Thursday, September 4, 2025
spot_img

బిజినెస్

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

గతకొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు శుక్రవారం మళ్ళీ పెరిగాయి.హైదరాబాద్‎లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేల 500 ఉండగా,శుక్రవారం రూ.68 వేల 250కి చేరింది.ఇక వెండి విషయానికి వస్తే గురువారంతో పోలిస్తే 35 రూపాయలు పెరిగింది.గురువారం తులం 10 గ్రాముల వెండి ధర 915 ఉండగా..35 రూపాయలకు...

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ అతిపెద్ద సెల్ కి సిద్ధమైంది.ఇండియన్ ఫెస్టివల్ సెల్ ను సెప్టెంబర్ నెలఖరులో నిర్వహించనుంది.త్వరలో తేదీలను ప్రకటించనుంది.మరోవైపు ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే ఈ సెల్ అందుబాటులోకి రానుంది.

కొత్త ఈవీ కారును విడుదల చేసిన ఎంజీ మోటార్స్

ఎంజీ మోటార్స్ మరో కొత్త ఈవీ కారును దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.అదే విండోసోర్.ఈ కారు ధర రూ.9.99 లక్షలు ఉంటుందని సంస్థ తెలిపింది.ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే.జెడ్‌ఎస్‌ ఈవీ,కామెట్‌ ఈవీ తర్వాత మూడో ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావడం విశేషం.కారు అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ అక్టోబర్‌ 3 న మొదలై.. 12...

ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు సబ్సిడీ అవసరం లేదు

ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు ప్రభుత్వం నుండి సబ్సిడీ అవసరం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.గురువారం బీఎన్.ఈ.ఎఫ్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ,ఎలక్ట్రిక్,సీఎన్జీ వాహనాలను వినియోగదారులు సొంతంగా ఎంచుకుంటున్నారని తెలిపారు.ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.ఈవీ వాహనాల తయారీదారులు ఇక నుండి ప్రభుత్వ రాయితీలు...

దేశీయ మార్కెట్‎లోకి క్రెటా నైట్ ఎడిషన్

హ్యూందాయ్ మోటార్స్ మరో కొత్త ఎడిషన్‎ను దేశీయ మార్కెట్‎లోకి విడుదల చేసింది.క్రెటా నైట్ ఎడిషన్‎ను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ ఎడిషన్ ప్రారంభ ధర రూ.14.51 లక్షలు ఉంటుందని హ్యుందాయ్ మోటార్స్ పేర్కొంది.పెట్రోల్,డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ కూడా క్రెటా నైట్ ఎడిషన్ లో అందుబాటులో ఉంది.సాధారణ కలర్‌ ఆప్షన్స్‌ మాత్రమే...

42 ఎఫ్.జె 350ను బైక్ ను విడుదల చేసిన జావా

జావా మరో కొత్త మోటార్ సైకిల్ ను విడుదల చేసింది.మంగళవారం జావా 42 ఎఫ్.జె 350ను విడుదల చేసింది.దీనికి వ్యవస్థాపకుడైన ఫ్రాంటిసెక్ జానేసెక్ పేరును నామకరణం చేశారు.ఈ మోటార్ సైకిల్ ధర రూ.1,99,142 (ఎక్స్ షోరూం ధర).ఆరు గెర్ల ట్రాన్స్మిషన్ తో పాటు 334 సీసీ ఇంజన్,ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌లు,కాంటినెంటల్‌ ఏబీఎస్‌ సిస్టం,వాహనం హైస్పీడ్‌లో...

ఏ.ఎస్ రావు నగర్‌లో “సఖి” నూతన స్టోర్ ప్రారంభం

హైదరాబాద్ లోని ఎ.ఎస్.రావు నగర్ నడిబొడ్డున "సఖి" ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కొత్త స్టోర్ ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ అతిధులు శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద గిరి స్వామి,రామారావు,బి వెంకట భార్గవ మూర్తి,నడుపల్లి నాగశ్రీ,మేఘన రామి,ఐడ్రీమ్ అంజలి,దీపికా రంగారావుతో పాటు యాంకర్ లాస్య మంజునాథ్ హాజరయ్యారు.సఖి,ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ భారతీయ వస్త్రాలు,ఫ్యాషన్...

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన స్పైస్ జెట్

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.తమ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మూడు నెలల పాటు సెలవుల పై పంపేందుకు నిర్ణయించింది.ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థకు చెందిన ఓ అధికార ప్రతినిధి ప్రకటించారు.కొన్ని తప్పని పరిస్థితుల కారణంగా ఈ...

హైదరాబాద్ మార్కెట్ లోకి జూపిటర్ 110 స్కూటర్

జూపిటర్ 110 స్కూటర్ ను టీవీఎస్ మోటార్స్ హైదరాబాద్ మార్కెట్ లోకి లంచ్ చేసింది.109.07 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ లీటర్ కు 55 నుండి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది.ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.73,700 ఉంటుందని తెలిపింది.పెద్ద సీటు,టెలిస్కోపిక్ సస్పెన్షన్,పార్కింగ్ బ్రేక్,ఆటో స్టార్ట్ అప్ వంటి సౌకర్యాలు వీటిలో...

07 ప్రాంతీయ భాషల్లో ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్ సేవలు

తెలుగు భాషాలో సేవలు అందించేందుకు ఎయిర్ ఇండియా విమాన సంస్థ సిద్ధమైంది.హిందీ,ఇంగ్లిష్ భాషలో కస్టమర్ కేర్ సేవలను అందిస్తూ వస్తున్నా ఎయిర్ ఇండియా మరో 07 ప్రాంతీయ భాషల్లో సేవలను అందుబాటులోకి తీసుకొనిరానుంది.తెలుగుతో పాటు తమిళ,పంజాబీ,మరాఠీ,మలయాళం,కన్నడ,బెంగాలీ భాషల్లో కస్టమర్ కేర్ సేవలను అందిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది.
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS