Monday, March 31, 2025
spot_img

బిజినెస్

400 నగరాలకు స్విగ్గీ విస్తరణ

ఆన్‎లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. బెంగళూర్ కేంద్రంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న యాప్ 'స్విగ్గీ తన సేవలను విస్తరిస్తోంది. తన పది నిమి షాల ఫుడ్ డెలివరీ సర్వీస్ 'బోల్ట్' సేవలను దేశంలోని 400పై చిలుకు నగరాలకు విస్తరిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో...

డిసెంబర్ నెలాఖరి వరకు 4000 స్టోర్లు..ఓలా సీఈఓ ప్రకటన

దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలాఖరి వరకు 4000 స్టోర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించింది. ఈ మేరకు సీఈఓ భవిశ్ అగర్వాల్ సోమవారం ఓ ప్రకటన చేశారు. విద్యుత్ వాహనాలకు సంభందించి ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ల సంఖ్యను 04 వేలకు పెంచాలని...

త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన జిందాల్ వరల్డ్ వైడ్ లిమిటెడ్

ప్రపంచంలోనే అతిపెద్ద డెనిమ్ ఫ్యాబ్రిక్ తయారీదారుల్లో ఒకటైన జిందాల్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్ (బిఎస్ఈ: 531543, ఎన్ఎస్ఈ: జిందాల్ వరల్డ్ వైడ్ ), సంస్థ, 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం, అర్థ సంవత్సరానికి సంబంధించి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో, ఆపరేషన్ల ద్వారా ఆదాయం 45.70 శాతం వృద్ధి చెంది,...

భారత్‎లోకి నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్

నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్ ప్రారంభించినట్లు ప్రకటించినబోహ్రింగర్ ఇంగెల్ హీమ్ పౌల్ట్రీ యజమానులకు చౌకైన పరిష్కారం అందించడంలో, ఆహార భద్రత రక్షణకు మద్దతు ఇవ్వడంలో నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని బోహ్రింగర్ ఇంగెల్ హీమ్ ఇండియా కంట్రీ హెడ్-యానిమల్ హెల్త్ డాక్టర్ వినోద్ గోపాల్ తెలిపారు. భారతదేశంలో నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ...

భారీగా తగ్గిన బంగారం ధరలు

గతకొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు సోమవారం తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1000 తగ్గగా..24 క్యారెట్లపై రూ.1,090 తగ్గింది. బులియన్ మార్కెట్‎లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,000 ఉండగా..24 క్యారెట్ల ధర రూ.78,550గా నమోదైంది.

దేశీయ మార్కెట్‎లోకి బీఎండబ్ల్యూ ఎం 05

దేశీయ మార్కెట్‎లోకి బీఎండబ్ల్యూ మరో కొత్త మాడల్‎ను తీసుకొచ్చింది.లగ్జరీ కార్లకు భారత్ లో డిమాండ్ అధికంగా ఉండడంతో అత్యంత శక్తివంతమైన వీ08 ఇంజిన్ తో తయారుచేసిన ఎం 05 మాడల్‎ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ మాడల్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.

ఎయిర్ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఫెడెక్స్

ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్, ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుండి కీలకమైన దిగుమతులకు దక్షిణ భారతదేశం యొక్క ప్రాప్యతను మెరుగుపరిచే యూరప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలకు ఎగుమతులను పెంచే వ్యూహాత్మక విస్తరణను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫ్లైట్ సర్వీస్ లాజిస్టిక్స్, సప్లై చెయిన్‌లను ఆప్టిమైజ్ చేస్తుంది. గ్లోబల్ ట్రేడ్‌లో...

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గతకొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఢిల్లీ బులియన్ మార్కెట్ లో తులం బంగారం ధర రూ.400 పెరిగి, రూ. 77,450 కి చేరుకుంది. అంతకుముందు ధర రూ.77,050గా ఉన్నది. ఇక ఇటు హైదరాబాద్ లో 24 క్యారెట్ ధర రూ. 76,310 చేరుకుంది. అలాగే 22 క్యారెట్...

హెచ్‎డీఎఫ్‎సీ ఖాతాదారులకు అలర్ట్

యూపీఐ పేమెంట్స్ పై హెచ్‎డీ‎ఎఫ్‎సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 05, 23 తేదీల్లో సిస్టమ్ నిర్వహణ కోసం యూపీఐ పేమెంట్స్ సేవలు అందుబాటులో ఉండదని ప్రకటించింది. బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, అవసరమైన సిస్టమ్ నిర్వహణను నిర్వహిస్తున్నామని బ్యాంక్ పేర్కొంది.

పెరిగిన గ్యాస్ ధరలు

దేశ ప్రజలకు గ్యాస్ ధరలు షాక్ ఇచ్చాయి.వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై రూ.62 పెరిగింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1802కు చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. అయితే డోమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర జోలికి మాత్రం వెల్లకపోవడం...
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS