టెలిగ్రామ్ యాప్ సీఈవో,ఫౌండర్ పావెల్ దూరావ్ ను పారిస్ లోని బోర్గేట్ విమానాశ్రయంలో ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు.మోసం,అక్రమా రవాణా,సైబర్ నేరాలు లాంటి ఆరోపణలు రావడంతో దూరావ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో యువత ఉపయోగించే యాప్స్ లో టెలిగ్రామ్ ఒకటి.సినిమాలు,బెట్టింగ్స్,వెబ్ సిరీస్ లింక్స్,...
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.అంతేకాకుండా రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది."రిలయన్స్ హోమ్ ఫైనాన్స్" లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులతో పాటు,మరో 24 సంస్థలపై నిషేధం విధిస్తున్నట్టు సెబీ వెల్లడించింది.నిధుల మల్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త ఫ్యూచర్ ను తీసుకొచ్చే పనిలో పడింది.ఫోన్ నంబర్ తో పని లేకుండా కేవలం యూజర్ నేమ్ తో మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకోనివచ్చే పనిలో పడింది.ఇప్పటికే వాట్సాప్ ప్రొఫైల్ ని స్క్రిన్ షాట్ తీసే సదుపాయాన్ని వాట్సాప్ తొలగించింది.
వీవో గ్రూప్ యొక్క పనితీరు-స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూఓఓ కలలు,కెరీర్ మరియు ఆకాంక్షలపై జెన్.జెడ్ లక్షణాలు మరియు ట్రెండ్లపై సైబర్మీడియా రీసెర్చ్ సీఎంఆర్ తో కూడిన ది ఐక్యూఓఓ క్వెస్ట్ రిపోర్ట్ 2024ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ నివేదిక అంతులేని ఆశావాద తరం యొక్క కలలు మరియు అభిరుచి ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది.ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్దది.ఇది 20-24...
న్యూట్రోజెనా స్కిన్ రివైండ్ సర్వే
స్కిన్ రివైండ్ సర్వే ద్వారా మహిళలలో యాంటీ-ఏజింగ్ పరిష్కారాలపై జ్ఞాన లోపాలను ప్రముఖ డెర్మటాలజిస్ట్లు సిఫారసు చేసిన చర్మ సంరక్షణ బ్రాండ్ న్యూట్రోజెనా హైలైట్ చేసింది.స్కిన్ రివైండ్ సర్వే ద్వారా 95% మహిళలు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను క్రమంగా అన్వేషిస్తున్నారు.ప్రతి ఇద్దరిలో ముగ్గురు మహిళలు చర్మ సమస్యల్లో జారీ రేఖలు,ముడతలు వయస్సు...
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (royal enfield) తన నూతన మాడల్ ను మార్కెట్లోకి తీసుకోని వస్తున్నట్టు ప్రకటించింది.రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మోటార్ సైకిల్ 350 ను మంగళవారం ఆవిష్కరించింది.సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకోని వస్తున్నట్లు ప్రకటించింది.ఇక అదే రోజు నుండి బుకింగ్స్ కూడా...
బంగారం ధర మళ్ళీ పెరిగింది.సోమవారం బంగారం ధర రూ.270కి పెరిగింది.హైదరాబాద్ తో పాటు విజయవాడ,వైజాగ్,బెంగుళూరు,ముంబై 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.64700 కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70580 వద్ద ఉన్నాయి.ఆదివారంతో పోలిస్తే సోమవారం ధరలు రూ.250 నుండి రూ.270 కి పెరిగింది.
ఎక్స్పోలో హర్ష టయోటా, పిపిఎస్ వోక్స్వ్యాగన్,మహీంద్రా వంటి ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్లు…
ఆసక్తి చూపిస్తున్న ఔత్సాహికులు
దేశంలోని ప్రముఖ రేడియో నెట్వర్క్లలో ఒకటైన బిగ్ ఎఫ్.ఎం కూకట్పల్లిలోని అశోకా వన్ మాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ ఆటో ఎక్స్పోను ప్రారంభించినట్లు ప్రకటించింది.ఈ ఈవెంట్లో విభిన్న కార్ బ్రాండ్లు సరికొత్త మోడల్లు, ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో ప్రముఖంగా...
లెనోవో వారి ల్యాప్ టాప్ లు మరియు డెస్క్ టాప్ లపై ఆగస్టు 18,2024 వరకు ప్రత్యేకమైన బ్యాక్-టు-కాలేజ్ ఆఫర్లతో అద్భుతమైన విద్యా సంవత్సరానికి సిద్ధం సిద్దంచేయబడింది. మీ అసైన్మెంట్లను పూర్తి చేయడానికి మీకు నమ్మదగిన పరికరం సృజనాత్మక ప్రాజెక్టుల కోసం శక్తివంతమైన పనితీరు లేదా మీ కళాశాల జీవితంలో ప్రకాశించడానికి అత్యున్నత సాంకేతిక...
భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ఓక్ ఫర్నిచర్ తమ బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న కంట్రీ కలెక్షన్ నుండి ప్రేరణ పొంది కరీంనగర్కు పునరుద్ధరించిన ఇంటీరియర్స్ను తీసుకోని వస్తున్నట్టు తెలిపింది.కస్టమర్లు మలేషియా, ఇటాలియన్,అమెరికన్ మరియు ఎంపరర్ ఆఫర్ల ద్వారా అంతర్జాతీయ సొబగులు సొంతం చేసుకోవచ్చని పేర్కొంది.రాయల్ఓక్ 10,000 పైగా ఫర్నిచర్ మరియు గృహాలంకరణ వస్తువులపై...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...