విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా.రావినూతల శశిధర్ విజయవాడ శ్రీకనకదుర్గా మాతను దర్శించికున్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం అమ్మవారిని ప్రార్థించమని తెలిపారు.అమ్మవారి దయతో సమాజ కార్యక్రమాలను మరింత వేగంగా చేసేలా శక్తిని ప్రసాదించాలని ప్రార్థించినట్టు వెల్లడించారు.కనకదుర్గా మత దర్శనం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా బాద్యతలు...
మంత్రి పయ్యావుల కేశవ్
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదని అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్.జగన్ స్పీకర్ కి రాసిన లేఖ పై అయిన స్పందించారు.ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ జగన్ కేవలం ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ అని,ప్రస్తుతం జగన్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని తెలిపారు.ఆ...
విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి
గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవు
సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి.ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన...
సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన నారాలోకేష్
16,437 పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేసిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా నారాలోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని 4వ బ్లాక్ లో లోకేష్ కి కేటాయించిన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ మెగా డీఎస్సీ పై తొలిసంతకం...
విజయవాడలో నకిలీ మహీంద్రా,పియాజియో విడిభాగాలను తయారు చేసి విక్రయిస్తున్న శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
విజయవాడలో నకిలీ విడిభాగాలు తయారు చేసి వాటిని విక్రయిస్తున్న తయారీదారులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.నగరంలోని బావాజీపేటలోని శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్లో దాడులు నిర్వహించి నకిలీ మహీంద్రా,పియాజియో విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.పక్కగా అందిన...
ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తోలి అసెంబ్లీ సమావేశం
రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ
ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన 172 మంది ఎమ్మెల్యేలు
రేపు ఉదయం 10:30గంటలకు తిరిగి ప్రారంభంకానున్న అసెంబ్లీ
టీడీపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం తోలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్,జగన్ మోహన్ రెడ్డి ఇతర సభ్యులు...
అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు
అధికారులతో కలిసి కీలకమైన ప్రదేశాలు పరిశీలించిన చంద్రబాబు
త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం
అమరావతిని ప్రపంచం గుర్తించింది : చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అమరావతిలో గురువారం (ఈ రోజు) ముఖ్యమంత్రి పర్యటించారు.అనంతరం అధికారులతో కలిసి అమరావతిలోని కీలకమైన...
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాడిన వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్కి కేటాయించిన ప్రభుత్వం. తన కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సిద్ధం చేసుకున్న వైఎస్ జగన్.తనకు ఆ వాహనం వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు. ఆ వాహనంలోనే మొదటిసారి తన క్యాంప్ ఆఫీస్కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్
వై ప్లస్ భద్రత కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
సెక్యూరిటీ లో భాగంగా ఎస్కార్ట్,బుల్లెట్ ప్రూఫ్ వాహనం
డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టనున్న పవన్
రేపు డిప్యూటీ సీఎంగా బాద్యతలు స్వీకరించునున్న పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.వై ప్లస్ సెక్యూరిటీ తో పాటు ఎస్కార్ట్ తో పాటు...
అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు అవినీతి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని...