Saturday, September 21, 2024
spot_img

ఆంధ్రప్రదేశ్

భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె గత పాలకులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తన వద్ద రెడ్ బుక్ ఉందని,దాంట్లో 100 మందికి పైగా పేర్లు ఉన్నాయని తెలిపారు.రెడ్‎బుక్ లో ఉన్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టాను అని హెచ్చరించారు.ఖచ్చితమైన ఆధారాలతో వారి పై చట్టపరమైన...

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు.శుక్రవారం విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.బుడమేరు డ్రైన్,కొల్లేరు ప్రాంతాల పరిశీలన చేపట్టారు.ప్రకాశం బ్యారేజి దిగువన కృష్ణా నది ప్రవాహాన్ని కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు.

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.గురువారం ఏపీ నుండి హైదరాబాద్‎కు వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం నందిగం సురేష్‎ను మియాపూర్ లో అరెస్ట్ చేశారు.గత వైసీపీ ప్రభుత్య హయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అయినను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నందిగం సురేష్‎తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్...

పొంచివున్న మరో ముప్పు,ఏపీకి భారీ వర్ష సూచన

రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఎన్టీఆర్,పల్నాడు,ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..గుంటూర్,కృష్ణ,కోనసీమ,పశ్చిమ గోదావరి,తూర్పు గోదావరి,కాకినాడ,అనకాపల్లి,విశాఖపట్నంతో పాటు సీతారామరాజు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ చేసింది.ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొదని సూచించింది.మరోవైపు పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుండి భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది.ఈ నేల...

ఆపద సమయంలో రాజకీయాలు చెయ్యొద్దు

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో చెత్త రాజకీయాలు చేయవద్దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు.వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సమస్యలను దూరం చేయడానికి సాయశక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు.ఇలాంటి సమయంలో బాధితులను అధికారులు తమ కుటుంబసభ్యులుగా భావించాలని...

భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని అధికారికంగా వెల్లడించినహోంమంత్రి అనిత 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.భారీ వర్షాలు,వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని...

ఏపీలో భారీ వర్షాలు, అప్రమత్తమైన ప్రభుత్వం

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎస్,డీజీపి,జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఇరిగేషన్ శాఖ,రెవెన్యూ శాఖ అధికారుల...

గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం

కృష్ణ జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలోని అమ్మాయిల హాస్టల్లో రహస్య కెమెరాల కలకలం రేగింది.గురువారం అర్ధరాత్రి దాటాక అమ్మాయిలు తమ వాష్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చారని ఆందోళన చేపట్టారు.తెల్లవారుజామున 3 గంటల వరకు ఆందోళనను కొనసాగించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. ఈ ఘటన పై స్పందించిన సీఎం...

జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.యూకేలో ఉన్న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు అనుమతులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు కొన్ని షరతులు విధించి అనుమతి ఇచ్చింది.సెప్టెంబర్ 03 నుండి 25 వరకు జగన్ యూకేలోనే ఉండనున్నారు.ఇదిలా...

నీతి అయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో నీతి అయోగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.వికసీత్ ఏపీ-2047 రూపకల్పన పై ప్రతినిధులతో చర్చించారు.ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభవృద్ది చేసేలా ప్లాన్ రూపొందిస్తామని పేర్కొన్నారు.ఏపీలో ఉన్న వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చి,అందరికీ అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రాన్ని లాజిస్టిక్స్...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img