రైతులు ఆర్థికంగా లబ్ది పొందాలన్నదే నా లక్ష్యం
వీరాయపాలెంలో ’అన్నదాత సుఖీభవ’ ప్రారంభించిన చంద్రబాబు
రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రైతు రాజుగా మారాలి. ఎన్ని కష్టాలు ఉన్నా.. ప్రజలు సుఖసంతోషాల తో ఉండాలనేది నా ఆకాంక్ష. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పథకాలతో పేదలను...
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వినతి
ఈశాన్య భారత ప్రజలకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని మరింత చేరువ చేయాలనే దృక్పథంతో గౌహతిలో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అస్సాం ముఖ్యమంత్రి...
ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఆమోదం
చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. శుక్రవారం ఆగస్టు1 నుంచే ఉచిత విద్యుత్ అమలుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నేతన్నల ఉచిత విద్యుత్కు రూ.125 కోట్ల వ్యయాన్ని...
అనంతపురం జిల్లాలో ముగ్గురు సోదరులకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు ఏకకాలంలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందడంతో స్థానికంగా ఆనందం వెల్లివిరిసింది. శుక్రవారం విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో వీరు ఎంపిక కావడం గర్వకారణంగా మారింది. గుత్తికి చెందిన ఏఆర్ హెడ్...
హైదరాబాద్, రామ్ నగర్కు చెందిన బ్యాంక్ లోన్ సలహాదారు చౌడవరపు కృష్ణ, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య...
హైదరాబాద్, హయాత్నగర్లోని రామానుజ నగర్ కాలనీ, ముంగనూర్కు చెందిన రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొడ్డుపల్లి హరీష్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు...
అనంతపురం జిల్లా, వెంకటంపల్లి పెద్ద తండాకు చెందిన ఆరోగ్య శాఖ ఉద్యోగి వదిత్య సేవ్యానాయక్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్...
హైదరాబాద్, పటాన్చెరుకు చెందిన వ్యాపారవేత్త గొల్ల మల్లేశం, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ప్రముఖ బిజినెస్ కోచ్ వేణు...
జగిత్యాలకు చెందిన విజయ సారిక చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అనంతుల కిషోర్ కుమార్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా...
సిట్ దాడుల్లో హైదరాబాద్ శివారులో భారీగా డబ్బు పట్టివేత
12 బాక్సుల్లో భద్ర పరిచిన రూ.11 కోట్ల నగదు సీజ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మద్యంకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...