవీ చివరకు ఇవ్వకుండావాళ్ళ చావుకు కారణం అయ్యావు..ఇప్పుడుకొత్తగా వచ్చిన ప్రభుత్వమైన కెసిఆర్...

ప్రతి ఒక్కరూ స్వార్థపరులే

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థ పరుడే..కొందరు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు..కొందరు తమ కుటుంబం గురించే ఆలోచిస్తారు..మరికొందరు తమ కమ్యూనిటి గురించే ఆలోచిస్తారు..ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు..కొందరు తమ ఊరి గురించి ఆలోచిస్తారు..కొందరు తమ దేశం గురించి ఆలోచిస్తారు..చివరికి సన్యాసి అయిన సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందేవీరందరిది ఒక్కోక్కరిది ఒక్కోక్క...

అభివృద్ది పై దృష్టి పెడతారా..

ఎన్నికలు ముగిసాయి.. ఎవరి పదవులు వారికి వచ్చాయి.. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ది పై దృష్టి పెడతారా.. లేదంటే ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారా.. భాద్యతను గుర్తించి మీకు ఓటు వేసినందుకు న్యాయం చేస్తారా.. భాద్యతను మార్చి సమయాన్ని వృధా చేస్తారా.. సమన్యుల పక్షాన గళం విప్పి కొట్లాడుతారో.. లేక అదే సామాన్యులతో...

ఆజ్ కి బాత్

ఈ సృష్టిలో కేవలం మానవులు మాత్రమే తమకుతాము ప్రత్యేకమైన వాళ్ళ్ళగా భావిస్తారు. మనుషులపై పెత్తనం చూపిస్తారు. తన మాటలు నెగ్గాలనుకుంటారు.కాలానికి మనుషులకు అనుకూలంగా మారాల్సింది పోయి మనుషులపై మనుషులకే విలువ లేకుండా పోతుంది.అందుకే మనిషి ఉనికి యొక్క సిద్ధాంతం మొత్తం మనిషి ప్రత్యేకత మీదే పాతుకుపోయింది.పొరపాటున కొంతమంది మేధావులు ఆ పాతుకుపోయిన సిద్ధాంతాలు తప్పని...

ఆజ్ కి బాత్

రాజకీయాలు పదవి కోసం పన్నాగాలునెరవేర్చలేని అబద్దపు వాగ్దానాలు సమానత్వాన్నిసమాధి చేసే కుల మతాల విపక్షతలు ఒకరిపైఒకరు చేసే విమర్శల వర్షాలుగెలవలేమని తెలిసి నోట్లతో ఓట్ల విక్రయాలుచివరికి దొంగలు దొరలవుతారు ఓటు వేసిన వాడు మాత్రంపూట గడవక దరిద్రాన్ని చవిచూస్తాడు.ఇవే కదా నేటి నీచ రాజకీయాలుఇవే కదా నేటి నీతి రాజకీయాలువిలువలు లేని రాజకీయం అధికారాన్ని...

వేల ఓట్లు చెల్లకుండా పోయాయో

ఓ పట్టభద్రులారా!.. మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు.. ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల మూడు సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటిరి కదా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి! వ్య‌తిరేక‌త ఉంటే ఓటు తెలపాల‌ని కానీ, అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు?...

ఆజ్ కి బాత్

అందరిలోనూ మంచిని చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి మరింత పెరుగుతుంది..మంచి చెడు అనార్థలకు అంకురార్పణ చేసే ఆవేశం కావాల..అద్భుతమైన విజయాలను అందించే ఆలోచన కావాల..అంబుజాక్షి అనురాగ ఆప్యాయతల పేరిమ కావాల..సుందరాంగి వలపు సొగసుల ప్రేమ కావాల..జగమంత ఆమోదించే అపారమైన జ్ఞానం కావాల..కొండంత లచ్చి దగ్గరుంచి బిక్కుబిక్కుమనే బతుకు కావాల..జనమంతా మెచ్చే సగుణాల గుణం...

తెలంగాణ తల్లి రూపాలు మార్చడం సిగ్గనిపిస్తోంది..

60 ఏండ్ల కల సాకారం చేసుకున్న తెలంగాణలో..ఎన్నో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ప్రభుత్వాలు మారుతున్న కొద్ది.. తెలంగాణ తల్లి విగ్రహా రూపాలు మారుతున్నాయి.నాయకులు పార్టీల కండువాలు మార్చినంత ఈజీగా..తెలంగాణ తల్లి రూపాలు మార్చడం సిగ్గనిపిస్తోంది..ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత పుట్టిన తెలంగాణలో..ఎవరి స్వలాభం కోసం వారు అమ్మ రూపన్నే మార్చేస్తున్నారు..నాయకుల వింత చేష్టలు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img