Tuesday, July 8, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

టిటిడి ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర

టిటిడి మాజీ చైర్మ‌న్ వ్యాఖ్య‌లు కుట్ర‌పూరితం దైవ‌సంస్థ మీద ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోం అధికారులు మీడియాతో క‌లిసి గోశాల‌ను సంద‌ర్శించిన టీటీడి చైర్మ‌న్ టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టిటిడి ప్రతిష్టను దిగజార్చే కుట్రే అని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు విమ‌ర్శించారు. టిటిడి గోశాలలో ఇటీవల 100...

గోశాల గోవుల మృతి ఆరోపణలు సత్యదూరం

అత్య ప్రచారాలుగా కొట్టి పారేసిన టిటిడి గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని టిటిడి ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఫొటోలు అసలు గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి...

మంగళగిరిలో తొలి ప్రభుత్వ లీప్‌ పాఠశాల

అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు ఇళ్ల పట్టాల పంపిణీలో నారా లోకేశ్‌ వెల్లడి లెర్నింగ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్‌ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన...

బిసిల అభ్యున్నతికి అందరం కృషి చేస్తున్నాం

టిడిపికి ముందునుంచీ బిసిల వెన్నుదన్ను అగరిపిల్ల వడ్లమానులో బిసిలతో ప్రజావేదిక పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు కులవృత్తుల వారికి అండగా నిలిచామన్న సిఎం చంద్రబాబు టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు....

ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కళ్యాణోత్సవానికి హాజ‌రు కానున్న సిఎం చంద్రబాబు ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి అమ్మవార్లకు పుష్ప మాలికలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు పండితులు.. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కోలాహలంగా జగదభి రామయ్య వాహన సేవ నిర్వహించారు.. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర...

కూటమి సర్కార్‌ మరో కీలక నిర్ణయం

విశాఖలో లూలూ గ్రూపునకు తిరిగి భూ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం హార్బర్‌ పార్క్‌ సవిూపంలో లూలూ గ్రూప్‌నకు గతంలో కేటాయించిన 13.83 ఏకరాలను తిరిగి ఆ గ్రూప్‌నకు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది....

శ్రీవారిని దర్శించుకున్న నారా కుటుంబం

టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ పుట్టినరోజు.. సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేష్‌, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్‌ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాన్ష్‌ ప్రతి పుట్టిన రోజున తిరుమలలో ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు టిటిడి...

ఎపిలో డ్రగ్స్‌, మెడికల్‌ షాపులపై దాడులు

డిజిపి ఆదేశాలతో విజిలెన్స్‌, డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్లు తనిఖీలు మందుల నాణ్యత, రికార్డులను ప‌రిశీలించిన అధికారులు ఆంధ్రప్రదేశ్‌ లో మెడికల్‌ షాపులు, ఏజెన్సీలపై డ్రగ్‌ ఇన్‌స్పెక్ట‌ర్లు, విజిలెన్స్‌, పోలీస్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్‌ ఏజెన్సీలు మందుల షాపులపై విజిలెన్స్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్ట‌ర్లు, ఈగల్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మందుల నాణ్యత, రికార్డులను...

అమరావతికి అంతర్జాతీయ సంస్థల రుణాలు

రైల్వే ప్రాజెక్ట్‌ ఖర్చు కేంద్రమే భరిస్తుంది శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని, రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.....

అవమానాలను తట్టుకుని నిలబడ్డ జనసేన

నిజమైన హీరో మన నాయకుడు పవన్ : నాదెండ్ల మనోహర్‌ ఎన్ని అవమానాలు ఎదురైనా జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పిఠాపురం శివారు చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ‘2019లో జనసేనకు భవిష్యత్తు ఉందా? అనే సందర్భంలోనూ...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS