Tuesday, July 8, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా

పార్టీలో కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇస్తాం దావోస్‌లో పెట్టుబుడుల కోసం కృషి చేశాం రెడ్‌బుక్‌ ప్రకారం చర్యలు తప్పవన్న లోకేశ్‌ ఇకపై పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పదవి తీసుకోనని, పార్టీకోసం పనిచేస్తానని మంత్రి లోకేశ్‌(Nara Lokesh) అన్నారు. తనతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కూడా పదవి తీసుకోరని అన్నారు. పార్టీలో కొత్తవారికి అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని...

సుప్రీకోర్టులో జగన్‌కు ఊరట

బెయిల్‌ రద్దు పటిషన్‌ తిరస్కరించిన ధర్మాసనం కేసును బదిలీ చేయాల్సిన అవసర లేదని వ్యాఖ్య సుప్రీం తీర్పుతో రఘురామ పిటిషన్‌ ఉపసంహరణ సుప్రీం కోర్టులో ఆంధప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS JAGANMOHAN REDDY)కి భారీ ఊరట లభించింది.. వైఎస్‌ జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. మరోవైపు జగన్‌ పై ఉన్న కేసులను...

బాబు బృందానికి దారి ఖర్చులు కూడా రాలేదు

హింసాత్మక ఘటనలతో పెట్టుబడులకు వెనుకంజ అక్రమ కేసులుపెట్టి వేధిస్తుంటే ఎవరు వ‌స్తారు.. వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఎద్దేవా దావోస్‌ పర్యటన చేసిన చంద్రబాబు(CHANDRA BABU) బృందానికి దారి ఖర్చులు కూడా దండగే అయ్యాయంటూ వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా(RK ROJA) ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రాలు లక్షల కోట్ల పెట్టుబడులతో తిరిగి వస్తే…చంద్రబాబు ఉత్తచేతులతో ఇంటిముఖం పట్టారని...

వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు

విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్‌ జగన్‌తోనే మాట్లాడకే నిర్ణయం తీసుకున్నా : విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు(Jagdeep Dhankhar) విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy) తన రాజీనామా పత్రం సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. చెప్పినట్లుగానే శనివారం నాడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా,...

హైకోర్టుకు నూతన జడ్జిలు

ప్రమాణస్వీకారం చేయించిన సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు(High Court Of Andhra Pradesh) లో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. ఈ...

దేవాదాయశాఖ కమిషనర్‌ నియామకంపై పిటిషన్‌

థర్డ్‌పార్టీ పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్‌గా కె.రామచంద్రమోహన్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. థర్డ్‌ పార్టీ పిటిషన్‌ దాఖలు పట్ల న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రామచంద్రమోహన్‌ పోస్టింగ్‌తో ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయించాల్సింది వాళ్లు కదా? థర్డ్‌ పార్టీ ఎలా పిటిషన్‌ దాఖలు...

ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని పనులు

ఈ నెలాఖరులోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని(Capital) పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాల పునాదులలో నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. టవర్లు, హైకోర్టు రాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద...

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు భారీ ఆర్థిక చేయూత

రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ మంత్రి రామ్మోహన్‌ ట్వీట్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్‌ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అధికారికంగా వెల్లడించారు.. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్‌...

ఉద్యోగుల పనితీరుపై నిఘా ఉండాల్సిందే

అత్యుత్తమ పనితీరుకు ఇది దోహద పడుతుంది డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయం ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్‌ ఉండాలని.. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శినిలా పని చేస్తుందన్నారు. ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్‌ కేసులు,...

రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ విప్లవం

కాలుష్య రహిత వాతావరణం ఏర్పాటు గ్రీన్‌ ఎనర్జీ ద్వారా రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు హరిత ఇంధన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్‌ మీడియాతో ఇష్టాగోష్టిలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ విప్లవం రానుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(NARA CHANDRABABU NAIDU) అన్నారు. విద్యుత్‌ రంగలో ఇదో విప్లవానికి నాంది కానుందని అన్నారు. రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్‌...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS