Saturday, July 5, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు,పోలీసుల తీరుపై మండిపడ్డ జగన్

రాష్ట్రంలో అరాచక పాలనా కొనసాగుతున్నదని విమర్శించారు వైసీపీ అధినేత,మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్.సోమవారం అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి నల్ల కండువాలతో నిరసన చేపట్టారు.రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ వైఫల్యంపై ఫ్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దింతో పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ,అధికారం...

ప్రభుత్వం పై బురద చల్లాడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు

రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బురద చల్లాడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి వంగలపూడి అనిత.ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,అధికారం కోల్పోయిన మూడు నెలలకే జగన్ కు మైండ్ పని చేయడం లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరుగుతే,ఈ హత్యల్లో...

పార్లమెంటులో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలి

రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ,రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మకమైన ఘటనల పై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు ఆదేశించారు.హింసాత్మకమైన ఘటనల పై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని...

పుంగునూర్ లో ఉద్రిక్తత

చిత్తూర్ జిల్లా పుంగునూర్ లో గురువారం ఉద్రిక్తత నెలకొంది.వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీ,టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది.ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లి అయినను కలిశారు.గత ప్రభుత్వం హయాంలో ఎంపీ వేధింపులకు గురిచేశారని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.మిథున్ రెడ్డి గో...

టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి

టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి నియమితులయ్యారుఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.మూడేళ్ళ పాటు డిప్యూటేషన్ పై వచ్చిన అయిన తిరుమల జెఈవోగా పనిచేయనున్నారు.

ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది.మంగళవారం సాయంత్రం అయిన ఢిల్లీకి వెళ్లారు.రాత్రి కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించారు.గత ఐదేళ్లలో ఏపీ ఆర్థిక పరిస్థితి విధ్వంసానికి గురైందని తెలిపారు.అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు పేర్కొన్నారు.ఈ సందర్బంగా నాలుగు శ్వేతాపత్రాలను...

టీటీడీ ఛైర్మన్ పదవి పై, పవన్ క్లారిటీ

తన కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా టీటీడీ చైర్మన్ పదవి అడగలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఈ సందర్బంగా కీలక కామెంట్స్ చేశారు.టీటీడీ చైర్మన్ పదవి కోసం 50 మంది అడుగుతున్నారని,కానీ పదవి ఒక్కరికే ఇవ్వగలమని తెలిపారు.తమ కుటుంబ సభ్యుల్లో టీటీడీ పదవి అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని,ఇలాంటి...

గ‌*జాయి ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గ‌*జాయి ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత. ఆదివారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పరావును పరమర్శించారు. ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రంలో గ‌*జాయి, డ్ర*గ్స్ నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపుతున్నామని...

వివిద సమస్యలపై హోంమంత్రికి అర్జీలు ఇచ్చిన బాధితులు

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం విశాఖలోని స్వగృహంలో వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు.ఉదయం నుండే వివిధ సమస్యల పై బాధితులు వంగలపూడి అనిత నివాసం ముందు బారులు తీరాలు.అర్జీలు స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తమ దృష్టికి వచ్చిన సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తానని భరోసా...

నాయకుల కాళ్లకు దండం పెట్టి మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఇక నుండి తాన కాళ్లకు ఎవరైనా దండం పెడితే, తిరిగి తాను కూడా వారి కాళ్లకు దండం పెడతానంటూ వ్యాఖ్యనించారు.శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,నాయకులు కాళ్లకు దండం...
- Advertisement -spot_img

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS